Home / rameshbabu (page 466)

rameshbabu

మిథాలీరాజ్ అరుదైన రికార్డులు

కివీస్ తో జరిగిన  రెండో వన్డేలో భారత క్రికెటర్ మిథాలీరాజ్ అరుదైన రికార్డులు సాధించింది. తన కంటే 21 ఏళ్ల చిన్నదైన రిచాఘోష్తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. మిథాలీ మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన 4ఏళ్లకు రిచా జన్మించింది. అలాగే 20ఏళ్ల కెరీర్ పూర్తయిన మొదటి మహిళా క్రికెటర్, కివీస్పై అత్యధిక హాఫ్ సెంచరీలు, రన్స్ చేసిన భారత కెప్టెన్ రికార్డులు నెలకొల్పింది. ధోనీ, కోహ్లి రికార్డులను బద్దలుకొట్టింది.

Read More »

మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహిరి కన్నుమూత

ప్రముఖ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహిరి కన్నుమూశారు. ముంబైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని జల్పాయుడిలో జన్మించిన ఆయన.. ఎన్నో భాషల్లో పాటలు పాడారు. తెలుగులోనూ చాలా సినిమాల్లో పాటలు పాడిన బప్పి లహిరి.. సింహాసనం, స్టేట్ డీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్ చిత్రాలకు మ్యూజిక్ అందించారు.

Read More »

లక్కీ ఛాన్స్ కొట్టిన యంగ్ బ్యూటీ

రొమాంటిక్ మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి  పరిచయమైంది  యంగ్ బ్యూటీ కేతిక శర్మ. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ ప్లాప్ సినిమాల లిస్ట్లో చేరింది. అనంతరం వచ్చిన లక్ష్య మూవీ ఆశించిన సక్సెస్ ఇవ్వలేదు. ఈ ముద్దుగుమ్మ ‘రంగ రంగ వైభవంగా’ మూవీ మీదే ఆశలు పెట్టుకుంది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను గిరీషాయ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ మే 27న రిలీజ్ …

Read More »

కాంగ్రెస్‌ పార్టీకి మరో సీనియర్ నేత షాక్

కాంగ్రెస్‌ పార్టీకి మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి డాక్టర్ అశ్వని కుమార్ కాంగ్రెస్ పార్టీకి ఉద్వాసన చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. ప్రస్తుత పరిణామాలు, దేశ విస్తృత ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, గౌరవప్రదంగా పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆ లేఖలో అశ్వని కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో 46 ఏళ్ల సుదీర్ఘ పయనం చేసిన విషయాన్ని …

Read More »

బీజేపీ ప్రభుత్వం  క్రీడాకారులను ప్రోత్సహించడంలేదు

దేశంలో అన్ని రంగాల వార్ని మోసం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం  జాతీయస్థాయి క్రీడాకారులను  ప్రోత్సహించడంలేని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ జన్మదినం (ఫిబ్రవరి17) సందర్భంగా LB స్టేడియంలో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని …

Read More »

టీమిండియాపై న్యూజిలాండ్ మ‌హిళ‌ల జ‌ట్టు ఘనవిజయం

క్వీన్స్‌టౌన్‌ వేదికగా ఇండియాతో జ‌రిగిన రెండ‌వ వ‌న్డేలో న్యూజిలాండ్ మ‌హిళ‌ల జ‌ట్టు మూడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. క్వీన్స్‌టౌన్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియ‌న్ మ‌హిళ‌ల జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో 270 ర‌న్స్ చేసింది. మిథాలీ రాజ్‌, రిచా ఘోష్‌లో హాఫ్ సెంచ‌రీలు న‌మోదు చేశారు. మిథాలీ త‌న కెరీర్‌లో 61వ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేసింది. భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన కివీస్ జ‌ట్టు …

Read More »

Mahesh అభిమానులకు Good News

Tollywood దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ ..స్టార్ హీరో మహేశ్ బాబు నటించే సినిమా కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ ను జక్కన్న కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే.. రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా మహేశ్ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని రివీల్ చేశారు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం విడుదల కాగానే.. రాజమౌళి టీమ్.. మహేశ్ చిత్రానికి సంబంధించిన ప్రీ …

Read More »

ఓటీటీలోకి మెగాపవర్ స్టార్

టాలీవుడ్ స్టార్ హీరో.. మెగా‌పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ వచ్చేనెల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. ఆపై నెల్లో మెగాస్టార్ ‘ఆచార్య’ చిత్రాన్ని కూడా విడుదలకు సిద్ధం చేశాడు.  ఇందులో చెర్రీ సిద్ధగా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తదుపరిగా శంకర్ దర్వకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ ను కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక …

Read More »

ముచ్చింత‌ల్ లో ముగిసిన స‌హ‌స్రాబ్ది వేడుక‌లు

రంగారెడ్డి జిల్లా ముచ్చింత‌ల్‌లో ఈనెల 2వ‌తేదీన ప్రారంభ‌మైన స‌మ‌తామూర్తి సహ‌స్రాబ్ది వేడుక‌లు ఈరోజు సాయంత్రం ముగిశాయి. ఇవాళ ఉద‌యం ముచ్చింత‌ల్ యాగ‌శాల‌లో మ‌హా పూర్ణాహుతి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని వీక్షించేందుకు భ‌క్తులు పెద్దఎత్తున త‌ర‌లివ‌చ్చారు. 12 రోజుల పాటు నిర్విఘ్నంగా ల‌క్ష్మీనారాయ‌ణ మ‌హాయాగం కొన‌సాగింది. చివ‌ర‌గా పారా గ్లైడ‌ర్ల‌తో స‌మతామూర్తి విగ్ర‌హంపై పుష్పాభిషేకం నిర్వ‌హించారు. హోమాలు చేసిన రుత్వికుల‌ను చిన‌జీయ‌ర్ స్వామి స‌న్మానించారు. 12 రోజుల పాటు వివిధ …

Read More »

నువ్వు నేను మూవీని గుర్తుకు తెచ్చిన రేవంత్ యవ్వారం

దివంగత యువనటుడు లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ హీరోగా అనిత హీరోయిన్ వచ్చిన చిత్రం ‘నువ్వు నేను’. ఈ  సినిమా అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెల్సింది. అయితే ఈ మూవీ ఒక సీన్ లో క్లాస్‌ రూమ్‌ లో మూసుక్కూర్చోరా పూలచొక్కా అని కమెడియన్‌ సునీల్‌ను ఓ అమ్మాయి హేళన చేస్తుంది. దానికి బెంచీ ఎక్కి నిల్చొని లెక్చరర్‌(ధర్మవరపు సుబ్రమణ్యం) వచ్చి క్షమాపణ చెప్పేదాకా నేను కూర్చోను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat