Home / rameshbabu (page 602)

rameshbabu

దేశంలో కొత్త‌గా 20,799 Carona Cases

దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 20,799 పాజిటివ్ కేసుల‌ను న‌మోదు కాగా, 180 మంది మ‌ర‌ణించారు. మ‌రో 26,718 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 2,64,458 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,48,997 మంది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 90.79 కోట్ల‌కు పైగా టీకా డోసుల పంపిణీ జ‌రిగింది.

Read More »

రైతులపై కార్లను ఎక్కించిన కేంద్ర మంత్రి తనయుడు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని లఖింపూర్‌ ఖీరీ ఘ‌ట‌న‌కు సంబంధించి కేంద్ర హోంశాక స‌హాయ మంత్రి అజ‌య్ కుమార్ మిశ్రా కుమారుడి ఆశిష్ మిశ్రాపై మ‌ర్డ‌ర్ కేసు న‌మోదైంది. ఆశిష్ మిశ్రాతో పాటు ప‌లువురిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా, ఆయ‌న కుమారుడిపై రైతులు ల‌ఖింపురి ఖీరీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేంద్ర చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న రైతుల‌పైకి ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్ల‌డంతో …

Read More »

ఒక్క ఫోన్‌ చేస్తే మీ ఇంటికి వస్తా..!-గెల్లు శ్రీనివాస్ యాదవ్

హుజూరాబాద్‌ అభివృద్ధికి ఈటల రాజేందరే ప్రధాన అడ్డంకి అని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. ఆయనను ఇక్కడి నుంచి తరిమికొడితే తప్ప ఈ ప్రాంతం బాగుపడదన్నారు. ఉన్నోళ్లతో సోపతి చేసి.. పేదోళ్లను వదిలేశారని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించిన రాజేందర్‌కు.. ఇప్పుడే ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకొచ్చిందని ప్రశ్నించారు. రాజకీయంగా పెంచి పెద్ద చేసిన సీఎం కేసీఆర్‌ను విమర్శించడంలోనే ఆయన స్వార్థం బయటపడిందన్నారు. ఈ ఎన్నికల్లో …

Read More »

మంత్రి HARISH RAO సమక్షంలో ABVP Ex జిల్లా కన్వీనర్ ఆవుల తిరుపతి TRS లో చేరిక

ఏబీవీపీ మాజీ జిల్లా కన్వీనర్ ఆవుల తిరుపతి ఆదివారం హుజురాబాద్ మండలం సింగాపురంలో ఆర్థిక మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. మంత్రి హరీష్ రావు తిరుపతికి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా తిరుపతి విలేకరులతో మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా కాషాయ సిద్ధాంతం కోసం పని చేస్తున్న సందర్భంలో ఈటల రాజేందర్ అనేకసార్లు అక్రమ కేసులు అక్రమ …

Read More »

Big Breaking News- డ్రగ్స్ కేసులో స్టార్ హీరో కొడుకు

arya

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ చిక్కుల్లో ప‌డ్డాడు. ముంబై తీరంలోని క్రూజ్ షిప్‌లో జ‌రిగిన రేవ్ పార్టీ( Rave Party )కి సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అత‌న్ని ప్ర‌శ్నిస్తోంది. శ‌నివారం రాత్రి ఈ క్రూజ్ షిప్‌లో జ‌రుగుతున్న రేవ్ పార్టీపై అధికారులు దాడి చేశారు. అయితే షారుక్ త‌న‌యుడు ఆర్య‌న్‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి కేసు న‌మోదు కాలేదు. అత‌న్ని అరెస్ట్ …

Read More »

అరుదైన ఘనతను సొంతం చేసుకున్న దీపికా పదుకొణే

బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన ముద్ర వేసింది. ఈ అమ్మ‌డు బాలీవుడ్ సినిమాల‌తో పాటు హ‌లీవుడ్ చిత్రాలు చేసింది. ర‌ణ్‌వీర్ సింగ్‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత ఆచితూచి సినిమాలు చేస్తున్న దీపికా ప‌దుకొణే త్వ‌ర‌లో తెలుగు ప్రేక్ష‌కుల‌ని కూడా ప‌ల‌క‌రించ‌నుంది. ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రంలోదీపికా పదుకొణే క‌థానాయిక‌గా ఎంపికైన విష‌యం తెలిసిందే. ‘రామ్‌లీలా’, ‘బాజీరావ్‌ మస్తానీ’, పద్మావత్ వంటి చిత్రాలతో …

Read More »

West Bengal By Poll-భారీ ఆధిక్యంలో మమ‌తా బెన‌ర్జీ

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మమ‌తా బెన‌ర్జీ భ‌వానీపూర్ ఉప ఎన్నిక‌లో దూసుకెళ్తున్నారు. స‌మీప ప్ర‌త్యర్థి అయిన బీజేపీ అభ్య‌ర్థి ప్రియాంకా టిబ్రేవాల్‌పై నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిసే స‌మ‌యానికి 12,435 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. నాలుగో రౌండ్ వ‌రకూ మ‌మ‌త‌కు 16397 ఓట్లు, ప్రియాంకాకు 3692 ఓట్లు వ‌చ్చాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మ‌మ‌తా.. బీజేపీ నేత సువేందు చేతిలో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. …

Read More »

నాగచైతన్య సమంతకిచ్చిన భరణం ఎంతో తెలుసా..?

నాగచైతన్య, సమంత తమ వివాహబంధానికి విడాకులతో ఫుల్‌స్టాఫ్‌ పెట్టబోతున్నారని కొద్దిరోజులుగా నడుస్తున్న హాట్‌ టాపిక్‌‌‌కు శనివారం నాడు ఫుల్‌స్టాప్ పడిన విషయం విదితమే. ఎట్టకేలకు అక్కినేని నాగచైతన్య–సమంతతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసేశారు. అలాగే సమంత కూడా ఇదే విషయాన్ని పోస్ట్‌ చేశారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఇరువురు వెల్లడించారు. అయితే.. చక్కని జంట నాగచైతన్య, సమంత ప్రేమలో పడతారని ఎవరూ …

Read More »

‘మా’ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితా ఇదే..?

మ‌రో వారం రోజుల‌లో జ‌ర‌గ‌నున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైంది.నామినేష‌న్స్, ఉప‌సంహ‌ర‌ణ‌లు కూడా పూర్త‌య్యాయి. బండ్ల గ‌ణేష్‌, సీవీఎల్ న‌ర‌సింహారావు నామినేష‌న్స్‌ని ఉప‌సంహ‌రించుకోవ‌డంతో ‘మా’ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితాను ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ విడుదల చేశారు. కాగా ఈ సారి ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణులు పోటీ పడుతుండగా.. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి విష్ణు ప్యానల్‌ నుంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat