Home / rameshbabu (page 437)

rameshbabu

సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూత

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ  సినీ గేయ రచయిత కందికొండ ఈ రోజు కన్నుమూశారు. గత  కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో  పోరాడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ‘మళ్లి కూయవే గువ్వ.. మోగిన అందెల మువ్వ’, ‘మనసా నువ్వెండే చోటే చెప్పమ్మా’, ‘గలగల పారుతున్న గోదారిలా’ లాంటి ఎన్నో హిట్ సినిమా పాటలెన్నో రాశారు. అంతేకాకుండా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, యాస, భాషను ప్రపంచానికి …

Read More »

పార్టీ మార్పుపై మాజీ మంత్రి తుమ్మల క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కి చెందిన నాయ‌కులు, మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్‌కు రెబ‌ల్‌గా మారాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. వ్య‌క్తిగ‌త ల‌బ్ధి కన్నా పార్టీ నిర్ణ‌య‌మే త‌న‌కు ముఖ్య‌మని ఆయన స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ప్ర‌జాప్ర‌తినిధుల న‌డ‌వ‌డిక ఉండాల‌న్నారు. సీఎం కేసీఆర్ పాల‌నాద‌క్ష‌త‌పై ప్ర‌జ‌ల‌కు అపార న‌మ్మ‌కం ఉంద‌న్నారు. పార్టీ నిర్ణ‌యం, ప్ర‌జాభిప్రాయం మేర‌కు వ‌చ్చే …

Read More »

ఆప్ అధినేతకు అరవింద్ కేజ్రీవాల్ కి శుభాకాంక్షలు చెప్పని వాళ్లు వీళ్లే.. ఎందుకు..?

సహజంగా ఏ ఎన్నికల్లో ఏదైనా పార్టీ అనూహ్యంగా భారీ విజయం సాధిస్తే ఆ పార్టీ అధినేతకు ఆ పార్టీ తరపున గెలుపొందిన నేతలకు అభినందనలు వెల్లువెత్తుతాయి.ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి విదితమే. ఈ ఎన్నికల ఫలితాల్లో  పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని  మట్టి కరిపించి,అధికారాన్ని దక్కించుకోవాలని ఎన్నో కుట్రలు చేసిన  బీజేపీకి ఏమాత్రం అవకాశం లేకుండా చేసి భారీ మెజారిటీతో ఆమ్‌ఆద్మీ పార్టీ …

Read More »

వెస్టిండీస్ పై టీమిండియా విమెన్స్ ఘన విజయం

విమెన్స్ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో  టీమిండియా విమెన్స్  జట్టు వెస్టిండీస్ జట్టు మీద 155 పరుగుల భారీవిజయాన్ని నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో  టీమిండియాకు ఇది రెండవ విజయం. అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి, నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసిన భారత జట్టు, కేవలం 40.3 ఓవర్లలో వెస్టిండీస్ జట్టుని 162 పరుగులకే ఆలౌట్ చేసి, 155 పరుగుల తేడాతో ఘన …

Read More »

ప్రభాస్ లేటెస్ట్ మూవీకి మ్యూజిక్ సెన్సెషన్ సంగీతం ..?

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కి అఫ్టర్ చాలా గ్యాప్ తర్వాత సినిమ ప్రేక్షకుల ముందుకు ‘రాధే శ్యామ్’ సినిమాతో   వచ్చాడు పాన్ ఇండియా స్టార్ ..యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్.ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం మంచి సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే తాజాగా యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ నుంచి ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘పాజెక్ట్ k’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇంకా హిట్ …

Read More »

సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: గవర్నర్ తమిళిసై

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని పార్థిస్తున్నానని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్, జన్ ఔషధ పథకాలను సద్వినియోగం పరుచుకోవాలన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ తెలంగాణ గౌరవ చిహ్నంగా పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి ఆసుపత్రిలు కావాలని కోరుకున్నారు. ప్రధాని మోదీ ప్రజల ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి సారించారని గవర్నర్ తమిళిసై తెలిపారు.

Read More »

దేశంలో కొత్తగా 3,614 కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా  గడిచిన 24గంటల్లో కొత్తగా 3,614 కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనా వైరస్ తో  89మంది మృతిచెందారు. తాజాగా 5,185 మంది వైరస్ ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 98.71 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.09శాతానికి తగ్గింది. దేశంలో ప్రస్తుతం 40,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

Debit Card లేని వారికి కేంద్ర సర్కారు శుభవార్త

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో దేశంలో యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.దీన్ని అందరికి అందుబాటులోకి తెచ్చే దిశగా నేషనల్ పేమంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డెబిట్ కార్డు లేనివారికి కూడా యూపీఐ పిన్ సెట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఆధార్ నంబర్,ఓటీపీ ద్వారా పిన్ సెట్ చేసుకునే వెసులుబాటు వినియోగదారులకు కల్పించాలని బ్యాంకులకు సూచించింది. దీనికి సంబంధించి గత …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో 9,057 ఆర్టీసీ బ‌స్సులు -మంత్రి పువ్వాడ అజ‌య్

తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తంగా ప్ర‌యాణికుల అవ‌స‌రాల మేర‌కు ఆర్టీసీ బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌ని రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా జీహెచ్ఎంసీ, ఇత‌ర జిల్లాల్లో ఆర్టీసీ బ‌స్సుల సౌక‌ర్యంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి పువ్వాడ అజ‌య్ స‌మాధానం ఇచ్చారు.2014లో రాష్ట్ర వ్యాప్తంగా 9,800 బ‌స్సులు తిరిగితే.. 2022లో 9,057 బ‌స్సులు తిరుగుతున్నాయ‌ని తెలిపారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో నాడు 3,554 బ‌స్సులు అందుబాటులో …

Read More »

హైద‌రాబాద్‌లో రూ. 985 కోట్ల‌తో ఎస్ఎన్‌డీపీ ప‌నులు- మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌ర‌ద నీరు, మురుగు నీటి వ్య‌వ‌స్థ మెరుగుద‌ల కొర‌కు ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌క నాలాల అభివృద్ధి(ఎస్ఎన్‌డీపీ) కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టామ‌ని తెలిపారు. ఎస్ఎన్‌డీపీ కింద రూ. 985 కోట్ల 45 ల‌క్ష‌ల వ్య‌యంతో మొత్తం 60 ప‌నులు చేప‌ట్టామ‌ని తెలిపారు. ఈ ప‌నుల‌న్నీ వివిధ ద‌శ‌ల్లో పురోగ‌తిలో ఉన్నాయ‌ని పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎస్ఎన్‌డీపీ ప‌నుల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat