తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీలకు పోస్టులు మంజూరయ్యాయి. 22 గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీలకు ప్రభుత్వం 1,445 పోస్టులను మంజూరు చేసింది. మొత్తం పోస్టుల్లో 880 లెక్చరర్ పోస్టులున్నాయి. పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో ల్యాబ్ అసిస్టెంట్లు -88, ఆఫీస్ సబార్డినేట్ 88, స్టాఫ్ నర్స్- 44, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్లు -44, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ -22, సూపరింటెండెంట్స్ -22, …
Read More »సూర్యాపేట లో వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్ ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సూర్యాపేట పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. టౌన్ లో జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో మాట్లాడారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాకు వరాల జల్లు కురిపించారు. తమ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా ప్రతీ మండలంలో చెరువులు ఆధునీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏ పార్టీ ఎమ్మెల్యే …
Read More »స్పైడర్ నష్టాల పంచాయితీలో కొత్త ట్విస్టు…
సూపర్ స్టార్ మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్ లో భారి అంచనాల మధ్య విడుదలైన స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. భారి రేమ్యునరేషన్లు, పెద్ద బడ్జెట్, రెండు భాషల్లో చిత్రీకరించడం .. ఈ కారణాల వలన స్పైడర్ బిజినెస్ ఎక్కువ చేయాల్సి వచ్చింది. దాంతో నష్టాలు కూడా భారి స్థాయిలో వచ్చాయి. దాంతో 20 కోట్ల నష్టాలతో ఆగిపోవాల్సిన సినిమా ఇప్పుడు ఏకంగా …
Read More »సీఎం కేసీఆర్ చేతుల మీదుగా డబుల్ బెడ్రూం ఇళ్ళు అందజేత ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సూర్యాపేట పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం స్థానికంగా ఉన్న గొల్లబజార్లో నిర్మించిన 192 డబుల్ బెడ్రూం ఇళ్లను అందజేయడానికి స్థానిక మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అధ్యక్షతన నిన్న లాటరీ పద్దతిలో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన లబ్దిదారులకు సీఎం కేసీఆర్ చేతులమీదుగా …
Read More »ఏకంగా సీఎం కారునే దొంగిలించారు …
ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన కారు ఏకంగా చోరీకి గురైంది. సీఎం కేజ్రీవాల్ ఉపయోగించే బ్లూ వాగనార్ కారు DL9 CG 9769 ఈ రోజు సాయంత్రం సాయంత్రం సెక్రటేరియట్కు సమీపంలో పార్కు చేసి ఉంచగా..ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read More »మా లక్ష్యం ఆ లక్ష ఎకరాలు కూడా -మంత్రి మాణిక్యాలరావు…
ఏపీ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష ఎకరాల దేవాదాయ భూములను లీజుకిస్తామని దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు .ఈ రోజు రాష్ట్రంలోని ఏలూరులో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ వేలం ద్వారా ఈ భూములను 33 సంవత్సరాలకుగానూ లీజుకిస్తామని తెలిపారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాలను ఆధునీకరిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
Read More »నెహ్రా సంచలన నిర్ణయం …
టీమ్ఇండియా సీనియర్ పేసర్ ఆశిష్ నెహ్రా క్రికెట్కు వీడ్కోలు పలికేందుకు ముహూర్తం ఖరారైంది.వచ్చే నెల నవంబర్ ఒకటో తారీఖున న్యూజిలాండ్తో సొంతగడ్డ దేశ రాజధాని మహానగరం దిల్లీలో జరిగే మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడు! దీనికి సంబంధించి టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లితో చర్చించిన నెహ్రా టీమ్ఇండియా సభ్యులకు తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు సమాచారం. అయితే చాలా రోజుల తర్వాత జట్టులోకి …
Read More »నిఖార్సైన లీడర్ కు ప్రతిరూపం మంత్రి కేటీఆర్ -ఇలాంటి నేతలు చాలా అరుదు ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈ సారి ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్పి ప్రస్తుత రోజులో సాధారణంగా ఒక లీడర్ ఉండే రీతి కంటే భిన్నంగా వ్యవహరించి తనకు తనే సాటి అని నిరుపించుకున్నారు .సాధారణంగా నేటి రోజుల్లో నాయకుడు అంటే చుట్టూ మందీ మర్భాలం ఉంటారు .అడుగు వేస్తె చాలు అహో ఓహో అని అంటూ కీర్తనలు చేస్తారు .చేసేది …
Read More »మరోసారి వార్తల్లోకి చంద్రబాబు -ఈసారి జపాన్ ను టార్గెట్ చేస్తూ టంగ్ స్లిప్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈసారి అట్లాంటి ఇట్లాంటి వార్తలతో కాదు ఏకంగా జపాన్ ను టార్గెట్ చేస్తూ మరి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .ఈ రోజు రాష్ట్రంలోని విజయవాడలో జరిగిన రామినేని ఫౌండేషన్ అవార్డుల ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీతి నిజాయితీలతో పని …
Read More »అసలే త్రాగిన మైకం ..పైగా ఎమ్మెల్యే ..చూడండి అమ్మాయిలతో ఏమి చేస్తోన్నాడో ..?
ప్రస్తుతం ఏ రాజకీయ నాయకుడు ముఖ్యంగా ఎమ్మెల్యే ఎంపీ స్థానంలో ఉన్న ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో చిక్కుంటున్నారు .ఈ క్రమంలో బీహారు రాష్ట్రంలో గతంలో మిత్రపక్షంగా ఉండి రాష్ట్రాన్ని ఏలిన ఆర్జేడీ, జేడీయూ పార్టీలు విడిపోయిన తర్వాత ఒకరి పై మరొకరు బురద చల్లుకుంటున్నారు .దీనికోసం ఏ చిన్న అవకాశం వచ్చిన కానీ వదులుకోవడంలేదు . ఈ చిన్న సంఘటన దొరికిన కానీ దాన్ని పెద్దగా చేసి …
Read More »