Home / rameshbabu (page 1530)

rameshbabu

సంగారెడ్డిలో జర్నలిస్టుల కోసం వెల్‌నెస్ సెంటర్….

వచ్చే నెల సంగారెడ్డిలో జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభిచనున్నట్లు మంత్రి హరీశ్ రావు ఉద్ఘాటించారు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్‌ను మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 10 పడకల డయాలసిస్ కేంద్రం ప్రారంభమవడం సంతోషంగా ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో 6 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవని మంత్రి …

Read More »

దుమ్ము లేపుతున్న సాయిధరమ్ తేజ్ “జవాన్ “టీజర్ ..

మెగా ఫ్యామిలీకి చెందిన యువహీరో ,సుప్రీమ్ స్టార్ సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన బివీఎస్ రవి దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘జవాన్‌’ విడుదల తేదీని ఈ రోజు మీడియా సమావేశంలో ప్రకటించారు.ఈ మూవీ డిసెంబరు 1న విడుదల కానున్నది . ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు అధికారికంగా ప్రకటించారు. అరుణాచల్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో సాయిధరమ్‌ సరసన మెహరీన్‌ కథానాయికగా నటించింది.ఎస్ ఎస్ తమన్‌ ఈ …

Read More »

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ..

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపి కబురును అందించింది .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగాఖాళీగా ఉన్న పలు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను ఈ రోజు సాయంత్రం విడుదల చేసింది .రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేసే టీఎస్‌పీఎస్సీ మొత్తం 8,792 టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.ఇందులో 5415 ఎస్జీటీలకు, 1941 స్కూల్ అసిస్టెంట్లకు, 1011 లాంగ్వేజ్ పండిట్లకు, 416 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, …

Read More »

రేవంత్ రెడ్డి చేరికను ఖాయం చేసిన కాంగ్రెస్ నేతలు ..

తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది .అందుకు తగ్గట్లే ఇటు టీడీపీ పార్టీకి చెందిన నేతలు రేవంత్ రెడ్డి పై ఎదురుదాడికి దిగుతుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరపున నేతల మద్దతు రేవంత్ రెడ్డికి క్రమక్రమంగా పెరుగుతుంది . ఈ నేపథ్యంలో ఇటీవల దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో మడికొండలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ …

Read More »

రేవంత్ రెడ్డికి అసెంబ్లీ స్థానం ఖరారు చేసిన కాంగ్రెస్ ..

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి .ఈ క్రమంలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వచ్చే నెల తొమ్మిదో తారీఖున కానీ లేదా డిసెంబర్ తొమ్మిదో తారీఖున కానీ టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి . అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ పోటి చేసే అసెంబ్లీ …

Read More »

ఆ 25 మందితో కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ …

తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి విదితమే .అందులో భాగంగా ఇప్పటికే కోడంగల్ నియోజక వర్గానికి చెందిన టీడీపీ నేతలు ,రేవంత్ రెడ్డి అనుచవర్గం అంతా రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళుతున్నారు అని తెల్సి అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీలోకి నిన్న మంత్రులు కేటీఆర్ ,ఈటల …

Read More »

టీడీపీ నుండి రేవంత్ సస్పెండ్ ..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ లో జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం చాలా రసవత్తరంగా జరిగింది .ఉదయం పదకొండున్నర గంటలకు జరిగిన ఈ భేటీ లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ,మాజీ మంత్రి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహుల మద్య వార్ కొనసాగింది అని సమాచారం . ఈ భేటీ అనంతరం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ …

Read More »

వ్యవసాయ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన TSPSC ..

తెలంగాణ రాష్ట్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై టీఎస్‌పీఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇందుకు  అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 13, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టు: అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఖాళీలు: 851 జాబ్ లొకేషన్: తెలంగాణ చివరి తేదీ: అక్టోబర్ 31, 2017 పే స్కేల్: రూ.22460-రూ.66330/ఒక నెలకు విద్యార్హత: అగ్రికల్చర్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (నాలుగున్నర సంవత్సరాల కోర్సు), డిప్లోమా ఇన్ ఇంజనీరింగ్/బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్) పూర్తి చేసి …

Read More »

బీసీలకు సీఎం కేసీఆర్‌ కానుక

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలోని బీసీలకు కానుక ప్రకటించారు. బీసీలకు రాయితీ రుణాల కోసం రూ.102.8 కోట్లు మంజూరు చేశారు. దీనికి సంబంధించిన దస్త్రంపై శుక్రవారం సీఎం సంతకం చేశారు. ఈ రుణాల వల్ల 12,218 మంది బీసీలకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా   మంత్రులు, ఎమ్మెల్యేల హర్షం వ్యక్తం చేశారు .రాయితీ రుణాల నిధుల మంజూరు పట్ల తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, రోడ్డు,రవాణ, భవనాలశాఖ …

Read More »

గవర్నర్ నరసింహన్ ఇంట్లో విషాదం ..

అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా పనిచేస్తోన్న ఈఎస్ఎల్ నరసింహన్ ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది .ఈ క్రమంలో గవర్నర్ నరసింహన్ మాతృమూర్తి విజయలక్ష్మి (94)కన్నుమూశారు . గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్లు హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి .గవర్నర్ మాతృమూర్తి విజయలక్ష్మీ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat