ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఆకర్శితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలస వస్తున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్ నియోజవర్గంలోని జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామ బీజేపీ వార్డు మెంబర్లు షాగర్ల మనీష కుమార్, షాగర్ల రజిత శ్రీనివాస్, కనిక జగభాయి నరేష్, కరట్లపెల్లి శ్రీనివాస్ మంత్రి హరీశ్రావు, జమ్మికుంట ఇన్చార్జి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సమక్షంలో టీఆర్ఎస్ చేరారు. …
Read More »దేశంలో కొత్తగా 13,596 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 13,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం గత 230 రోజుల్లో (సుమారు 8 నెలలు) ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 3,40,81,315కు చేరాయని తెలిపింది. ఇందులో 1,89,694 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,34,39,331 మంది కోలుకున్నారని వెల్లడించింది. మరో 4,52,290 మంది కరోనా వల్ల మరణించారని పేర్కొన్నది. గత 24 …
Read More »Tollywood లోకి త్రిష Reentry
చెన్నై చంద్రం త్రిష… టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి పని చేసింది.ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన త్రిష మెల్లగా తెలుగు సినీ పరిశ్రమకు దూరం అయింది. కోలీవుడ్లోనే వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ వచ్చింది త్రిష. అయితే తమిళంలో ‘96’ తర్వాత ఎన్నో సినిమాలు చేసినప్పటికీ త్రిషకు మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం దక్కలేదు. గత ఏడాది …
Read More »రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మనదే కీలక పాత్ర
గతంలో మాదిరిగా అసెంబ్లీ ముందస్తు ఎన్నికలు వెళ్లే ఆలోచన లేదు. మన ప్రభుత్వానికి ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉన్నది. ఈలోపు మనం చేయాల్సిన పనులున్నాయి. వీటిని పూర్తి చేసుకుందాం. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో మనమే కీలకపాత్ర పోషించేస్థాయికి ఎదుగుతాం. అందులో ఎవరికీ అనుమానం అక్కరలేదు. గతంలో అక్కడక్కడా చిన్నచిన్న పొరపాట్లు జరగడం వల్ల కొన్ని సీట్లు కోల్పోయాం. ఈసారి ఆ ప్రసక్తే ఉత్పన్నం కానివ్వం. అనేక …
Read More »పది లక్షల మందితో తెలంగాణ విజయ గర్జన సభ
వచ్చే నెల 15న వరంగల్లో తెలంగాణ విజయగర్జన సభను అద్భుతంగా నిర్వహించుకుందాం. దీని కోసం ఎక్కడిక్కడ నాయకులు, కార్యకర్తలు కథానాయకులై పనిచేయాలి. 14 ఏండ్ల తెలంగాణ పోరాటం, ఏడేండ్లలో రాష్ట్రం సాధించిన ఘన విజయాలను ఈ సభ ద్వారా ప్రజల ముందు ఉంచేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించుకోవాలి. గ్రామ పార్టీ అధ్యక్షులు, ఆ గ్రామసర్పంచ్ నేతృత్వంలో ప్రతీ గ్రామం నుంచి వాహనాలను సమకూర్చుకొని.. గ్రామ బ్యానర్తో విజయగర్జన సభకు తరలివచ్చేలా …
Read More »ముందస్తు ఎన్నికలకు వెళ్ళం:సీఎం కేసీఆర్
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసింది. అధ్యక్ష ఎన్నిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ జరిగింది.హుజురాబాద్ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ చర్చించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.హుజరాబాద్లో ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 27న సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో హుజరాబాద్లో సభ నిర్వహించడానికి సమావేశంలో నిర్ణయించారు. హుజురాబాద్లో విజయం మనదేనని సీఎం కేసీఆర్ అన్నారు. ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని ఆయన …
Read More »అలయ్ బలయ్’ కి హజరైన పవన్ కళ్యాణ్
ప్రతి ఏటా దసరా మరుసటి రోజు ‘దత్తన్న అలయ్ బలయ్’ కార్యక్రమం జలవిహార్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు ప్రముఖులు కలుసుకున్నారు. ఈసారి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కొద్దిసేపటి క్రితమే టాలీవుడ్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. తెలంగాణ గవవర్నర్ తమిళ సై, ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్, హిమాచల్ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అలయ్ బలయ్ …
Read More »నెటిజన్కు రష్మిక మందన్న దిమ్మతిరిగే రిప్లై
స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తాజాగా ఓ నెటిజన్కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చి షాకిచ్చింది. ప్రస్తుతం రష్మిక తెలుగుతో పాటు హిందీ సినిమాలతో యమా బిజీగా ఉంది. ఇప్పుడు తెలుగులో ఆమె అల్లు అర్జున్ సరసన పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’ మూవీలో నటిస్తోంది. ఇందులో ఆమె శ్రీవల్లిగా డీగ్లామర్ రోల్లో కనిపించబోతుంది. ఇదే క్రమంలో యంగ్ హీరో శర్వానంద్ సరసన ‘ఆడవాళ్ళు …
Read More »ప్రకాశ్రాజ్ కి నరేష్ అదిరిపోయే కౌంటర్
‘మా’ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా మాజీ అధ్యక్షుడు నరేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు కమిటీ సభ్యులు తమ పని గురించి ఎవరికీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ‘మా’ బయట ఉండి విష్ణు చేేస పనులకు మద్దతు ఇస్తూనే, ప్రతి నెలా రిపోర్ట్ కార్డు అడుగుతామని ప్రకాశ్రాజ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్గా నరేశ్ మాట్లాడారు. ‘మా’ మసకబారిందనే …
Read More »త్వరలో పెళ్ళి పీటలెక్కనున్న సాయి ధరమ్ తేజ్
గతనెల్లో బైక్ యాక్సిడెంట్ లో సాయిధరమ్ తేజ్ తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఒక నెల రోజుల పాటు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకొని సరిగ్గా అతడి పుట్టినరోజున డిస్చార్జ్ అయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మెగా ఫ్యామిలీ మెంబర్స్ సాయిధరమ్ కి విషెస్ తెలిపారు. త్వరలోనే సాయి తదుపరి చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరోసారి సాయిధరమ్ తేజ్ …
Read More »