ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనంతపురం జిల్లా కేంద్రంలో బళ్ళారి రోడ్డులో ఎంవైఆర్ ఫంక్షన్ హాల్ లో యువభేరి సభ జరిగింది .ఈ సభకు ఒక్క జిల్లా నుండే కాకుండా యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా నుండి యువత ,విద్యార్ధి విద్యార్దినిలు ,అధ్యాపకులు హాజరయ్యారు .ఈ సందర్భంగా పలువురు ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి కలిగే లాభాలు ఏమిటో …
Read More »ఏపీలో సంచలనం -మరోసారి వార్తల్లోకి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్..
ఏపీలో దెందులూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది .అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల ఇసుక అక్రమాలను అడ్డుకున్నందుకు ఒక మహిళా ఎమ్మార్వో అధికారి అయిన వనజాక్షిని కనీస మర్యాద లేకుండా ఇసుక క్వారీలో పడేసి మరి దాడి చేసిన సంఘటన .ఈ సంఘటనలో మహిళా ఎమ్మార్వోదే తప్పు అని తేల్చేశారు ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు …
Read More »చంద్రబాబు బంధువు అని చెప్పుకుంటూ వందల కోట్లు వెనకేసిన నర్రా…
ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా ఇటు అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త నుండి సాక్షాత్తు ముఖ్యమంత్రి వరకు అందరు అధికారాన్ని అడ్డుపెట్టుకొని పలు అవినీతి అక్రమాలు చేస్తోన్నారు అని ఆరోపణలు ఉన్నాయి .దీనికి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు ,ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి “బాబు కరప్షన్ “పేరిట దాదాపు మూడున్నర యేండ్ల సమయంలో …
Read More »వెలుగులోకి వచ్చిన స్పీకర్ కోడెల తనయుడు భూదందా- హై కోర్టు సంచలన తీర్పు ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ,నవ్యాంధ్ర రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్ అయిన కోడెల శివప్రసాదరావు తనయుడు అయిన కోడెల శివరామకృష్ణపై గత మూడున్నర ఏండ్లుగా పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అని పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెల్సిందే .ఒకానొక సమయంలో స్థానిక ప్రజలు కూడా కోడెల తనయుడుపై తిరగబడుతూ పలు మార్లు ధర్నాలు ..రాస్తోరోకులు చేశారు కూడా . అయితే తాజాగా …
Read More »అద్దె ఇల్లు వివాదంపై ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ క్లారీటీ ..
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన ఫారుఖ్ హుస్సేన్ కు సంబంధించిన అద్దె ఇల్లు విషయంలో రాజుకున్న వివాదంపై ఆయన స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో తను అద్దెకు ఉంటున్న తన ఇంటికి ఒక మహిళతో పాటు మరో వ్యక్తి వచ్చి ఇంటిని ఖాళీ చేయాలని కోరారని, ఆమె ఇంటి యజమాని అనే విషయం తనకు తెలియదని ఆయన వివరణ ఇచ్చారు. మహిళ తనను …
Read More »కేంద్ర మంత్రి గడ్కరికి మంత్రి హరీష్ లేఖ..
తెలంగాణ రాష్ట్రం పట్ల కృష్ణా నది యాజమాన్య బోర్డు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరికి లేఖ రాశారు. బోర్డు సమర్ధంగా పనిచేయకపోగా.. పక్షపాత ధోరణి అవలంభిస్తోందని, ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. భవిష్యత్ లో ఇది తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తుందని పేర్కొన్నారు. నీటి విడుదలలో పక్షపాతంతో పాటు.. …
Read More »రైతు కుటుంబాలకు పరిహారం…
తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 27 జిల్లాల్లోని 457 రైతు కుటుంబాలకు ఈ పరిహారం అందనున్నది. ఒక్కో కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున రూ. 27.42 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.
Read More »నిజామాబాద్లో రూ.50 కోట్లతో ఐటీ పార్క్….
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత ఈ రోజు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా నిజామాబాద్లో ఐటీ పార్క్ ఏర్పాటు గురించి ఇరువురు చర్చించారు. ఈ భేటీ అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ రూ.50 కోట్లతో నిజామాబాద్లో ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు మీడియాకు తెలిపారు. ఇప్పటివరకూ 60 ఐటీ కంపెనీలు ముందుకు వచ్చాయని, వచ్చే దసరాకు ఐటీ పార్క్ ప్రారంభించేలా చర్యలు …
Read More »రికార్డ్ స్థాయిలో వసూళ్ళు సాధించిన “జై లవకుశ “..
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హరోగా తన సోదరుడు ప్రముఖ హీరో నందమూరి కళ్యాణ రామ్ నిర్మాతగా ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఇటీవల విడుదల అయిన లేటెస్ట్ మూవీ “జై లవకుశ “.జైలవకుశ మూవీ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల ధియేటర్స్ లో విడుదలై మొదటి షో నుండే బాక్సాపీస్ వద్ద సూపర్హిట్ టాక్తో ప్రదర్శించబడుతున్నది. బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన జై లవ కుశ …
Read More »కనీసం రూ.30 లక్షలు కూడా లేని నిరుపేద గుర్మీత్ రామ్ రహీమ్..
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ స్పెషల్ కోర్టు తనకు విధించిన రూ.30 లక్షల జరిమానాను కట్టలేనని పంజాబ్, హర్యానా రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టుకు తెలిపారు.ఈ సందర్భంగా తాను అన్నింటినీ త్యజించానని, ఈ పరిస్థితుల్లో జరిమానా కట్టడం సాధ్యం కాదని గుర్మీత్ చెప్పినట్లు అతని తరఫు న్యాయవాది గార్గ్ నర్వానా కోర్టుకు చెప్పారు. గుర్మీత్కు రేప్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.30 లక్షల …
Read More »