“సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం. రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది. ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రమచ్చి తీరుతుంది ” ఈ పాటను ఉద్యమకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రచించారు. సమైక్య పాలకుల కుట్రలతో ఉద్యమం కుదుపునకు గురయిన ప్రతిసారి ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిందీ పాట. తను చెప్పినట్టే రాజీలేని పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారాయన.రాదనుకున్న రాష్ర్టాన్ని కేసీఆర్ దేశ …
Read More »2వేల రూపాయల నోట్లు రద్దు అవుతాయా..?
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకోచ్చిన రెండు వేల రూపాయల నోట్లు రద్దు అవుతాయా..?. వీటి స్థానంలో కొత్త వెయ్యి రూపాయల నోట్లు అమలుల్లోకి వస్తాయా..?. కొత్త ఏడాది నూతన సంవత్సర కానుకగా జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వేల నోట్లు రద్దు అయి కొత్తగా వెయ్యి రూపాయల నోట్లు అమల్లోకి వస్తాయా..?. అంటే ఈ అంశం గురించి ఆర్బీఐ క్లారిటీచ్చింది. రెండు వేల …
Read More »రెండో టెస్టుకు కూడా రోహిత్ దూరం
బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డే, తొలి టెస్టుకు డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. కెప్టెన్ రోహిత్ శర్మ బొటనవేలి గాయంతో దూరమైన తాజాగా రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. ఈ నెల 22న ఢాకాలో చివరిదైన రెండో టెస్టు ప్రారంభమవుతుంది. గాయం తర్వాత ముంబైకి చేరుకున్న రోహిత్ అక్కడే చికిత్స తీసుకుంటున్నాడు. గాయం తీవ్రంగా ఉండడంతో రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. రోహిత్ దూరం కావడంతో తొలి టెస్టుకు …
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్ -బీజేపీలోకి నేతలు
తెలంగాణలో ‘ఆపరేషన్ కమల్’ మళ్లీ ప్రారంభమైంది. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలపై బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తున్నాయి. అసంతృప్త నేతలను అక్కున చేర్చుకోవాలని పావులు కదుపుతోంది. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ నేతలు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ కాంగ్రెస్ అసమ్మతి నేతలతో బీజేపీ నేతలు టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు నేతలతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫోన్లో …
Read More »‘వాల్తేరు వీరయ్య’ నుండి రెండో సాంగ్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆశలన్ని ‘వాల్తేరు వీరయ్య’ సినిమా పైనే ఉన్నాయి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకులు మందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లు ప్రకటిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ మూవీ సెకండ్ సింగిల్ రిలీజ్ చేసింది.‘శ్రీదేవీ చిరంజీవి’ అంటూ సాగే …
Read More »తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలోని ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. వచ్చే ఏడాది (2023) మార్చి 15వ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ను జరుపనున్నట్లు వివరించింది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ను 2023 మార్చి 4న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను …
Read More »రైతు హితమే సీఎం కేసీఆర్ లక్ష్యం
రైతు హితమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ గారు పని చేస్తున్నారని పార్లమెంట్ సభ్యులు సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు ..గజ్వేల్ లో జరిగిన ఆత్మ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారితో కలిసి ఎంపి గారు పాల్గొన్నారు.. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాతనే సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రైతు …
Read More »త్వరలో గర్భిణులకు కేసీఆర్ పోషకాహార కిట్లు : మంత్రి హరీష్రావు
తెలంగాణలోని గర్భిణిల ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం త్వరలో గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందించనున్నట్లు ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. గర్భిణిలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారని, తద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించుకోవచ్చునన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో హంస హోమియోపతి మెడికల్ కళాశాల 75 పడకల సంయుక్త బోధన దవాఖానను …
Read More »మహేశ్ బాబు దర్శకత్వంలో అనుష్క
తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత మోస్ట్ సీనియర్ హీరోయిన్ అయిన స్వీటీ అనుష్క శెట్టి అభిమానులకు ఇది నిజంగానే శుభవార్త. ఎందుకంటే నటిగా సిల్వర్ స్క్రీన్ ను పలకరించగా ఈ ముద్దుగుమ్మ రెండు ఏండ్లు దాటింది.. ప్రస్తుతం అనుష్క తన నలబై ఎనిమిదో మూవీలో నటించనున్నది. ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా చేస్తున్నాడు. పి మహేష్ బాబు దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ …
Read More »మరోసారి వార్తల్లోకి మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి.. సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి అని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని ఆయన అన్నారు. దేశంలో బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇరవై నాలుగంటల కరెంటు లేదు.. రైతు బంధు లేదు.. …
Read More »