తమిళస్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటించిన ‘జై భీమ్’ మరోసారి సత్తా చాటింది. నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా 3 అవార్డులు గెలుచుకుంది. ఈ 3 ఉత్తమ నటుడిగా సూర్య, ఉత్తమ నటిగా లిజోమోల్ జోస్ను అవార్డులు వరించాయి. వీటితో పాటు ఉత్తమ చిత్రంగానూ ఈ మూవీ నిలిచింది. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ రేటింగ్ సంస్థ IMDBలో అత్యధిక రేటింగ్ దక్కించుకున్న …
Read More »బాలయ్య అభిమానులకు Good News
అఖండ విజయంతో మంచి జోష్ లో ఉన్న స్టార్ సీనియర్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణతో హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన టాలీవుడ్ సంచలన దర్శకుడు కొరటాల శివ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్,పుష్పతో అనేక రికార్డులను సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ బన్నీలతో సినిమాలు పూర్తైన తర్వాత 2023లో బాలయ్య-కొరటాల ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. …
Read More »విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపుపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ
తెలంగాణ రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 30తో సెలవులు ముగియనుండగా తిరిగి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయనే దానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే విద్యాసంస్థల పునఃప్రారంభంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి సబిత స్పష్టం చేశారు. సెలవులు పొడిగించాలా? విద్యాసంస్థలను తెరవాలా అనేది ఈ నెల 30 నాటి కరోనా పరిస్థితులను బట్టి ఉంటుందన్నారు. 8, ఆ పై తరగతులకు ఆన్ లైన్ క్లాసులు …
Read More »ధనుష్ “సార్” చిత్రానికి Break ..ఎందుకంటే..?
ఇటీవల తన భార్య ఐశర్య నుండి విడాకులు తీసుకుని వార్తల్లో ప్రధానంగా మారిన కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో ఇప్పటివరకు స్ట్రైట్ మూవీ చేయలేదన్న సంగతి మన అందరికి తెల్సిందే. ఇప్పటివరకు తమిళంలో తాను నటించిన చిత్రాలనే తెలుగులో డబ్బింగ్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు అందించాడు ధనుష్. తమిళ సినిమాలే అయిన కానీ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు ధనుష్. అయితే చానా ఏండ్ల …
Read More »నక్కతోక తొక్కిన బుచ్చిబాబు
మెగా కాపౌండ్ నుండి వచ్చిన వైష్ణవ్ తేజ్ హీరోగా.. కేరళ కుట్టి కృతి శెట్టి హీరోయిన్ గా విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో వచ్చిన ఉప్పెన మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు రికార్డులకు కేంద్ర బిందువుగా.. అనేక సంచలనాలకు తెరతీసిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి కలెక్షన్లతో పాటు మంచి పేరు కూడా తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత చాలా గ్యాప్ …
Read More »Megastar తో త్రిష రోమాన్స్
రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యహరిస్తూ నటిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య లో హీరోగా నటిస్తున్నాడు మెగాస్టార్. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. దీంతో తాజాగా చిరు …
Read More »Mahesh సినిమాలో మోహాన్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో మహేష్ బాబు సరసర మహానటి కీర్తి సురేష్ అందాలను ఆరబోయడానికి.. రోమాన్స్ చేయడానికి సిద్ధమైంది. ఈ మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్నాడు అని …
Read More »గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో గృహాలక్ష్మి సీరియల్ నటి
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా గృహాలక్ష్మి సీరియల్ నటి పూజితరెడ్డి విసిరిన చాలెంజ్ స్వీకరించి జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటారు నటి కనకదుర్గమ్మ…. ఈ సందర్భంగా కనకదుర్గమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రకృతిని పరిరక్షించాలని వీలైనన్ని మొక్కలు నాటాలని కోరారు.మొక్కల వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని మంచి ఆహ్లాదకరమైన …
Read More »ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ ధ్యేయం
ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ ధ్యేయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇంటింటికి జ్వర సర్వే ముమ్మరంగా జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు.ఖమ్మం నియోజకవర్గంలో జరుగుతున్న జ్వర సర్వేలో ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేసుకొని ఆరోగ్య సిబ్బంది సూచనలు మేరకు ఔషధాలను వాడాలని మంత్రి పువ్వాడ ఉద్బోధించారు. కరోనా సోకినా వారు ఇంట్లోనే ఉంటూ హోమ్ ఐసోలేషన్ కిట్టులోని మందులను …
Read More »పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేరే సమయం ఆసన్నమైంది- ఎమ్మెల్యే రేఖా నాయక్
ఖానాపూర్ పట్టణం లోని పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేరే సమయం ఆసన్నమైంది ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ గారు అన్నారు. నేడు ఖానాపూర్ పట్టణం లోని 11 వ వార్డులో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్ రూం అర్జీదరుల నుండి అర్జిల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ గారు జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫరూఖి అలి గారితో కలిసి ప్రారంబించారు. తెలంగాణ ప్రభుత్వం …
Read More »