ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ నాయుడు గతంలో భారతరాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వర్ధంతి శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే .తాజాగా ఒకవైపు దేశమంతటా దేశానికి స్వాతంత్రం తెచ్చిన జాతిపిత మహాత్మ గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఇటు రాజకీయ, అటు సినీ ప్రముఖులు ..వ్యాపార రంగాలకు …
Read More »రకుల్ కు అందమే కాదు ..అది ఎక్కువే ..!
రకుల్ ప్రీత్ సింగ్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది చూడటానికి పొడవుగా ..బక్కపలచగా ..చూడగానే మత్తెక్కించే అందం ..కానీ ఈ అమ్మడు టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోయిన్ల కంటే తానూ డిఫరెంట్ అని నిరూపిస్తుంది .ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు చేరుకున్న ముద్దు గుమ్మలు నైట్ కి నైట్ బాలీవుడ్ ఇండస్ట్రీ ట్రైన్ ఎక్కారు . కానీ అంతగా విజయవంతం కాలేకపోయారు .నాటి అసిన్ …
Read More »చంద్రబాబు దెబ్బకు మరో టీడీపీ ఎమ్మెల్యే ఔట్ ..
ఆయన టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే .పార్టీ అధినేతకు వీర విధేయుడు .ఆయన ఎంత చెప్తే అంత ఆ ఎమ్మెల్యేకు .ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలపై ..ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఒంటి కాలు మీద మీడియా ముందు తీవ్ర పదజాలంతో విరుచుకుపడతాడు .ఆయన ఎవరు అని ఆలోచిస్తున్నారా ..?. ఆయనే రాష్ట్రంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న టీడీపీ …
Read More »మంత్రి తుమ్మలపై మంత్రి హరీష్ ప్రశంసల వర్షం ..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ప్రశంసలు గుప్పించారు.ఈ రోజు ఖమ్మం జిల్లాలో పాలేరులో పాత కాలువను నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ పట్టువదలని విక్రమార్కుడిలా భక్త రామదాసు ప్రాజెక్టును 9 నెలల్లోనే పూర్తి చేయించారని కొనియాడారు. అదే స్ఫూర్తితో నేడు …
Read More »కరీంనగర్ లో ఘనంగా మహాత్మ గాంధీ జయంతి వేడుకలు..
జాతిపిత మహాత్మ గాంధీ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి .అందులో భాగంగా రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహాత్మ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ నగరంలోని కోతి రాంపూర్ లో గాంధీజీ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్,స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న అంటరానితనం నిర్మూలన, …
Read More »ఒకే రోజు లక్ష .చంద్రబాబు రికార్డు ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరో రికార్డును సాధించాడు .గత మూడున్నర ఏండ్లుగా ఏమి రికార్డ్లను సృష్టించాడని ఇప్పుడు సరికొత్తగా ఏమి సాధించారు అని ఆలోచిస్తున్నారా ..?.అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోని విజయవాడ నగరంలో లక్ష ఎన్టీఆర్ గృహాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మొత్తం జిల్లాల్లో ఎన్టీఆర్ గృహాలను స్థానిక మంత్రులు ప్రారంభించారు. ఒకే రోజు లక్ష గృహాలను ప్రారంభించడమే కాకుండా ఎన్టీఆర్ …
Read More »బెండకాయ కూర డైలీ తింటే ..?
లేడీ పింగర్ లో ఉండే పోషక విలువల గురించి చాలా మందికి అంతగా తెలియదు. బెండకాయ రసం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఇంతకీ మీరెప్పుడైనా బెండకాయ రసాన్ని తాగారా? లేకపోతే ఇప్పుడే మొదలుపెట్టండి. బెండకాయ.. వండిన రూపంలో కన్నా జ్యూస్ రూపంలో అనేక పోషకాలను అందిస్తుంది. బెండకాయ రసం తాగటం వలన రక్తంలోని ఎర్రరక్తకణాల సంఖ్య అధికం అవటం ద్వారా అనీమియా తగ్గుతుంది. బెండకాయ …
Read More »జోరుగా టీబీజీకేఎస్ ప్రచారం…
తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాల్ పల్లిలో టీబీజీకేఎస్ తరఫున ఎంపీలు వినోద్ కుమార్, పసునూరి దయాకర్, సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మెన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రచారం జోరుగా సాగింది. వివిధ సంఘాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున టీబీజీకేఎస్ లో చేరారు. నేతలు వారికి కండువాలు కప్పి, టీబీజీకేఎస్ లోకి ఆహ్వానించారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, కార్మికుల సమస్యలు సీఎం కేసీఆర్ తోనే పరిష్కారం అవుతాయన్నారు ఎంపీలు వినోద్ …
Read More »ఈ నెల 4న టీసీఏల్పీ భేటీ ..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష (సీఎల్పీ )సమావేశం ఈ నెల నాలుగో తేదిన జరగనున్నది .ఈ నెల రెండో వారంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి అని వార్తలు వస్తోన్న నేపథ్యంలో సమావేశాల్లో తమ పార్టీ వ్యూహాలను ఖరారు చేసేందుకు అసెంబ్లీలోని హాలు1 లో నాలుగో తారుఖు బుధవారం ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి .
Read More »తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి ..!
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,మాజీ ఎమ్మెల్యే కన్నుమూశారు .గతంలో జిల్లాలో ఇబ్రహీం పట్నం అసెంబ్లీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున 1972-78మధ్య కాలంలో ఎమ్మెల్యేగా గెలిచిన నాయిని అనంతరెడ్డి కన్నుమూశారు . నాయిని గ్గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ వైద్య ఆస్పత్రిలో నిన్న ఉదయం 8.30గంటలకు తుది శ్వాస విడిచారు .రాజకీయ …
Read More »