Home / rameshbabu (page 459)

rameshbabu

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ సీనియర్‌ నాయకుడు అయ్యన్నపాత్రుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని నల్లజర్లలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించారని వైసీపీ నాయకుడు రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నల్లజర్ల పోలీసులు ఈ రోజు అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లి ఆరా తీశారు. స్వయంగా అయ్యన్నపాత్రుడికి నోటీసులు ఇవ్వాలని పోలీసులు సూచించగా ఇంట్లో లేరని …

Read More »

మల్లన్నసాగర్‌ ను జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్

తెలంగాణ జలకిరీటం కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మ‌ల్ల‌న్న సాగ‌ర్ జ‌లాశ‌యంలో అద్భుత దృశ్యం ఆవిష్కృత‌మైంది. మల్లన్నసాగర్‌ జలాశయాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం జాతికి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న‌కు కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం స్విచ్ఛాన్ చేసిన మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌లోకి సీఎం కేసీఆర్ నీటిని విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు హ‌రీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డితో పాటు …

Read More »

విజయ్ దేవరకొండతో కియారా అద్వానీ

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ మరో టాలీవుడ్ ఆఫర్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి.రౌడీ ఫెలో యువ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ కాంబినేషన్లో రానున్న సినిమాలో కియారాను తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ భామ భరత్ అనే నేను, వినయవిధేయరామ సినిమాల్లో నటించింది. రాంచరణ్-శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలోనూ కూడా అద్వానీ ఛాన్స్ దక్కించుకుంది.

Read More »

రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్ సీఎం .. నిజమా..?

బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాష్ట్రపతి కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. నితీశ్ బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టేందుకు అభ్యంతరాలు ఉండవని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు. అయితే ఈ వార్తలను నితీశ్ ఖండించారు. తనకు అలాంటి ఆలోచనలు లేవని స్పష్టం చేశారు.

Read More »

టీమిండియాకు ఎదురుదెబ్బ

శ్రీలంకతో   జరిగే  టీ20 సిరీస్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల వెస్టిండీస్ జరిగిన క్రికెట్ సిరీస్ లో అదరగొట్టి, మంచి ఫామ్ లో ఉన్న యువ బ్యాట్స్ మెన్  సూర్యకుమార్ యాదవ్ గాయంతో శ్రీలంకతో జరగనున్న సిరీస్ కు దూరమయ్యాడు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో  ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సూర్య చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు నిన్న ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పటికే ప్రధాన …

Read More »

పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు

ఏపీలో జరగనున్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా పులివెందుల నుంచి పోటీచేయబోయే పార్టీ అభ్యర్థి పేరును టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) అక్కడ నుంచి పోటీ చేస్తారని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవి.. పులివెందుల టీడీపీ ఇంచార్జ్ గా  కొనసాగుతున్నారు. గతంలో జరిగిన  2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన …

Read More »

వాకింగ్ చేయడం అసలు లాభం ఏంటి..?

*రోజూ వాకింగ్ చేయడం వల్ల మెదడు పని తీరు మెరుగుపడుతుంది. * జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. *మంచి నిద్ర కలుగుతుంది. *ఊపిరితిత్తుల వ్యాధులు రావు. *మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. *క్యాన్సర్ సమస్యలు రాకుండా ఉంటుంది. *గుండె సమస్యలు రావు. బీపీ అదుపులో ఉంటుంది

Read More »

మీరు చిలకడదుంప తింటున్నారా?

చిలకడదుంప తింటున్నారా?.. అయితే ఇది మీకోసమే..చదవండి.చిలకడదుంపతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీనిలో విటమిన్-A పుష్కలంగా లభిస్తుంది. దీంతో పాటు విటమిన్ B-6, C, మెగ్నీషియం, అధిక ఫైబర్, తక్కువ కొవ్వు, కేలరీలు ఉంటాయి. దీనిలో ఉండే ఫైబ్రినోజేన్ శరీరంలో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. పొటాషియం హార్ట్ బీట్ ను క్రమబద్ధీకరిస్తుంది. చిలకడదుంప కంటి చూపును మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచి, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.

Read More »

విటమిన్ ‘సి’ ఉపయోగాలేంటి?

విటమిన్ ‘సి’ ఉపయోగాలేంటి?… అసలు దానివల్ల ఉపయోగాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..! విటమిన్ ‘సి’ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది కణజాలాల పెరుగుదలకు, గాయాలు మానడానికి ఉపయోగపడే అతిముఖ్యమైన సూక్ష్మపోషకం. ముఖ్యంగా కోవిడ్-19 వంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి సహాయపడుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వ్యాధులను, కంటికి సంబంధించిన సమస్యలను నివారిస్తుంది. నారింజ, నిమ్మ, ఉసిరి, జామ, స్ట్రాబెర్రీ, కివి పండ్లలో …

Read More »

దేశంలో కొత్తగా 15,102 కరోనా కేసులు

గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా  కొవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,102 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 278 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,64,522కు చేరాయి. పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉంది. వైరస్ సోకిన వారిలో ఇప్పటి వరకు 4,21,89,887 మంది కోలుకున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా 176 కోట్లకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat