Home / rameshbabu (page 294)

rameshbabu

BJP నుండి ఎమ్మెల్యే రాజాసింగ్ ఔట్

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన ఎమ్మెల్యే.. బీజేఎల్పీ నేత రాజాసింగ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధిష్టానం ప్రకటించింది. మహ్మద్ ప్రవక్త గురించి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయకూడదో పదిరోజుల్లో అంటే సెప్టెంబర్ 2 వరకు వివరణ ఇవ్వాలని కోరింది.

Read More »

సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా పర్యటనకు ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ఇరవై ఐదో తారీఖున  రంగారెడ్డి జిల్లాలో   పర్యటనలో జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, సీపీ …

Read More »

సీఎం కేసీఆర్ పై కుట్రతోనే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు

 కేంద్రాన్ని స్పష్టంగా, సూటిగా ప్రశ్నిస్తున్న నేత దేశంలో ఒకే ఒక్కరు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ అనీ, బీజేపీ మోసాలను అన్ని వేదికల్లోనూ ప్రశ్నిస్తున్నారని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. కేసీఆర్‌ ప్రశ్నలకు మోదీ, అమిత్‌ షాలకు వణుకుపుడుతోందన్నారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీలో ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గణేశ్‌ గుప్తాతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని నడుస్తున్నదని మోదీ ప్రభుత్వం కాదని.. ఏడీ (అటెన్షన్‌ డై వర్షన్‌) …

Read More »

మునుగోడు సమర భేరీ సభ సాక్షిగా బీజేపీ సెల్ఫ్ గోల్.. ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయం..?

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ సభ్యత్వానికి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మునుగోడులో జరిగిన  బీజేపీ సమరభేరీ భారీ బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయపు కండువా కప్పుకున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీలో చేరింది మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి …

Read More »

దేశాన్ని ఉన్మాదంలోకి నెట్టే కుట్ర

75 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకొంటున్న ఈ నేపథ్యంలో దేశాన్ని ఒక ఉన్మాద స్థితిలోకి నెట్టే కుట్ర జరుగుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విష సంస్కృతిని చూస్తూ ఊరుకొంటే అది దేశానికే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. సోమవారం లాల్‌బహదూర్‌ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి …

Read More »

దూసుకెళ్తున్న రష్మికా మందన్న

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప మూవీ బ్లాక్ బ్లాస్టర్ హిట్ సాధించడంతో నేషనల్ క్రష్ రష్మికా మందన్న వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. ఒక పక్క అందంతో.. మరో  పక్క చక్కని అభినయంతో ఇటు యువతను.. అటు ఫ్యామిలీ ఆడియోన్స్ తనవైపు తిప్పుకుని అగ్రస్థాయి హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోంది.  బాలీవుడ్లో ఇప్పటికే గుడ్ బై… మిషన్ మజ్ఞూ యానిమల్ అమ్మడి …

Read More »

Big Breaking News -బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్- ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు.. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు… బండి సంజయ్‌ అరెస్ట్‌ అయ్యారు.ప్రస్తుతం జనగామ జిల్లాలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే బండి సంజయ్‌ను జనగామలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిన్న సోమవారం టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత ఇంటి దగ్గర బీజేపీ కార్యకర్తలపై దాడికి నిరసనగా దీక్ష చేయాలని బండి సంజయ్‌ కుమార్‌ నిర్ణయం …

Read More »

మరో తెలంగాణ పథకాన్ని కాపీ కొట్టిన కేంద్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం  కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న సంగతి విదితమే. తాజాగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంచార పశువైద్య సేవలను దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలియజేశారు.ఇందుకోసం 4500 వాహనాలను అందుబాటులోకి …

Read More »

రానున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిస్తే.. ఎన్ని స్థానాలు వస్తాయంటే..?

ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం.. ప్రముఖ స్టార్ హీరో నాయకత్వంలోని జనసేన పార్టీ కలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని స్థానాలోస్తాయో చెప్పారు అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.  దేశ రాజధాని నగరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ  ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా జనసేన కల్సి బరిలోకి దిగితే వార్ వన్ సైడ్ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విస్తృత స్థాయి శాంపిల్స్ తో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat