తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పుడేప్పుడో విడుదలై పరాజయం పాలైన ‘అజ్ఞాతవాసి’ తర్వాత రాజకీయాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత వచ్చిన ‘వకీల్ సాబ్’తో గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం తర్వాత ‘భీమ్లా నాయక్’తో మరో సాలిడ్ హిట్ను ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వరుసగా రెండు బ్యాక్ టు బ్యాక్ …
Read More »పొట్టి డ్రస్ లో మత్తెక్కిస్తోన్న అనన్య నాగేళ్ల
తెలంగాణలో సొంత జాగా ఉన్నవాళ్లకు Good News
తెలంగాణలో సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. వారికీ రూ.3లక్షలు పంపిణీ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం దసరా పండుగ తర్వాత ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. కరోనాతో గత రెండేళ్లుగా రాష్ట్రానికి ఆదాయం తగ్గడం వల్ల ఈ పథకాన్ని ప్రారంభించలేకపోయాం . దసరా తర్వాత నిధులు ఇవ్వాలని నిర్ణయించాం’ అని గజ్వేల్ (మ) శేరిపల్లి గ్రామాల్లో డబుల్ …
Read More »యాదాద్రిలో ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి ఈ రోజు శుక్రవారం ఉదయం రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన స్వయంభువులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డికి వేదాశీర్వచనం అందించారు.. ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. ఎమ్మెల్సీ వెంట ఎంపీపీ నారాయణరెడ్డి, నర్సింహారెడ్డి, చిన్నంరెడ్డి, గోవింద్ …
Read More »జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద “మెట్రోకేర్” హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే Kp
కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని వసంత నగర్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “మెట్రోకేర్” హాస్పిటల్ ను ఈరోజు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు గారు మరియు కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, యాజమాన్యంకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Read More »మత్తెక్కిస్తోన్న రిద్ధి కుమార్ అందాలు
బంగారం ప్రియులకు శుభవార్త
ఇది నిజంగా ఎంతో అమితంగా బంగారాన్ని ఇష్టపడే ప్రియులకు శుభవార్త. దేశంలో గురువారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్(Bullion market)లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గడంతో ప్రస్తుతం రూ.47,000 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పసిడిపై 10 గ్రాముల రూ.270 తగ్గడంతో రూ.51,270 ఉంది. వెండి ధరలు కూడా దిగొచ్చాయి. గురువారం బులియన్ మార్కెట్ లో కిలో వెండి రూ.50,800కే లభిస్తోంది.
Read More »సంచలనం రేపోతున్న మెగా స్టార్ వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఇదే సమయంలో దర్శకుడు కొరటాల శివను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన కంటెంట్తో సినిమాలు తీస్తే తప్పకుండా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అందుకు నిదర్శనం ‘బింబిసార’, ‘సీతా రామం’, ‘కార్తికేయ 2’ చిత్రాలే. మంచి కంటెంట్తో వచ్చిన ఆ సినిమాలు ఇండస్ట్రీకి …
Read More »దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
దేశంలో మళ్లీ కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి.నిన్న బుధవారం 7231 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. తాజాగా నేడు గురువారం కొత్తగా 7946 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,44,33,762కు చేరింది. ఇప్పటివరకు 4,38,45,680 మంది కోలుకోగా, 5,27,911 మంది బాధితులు కరోనాకు బలయ్యారు. మరో 62,748 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 9828 మంది వైరస్ నుంచి బయటపడ్డారని, మరో …
Read More »అందానికే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లు మెరిసిపోతున్న సన్నీ అందాలు
సోషల్ మీడియాలో ఎప్పటికపుడు ట్రెండీ లుక్లో కనిపిస్తూ..కుర్రకారు గుండెల్ని పిండేయడం సన్నీలియోన్ కు కొత్తేమీ కాదు. నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక స్టిల్తో దర్శనమిస్తూ నెటిజన్లు, ఫాలోవర్లు, మూవీ లవర్స్ కు కంటిమీదు కనుకులేకుండా చేస్తుంటుంది సన్నీ. బికినీ షూట్లో ఉన్నా..ట్రెండీ కాస్ట్యూమ్ అయినా, సంప్రదాయక వస్త్రధారణలోనైనా అదిరిపోయే అందంతో అందరినీ కట్టిపడేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లూ డ్రెస్లో ధగ ధగ మెరిసిపోతుంది.తాజా లుక్లో అందానికే అందానివే అంటూ సాగే …
Read More »