Home / rameshbabu (page 586)

rameshbabu

వరుసగా 9వ సారి గులాబీ దళపతిగా కేసీఆర్

టీఆ‌ర్‌‌ఎస్‌ పార్టీ అధ్య‌క్షు‌డిగా ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శే‌ఖ‌ర్‌‌రావు వరు‌సగా తొమ్మి‌దో‌సారి ఏక‌గ్రీ‌వంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెస‌ర్ శ్రీనివాస్ రెడ్డి ప్లీన‌రీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. అనంత‌రం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌కు అభివాదం చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు. పార్టీ అధ్య‌క్షు‌డిగా కేసీ‌ఆర్‌ పేరును ప్రతి‌పా‌దిస్తూ మొత్తం 18 సెట్ల నామి‌నే‌షన్లు దాఖ‌లైన …

Read More »

రాజీలేని పోరాటంతోనే తెలంగాణ‌ను సాధించుకున్నాం – సీఎం కేసీఆర్

అనేక అవమానాలు ఎదుర్కొని, రాజీలేని పోరాటంతోనే తెలంగాణ‌ను సాధించుకున్నామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామ‌ని, మ‌న ప‌థ‌కాల‌ను ఇత‌ర రాష్ట్రాలు మాత్ర‌మే కాకుండా, కేంద్రం కూడా కాపీ కొడుతుంద‌ని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్లీన‌రీ వేదిక‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్షోప‌న్యాసం చేశారు. ప్లీన‌రీ వేదిక‌లో ఆశీనులైన టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిదుల‌కు ధ‌న్య‌వాదాలు, న‌మ‌స్కారాలు తెలియ‌జేస్తున్నాను. 20 సంవ‌త్స‌రాల ప్ర‌స్థానం …

Read More »

సీఎం కేసీఆర్‌ది చ‌లించిపోయే హృదయం- క‌డియం శ్రీహ‌రి

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ది చ‌లించిపోయే హృద‌యం అని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నాయ‌కులు క‌డియం శ్రీహ‌రి అన్నారు. టీఆర్ఎస్ ప్లీన‌రీ సంద‌ర్భంగా సంక్షేమ తెలంగాణ సాకారం అనే తీర్మానాన్ని ప్ర‌తిపాదిస్తూ క‌డియం శ్రీహ‌రి మాట్లాడారు. ఉద్య‌మ స‌మ‌యంలో ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల‌ను కేసీఆర్ క‌లుసుకున్నారు. వారి బాధ‌లు, క‌ష్టాలు, ఆక‌లిచావులు, ఆత్మ‌హ‌త్య‌ల‌ను స్వ‌యంగా చూసి చ‌లించిపోయారు. ఉద్య‌మంలో ఆయ‌న చూసిన సన్నివేశాల నుంచి పుట్టిన‌వే ఈ సంక్షేమ ప‌థ‌కాలు. దేశ‌మే అబ్బుర‌ప‌డే …

Read More »

అభిమానికి అండగా మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎంతగా అభిమానిస్తారో, అభిమానులను కూడా చిరంజీవి అంతేలా ప్రేమిస్తారు. తాజాగా చిరంజీవి తన అభిమానిపై చూపిన దాతృత్వం మెగా అభిమానులనే కాక తెలుగు ప్రేక్షకులకు కూడా మనసుకు హత్తుకునేలా చేసింది.  మెగాస్టార్ వీరాభిమాని, విశాఖపట్నానికి చెందిన వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే వెంకట్ ట్విట్టర్ ద్వారా చిరంజీవిని కలవాలని ఆయనతో మాట్లాడాలనే విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. తన ఆరోగ్యం అంతగా బాగుండడం లేదని, …

Read More »

పెళ్ళిసందD హీరోయిన్ కు వరుస ఆఫర్లు

టాలీవుడ్‌లో క‌న్న‌డ భామ‌ల హంగామా న‌డుస్తుంది. తాజ‌గా పెళ్లి సంద‌డి చిత్రంతో ఆక‌ట్టుకున్న శ్రీలీల తొలి చిత్రంతోనే ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. న‌ట‌న‌, గ్లామర్, డ్యాన్స్‌తో కుర్ర హీరోలకు బెస్ట్ ఆప్ష‌న్‌గా మారింది. పెళ్లి సంద‌డి చిత్రంలో శ్రీల‌ల ప‌ర్‌ఫార్మెన్స్‌కి చాలా మంది ముగ్ధుల‌య్యారు.ఆమె యాక్టింగ్ కు అందానికి యూత్ అంతా కూడా ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ యంగ్ బ్యూటీ కి వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే …

Read More »

పాత రికార్డులను తిరగరాస్తున్న రాధే శ్యామ్ టీజర్

సాహో చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన చిత్రం రాధే శ్యామ్. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలోతెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. అయితే ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్రం నుండి టీజ‌ర్ విడుద‌లైంది. మోస్ట్ అవైటెడ్ టీజర్ సింగిల్ గా రిలీజ్ అయిన టీజ‌ర్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తో రికార్డులు కొల్లగొడుతుంది. టాలీవుడ్‌లో ఏ హీరో సినిమా టీజ‌ర్‌కి రాని విధంగా భారీ వ్యూస్ రాబ‌డుతుంది.రాధే …

Read More »

వాళ్లకు లీగల్ నోటీసులు పంపిన తమన్నా

ఇన్నాళ్లు హీరోయిన్‌గా అల‌రించిన త‌మన్నా యాంక‌ర్‌గాను త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్న విష‌యం తెలిసిందే. తమన్నా భాటియా హోస్ట్‌గా మాస్టర్ చెఫ్ వంటల కార్యక్రమం జెమినీ టెలివిజన్‌లో ఆగస్టు 21వ తేదీన ప్రారంభమైంది. ఈ షోలో జడ్జీలుగా సంజయ్ తుమ్మ, మహేష్ పడాల, చలపతిరావు వ్యహరించారు. అయితే ఆరంభంలో ఈ షో మంచి రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. రాను రాను షోకి ఆద‌ర‌ణ ద‌క్క‌క‌పోవ‌డంతో త‌మ‌న్నా స్థానంలో అన‌సూయ‌ని తీసుకున్నారు.అనసూయ రంగ …

Read More »

మనసు మార్చుకున్న మెగాస్టార్

ప్రస్తుతం తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ‘గాడ్ ఫాదర్’ మూవీ తెరకెక్కుతోంది. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. దీని తర్వాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాను పట్టాలెక్కించాలనుకున్నారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్‌గానిలిచిన ‘వేదాళం’కు రీమేక్. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ మెగాస్టార్‌కు చెల్లిగా నటిస్తోంది. దీని తర్వాత బాబీ దర్శకత్వంలో …

Read More »

పండుగలా టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది వేడుకలు

టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది వేడుకలను పండుగలా జరుపుకుందామని ఎంపీ సంతోష్‌ కుమార్‌ అన్నారు. ఎంపీ రంజిత్‌ రెడ్డి, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పార్టీ నాయకులతో కలిసి హైటెక్స్‌లో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో 20 ఏండ్ల ప్రస్థానం గర్వించదగిన క్షణాలు అని చెప్పారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ వెంట ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు ఉన్నారు.టీఆర్‌ఎస్‌ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవ …

Read More »

ఆత్మబంధువు – దళిత సంక్షేమ బంధం’ పుస్తకం ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

ఆత్మబంధువు – దళిత సంక్షేమ బంధం’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు. ఈ పుస్తకం కవి, రచయిత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో రూపొందింది. దళితబంధుపై జరుగుతున్న ప్రగతిశీల కృషినంతా ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు జూలూరి తెలిపారు. అనంతరం, తమ కుమార్తె వివాహానికి హాజరుకావాలని ముఖ్యమంత్రికి జూలూరు గౌరీశంకర్ దంపతులు శుభపత్రిక అందజేసి, ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మంత్రులు జి. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat