Home / rameshbabu (page 1555)

rameshbabu

శ్రీలంకతో టీంఇండియా సిరీస్‌ షెడ్యూల్‌ ను ప్రకటించిన బీసీసీఐ ..

ప్రస్తుతం ఆసీస్ తో  జరుగుతున్న సిరిస్ ముగిసిన తర్వాత టీమిండియా  శ్రీలంకతో ఆడనుంది.దీనిలో భాగంగా ఇరు జట్టుల మధ్య వచ్చే నెల నవంబర్ 16 నుండి డిసెంబర్ 24 వరకు జరగనున్న సిరీస్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌లో మూడు టెస్టులు, వన్డేలు, టి20 మ్యాచ్‌ల్లో ఆడనున్నాయి .ఇందులో భాగంగా మొదట ముందుగా టెస్టు సిరీస్‌ జరుగుతుంది. ఈ సిరిస్ లో భంగంగా వచ్చే నెల 11 నుంచి …

Read More »

షర్మిలకు ఎంపీ సీటును ఖరారు చేసిన జగన్ ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి ..అప్పటి ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు అయిన వైఎస్ షర్మిల రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటి చేయనున్నారా ..?.ఇప్పటికే షర్మిల కు లోక్ సభ స్థానాన్ని వైసీపీ అధినేత ఖరారు చేశారా ..?.సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే షర్మిల కు లోక్ సభ …

Read More »

వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రి ..?

ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం .ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి చేరుతున్న విషయం తెల్సిందే .తాజాగా గత యూపీఏ హయంలో కేంద్ర మంత్రిగా పని చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి తనయుడు అయిన మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి త్వరలోనే వైసీపీ గూటికి వస్తోన్నారు అని వార్తలు జిల్లా రాజకీయాల్లో …

Read More »

పల్నాడు రాజకీయాల్లో సంచలనం -టీడీపీ నుండి మరో సీనియర్ ఎమ్మెల్యే ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది .మరో ఏడాదిన్నర సమయంలో ఎన్నికల సమరం రానున్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మార్పులకు రెడీ అవుతున్నారు .ఈ క్రమంలోనే అధికార టీడీపీ పార్టీకి చెందిన పలువురు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరాడానికి సిద్ధమవుతున్నారు .దీనిలో భాగంగా ఇటీవల రాష్ట్రంలో జరిగియన మంత్రి వర్గ విస్తరణలో …

Read More »

ఏపీకి లక్ష కోట్లు…

ఏపీలో లో జాతీయ రహదారులు, జల రవాణా ప్రాజెక్టులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.2,539.08 కోట్ల వ్యయంతో 250.45 కి.మీ మేర నిర్మించనున్న ఆరు జాతీయ రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించారు. వీటితోపాటు రూ.1.614.03 కోట్ల వ్యయంతో 381.9 కి.మీ మేర ఆధునికీకరణ, అభివృద్ధి పనులు పూర్తయిన ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక …

Read More »

పోలవరం ప్రాజెక్టు 2019 నాటికి పూర్తి …

ఏపీలో తమ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేస్తామని…. 2018 నాటికి గ్రావిటీతో నీరిస్తామని రాష్ట్ర  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. పోలవరం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులని గవర్నర్‌ నరసింహన్‌, కేంద్ర జలవనరులు, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో కలిసి ఆయ‌న పరిశీలించారు. ఇప్పటి వరకూ 20 సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించానని… 21వ …

Read More »

బంగారం ధర పతనం ..

ఈ రోజు  బంగారం ధర పతనమైంది. మొత్తం  రూ.200 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.30,550కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి పసిడి కొనుగోళ్లు మందగించడంతో ధర పడిపోయినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. దీంతో బంగారం ధర ఏడు వారాల కనిష్ఠానికి చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. రూ.600 ధర తగ్గి కేజీ వెండి రూ.40,200కి చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు, …

Read More »

ఈ వీడియో చూస్తే మేకప్ వేసుకోవడం మానేస్తారు ..!

ప్రస్తుత రోజులలో మేకప్ అంటే చాలు  చిన్నా  పెద్దా ఆడా మగా…తేడా లేకుండా అందరికీ మేకప్ వేసుకోవడం  ఇష్టమే. ఇంకొంతమందికి మేకప్ అంటే పిచ్చి. అయితే.. ఆ మేకప్ చూడటానికి ముచ్చటగా ఉంటే ఓకే. కాని.. ఇప్పుడు మీరు కింది వీడియోలో చూడబోయే మేకప్ మాత్రం చాలా వెరైటీ. ఆ మేకప్‌ను చూస్తే మీరు దడుసుకోవాల్సిందే. చేతి వేళ్లు విరిగిపోయినట్లు.. ముఖం మీద గాట్లు పడ్డట్లు.. కంటికి దెబ్బ తాకినట్లు.. ఇలా …

Read More »

హువావే ‘నోవా 2ఐ’ పేరిట న్యూ మోడల్ స్మార్ట్‌ఫోన్‌..

ప్రముఖ స్మార్ట్ ఫోన్ వ్యాపార సంస్థ అయిన హువావే ‘నోవా 2ఐ’ పేరిట ఒక నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను  విడుద‌ల చేసింది. రూ.20,080 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ నెల 13వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. హువావే నోవా 2ఐ ఫీచ‌ర్లు ఇలా ఉన్నాయి ..5.9 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ …

Read More »

హైదరాబాద్‌లో భారీ వర్షం ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్‌లోని ఈ రోజు సాయంత్రం కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. నగరంలోని హయత్‌నగర్, సరూర్‌నగర్, చాంద్రాయణ గుట్ట, హబ్సిగూడ, ఓయూ, లాలాపేట్, నాచారం, మల్లాపూర్, శంషాబాద్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, ఉప్పల్, ఎల్‌బీనగర్, తార్నాక, హిమాయత్‌నగర్, చిక్కడపల్లి, ఛార్మినార్‌, యాకుత్‌ పురా, అప్ఝల్‌ గంజ్‌ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్నది.ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ముందస్తు సహాయక చర్యలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat