కాజల్ అగర్వాల్ ఇటు అందంతో అటు తన అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది…అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది ఈ ముద్దుగుమ్మ…ఇటీవల సినిమాల్లోకి రీఎంట్రీచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీనెంబర్ 150మూవీతో టాలీవుడ్ లో తన ర్యాంకును ఇంకా పదిలపరుచుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇటీవల టాలీవుడ్ యంగ్ టైగర్ జూనీయర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ మూవీలో ఐటెం సాంగ్ తో తాను దేనిలోను తగ్గే …
Read More »ఏపీ ఫైర్ బ్రాండ్ వైసీపీ ఎమ్మెల్యే రోజా అరెస్టు…రోజా వివరణ..?
ఏపీఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళావిభాగ అధ్యక్షురాలు,సీఎం ,టీడీపీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు,తెలుగు తమ్ముళ్ళ అవినీతిపై నిప్పులు చెరిగే ఆర్కే రోజా ప్రస్తుతం కువైట్ పర్యాటనలో ఉన్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ఎఎమ్మెల్యే ఆర్కే రోజాను కువైట్ పోలీసులు అరెస్టు చేశారని వార్తలు ప్రముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ర్ట్రానికి మీడియాలో చక్కర్లు కొట్టాయి…కువైట్ లో ఒక స్టార్ హోటల్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రవేశపెట్టిన …
Read More »తెలంగాణ రాష్ట్ర రైతులకు మంత్రి పోచారం సలహా -ఏమిటీ అంటే .?
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, పార్లమెంట్ సభ్యురాలు కవిత ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతన ఎంపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఎంపీ కార్యాలయం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది. కుల, మతాలకు అతీతంగా ఎంపీ కార్యాలయం ఆలయంగా ఉంటుందని ఆయన తెలిపారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మకూడదని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఏర్పాటు …
Read More »ఫేస్బుక్ వినియోగదారులకు శుభవార్త ..
సోషల్ మీడియా లో ఫేస్బుక్ కు ఉన్న ప్రాధాన్యత అంత ఇంత కాదు .ఉదయం లేచిన దగ్గర నుండి కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోకుండా ఫేస్బుక్ ను ఓపెన్ చేసి స్టేటస్ అప్ లోడ్ చేస్తున్నారు అంటే ఎంతగా ఫేస్బుక్ నేటి రోజుల్లో దైనందిన జీవితంలో భాగమైంది . ఫేస్బుక్ వినియోగదారులు తమ ఖాతాలను మరింత భద్రంగా కాపాడుకునేందుకు, గుర్తింపును స్పష్టంగా పరిశీలించేందుకు ఫేస్బుక్ యాజమాన్యం సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి …
Read More »దుర్గాదేవి పూజలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు దసరా వేడుకలను ప్రజలు ఎంతో ఘనంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు .ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు దసరా పండగ పర్వదిన శుభాకాంక్షలు చెప్పారు .అంతే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బేగంపేట లోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లో దుర్గాదేవి పూజను నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు . …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి జగదీశ్రెడ్డి శుభాకాంక్షలు ..
తెలంగాణ రాష్ట్రప్రజలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ విజయానికి గుర్తుగా జరుపుకునే దసరా పర్వదినాన రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుంది. విద్యుత్ రంగంలో సాధించిన విజయం లాగానే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
Read More »వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి -తేల్చేసిన బాబు ఆస్థాన మీడియా
ఏపీ లో అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .నిన్న టీడీపీ పార్టీ మాజీ ఎంపీ చిమటా సాంబు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు . తాజాగా ఆ పార్టీకి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్బాబు వైసీపీ పార్టీలోకి రావడానికి …
Read More »పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి ..
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఐదు రాష్ర్టాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మేరకు గవర్నర్ల నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గవర్నర్ల నియామకంలో భాగంగా తమిళనాడు రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావు ను ఇంచార్జ్ బాధ్యతల నుండి తప్పించి ఆ రాష్ట్ర గవర్నర్గా బనర్విలాల్ పురోహిత్, మేఘాలయ రాష్ట్ర గవర్నర్గా గంగాప్రసాద్, అరుణాచల్ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా బి.డి. …
Read More »దసరా వేడుకల్లో మంత్రి హరీష్రావు..
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు దసరా పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతుంది. దీనిలో భాగంగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో సిద్ధిపేటలో దసరా వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్రావు.. కోటిలింగాల ఆలయంలో జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. దసరా పండుగను పురస్కరించుకొని నిరుపేదలకు నిత్యావసర వస్తులను మంత్రి హరీష్ రావు పంపిణీ …
Read More »బీటెక్ నిరుద్యోగ యువతకు శుభవార్త ..
నాలుగు యేండ్ల పాటు కష్టపడి చదివి బీటెక్ పూర్తిచేసుకున్నవారికి శుభవార్త .చదివిన చదువుకు సరైన ఉద్యోగం లేక నానా యాతన పడుతున్నవారికి సర్కారు తీపీ కబురును అందిస్తుంది .ఈ క్రమంలో కేంద్ర పరిధిలోని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి కేంద్ర సర్కారు నోటిపికేషన్ సిద్ధం చేసింది .ఆ పోస్టుల వివరాలు .. మొత్తం ఖాళీలు: 588 భర్తీ చేసే పోస్టులు: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీర్ ఉద్యోగాలు. పరీక్ష …
Read More »