Home / rameshbabu (page 748)

rameshbabu

తెలంగాణలో లాక్డౌన్ పై ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రతను తగ్గించేందుకు రాష్ట్రప్రభుత్వం ఈ నెల 12 నుంచి లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 11న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం 12 నుంచి 10 రోజులపాటు లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకున్న విష యం తెలిసిందే. …

Read More »

టైం గ్యాపంతే…టైమింగ్ లో కాదంటున్న రీతూ

పెళ్ళిచూపులు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల చూపులను తనవైపు తిప్పుకొన్నది హీరోయిన్‌ రీతూవర్మ. మొదటి మిస్‌ హైదరాబాద్‌ పోటీలో రన్నరప్‌గా నిలిచిన ఈ భామ అందంతో, అభినయంతో టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్‌లోనూ మంచిపేరు సంపాదించుకుంది. ఇప్పుడు ‘టక్‌ జగదీష్‌’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతున్నది. రీతూ తత్త్వమే అంత. కథల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తుంది. సినిమాల సంఖ్య లెక్కేసుకోకుండా ప్రాధాన్యమున్న పాత్రల్నే ఎంచుకుంటుంది. కాబట్టే, సమ్‌థింగ్‌ స్పెషల్‌ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపును సాధించుకొన్నది. …

Read More »

రేణు దేశాయ్ కు కోపం వచ్చింది..ఎందుకంటే..?

సినీ న‌టి రేణు దేశాయ్ సీరియ‌స్ అయ్యారు. కొవిడ్‌-19 చికిత్స కోసం సాయం కోరుతూ తాము పంపే సందేశాల‌కు సరైన సమయంలో స్పందించడం లేదని కొంద‌రు వ్యక్తులు మెస్సేజ్‌లు రేణూదేశాయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ వేళ ఇంట్లోనే ఉంటున్న రేణూ దేశాయ్‌.. కొన్నిరోజులుగా కొవిడ్‌ బాధితులకు చేయూతనందిస్తున్నారు. కొవిడ్ దావాఖాన‌ల విషయంలో సాయం చేయమని కోరుతూ రేణూకి తాజాగా ఓ నెటిజన్ మెస్సేజ్ చేశాడు. అయితే, దానికి ఆమె …

Read More »

ఊపు మీదున్న లావణ్య త్రిపాఠి

ఈ ఏడాది ‘ఏ వన్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘చావు కబురు చల్లగా’ చిత్రాలతో విభిన్న పాత్రల్లో ప్రేక్షకుల ముందుకొచ్చారు కథానాయిక లావణ్యా త్రిపాఠి. తాజాగా ఆమె ఓ తమిళ చిత్రం అంగీకరించారు. రవీంద్ర మాధవన్‌ దర్శకత్వంలో అథర్వ మురళీ కథానాయకుడుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఐఏఎస్‌కు ప్రిపేరవుతున్న యువతిగా లావణ్య కనిపించనున్నారు. ఓ ముఠా చేతిలో కిడ్నాప్‌కు గురయిన కథానాయికను కాపాడే పోలీస్‌ అధికారిగా అథర్వ కనిపించనున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని …

Read More »

నెటిజన్లకు నయనతార సలహాలు

స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ తాజాగా కొవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో ట్రోలింగ్‌కు గురయ్యారు. దానిపై నయనతార నెటిజన్లకు వివరణ ఇచ్చారు. మంగళవారం చెన్నైలో నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ కరోనా వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారు. నర్సు నయనతారకు కరోనా వ్యాక్సిన్‌ వేస్తుండగా దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. అయితే నర్సు చేతిలో ఉన్న సిరంజి కనిపించకుండా ఆ ఫొటోలను ఎడిట్‌ చేసి …

Read More »

హీరో మనోజ్ సంచలన నిర్ణయం

లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్న పాతికవేల కుటుంబాలకు సాయం అందించాలని మంచు మనోజ్‌ నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నా పుట్టినరోజు (మే 20) సందర్భంగా ఈ సహాయ కార్యక్రమాలు ప్రారంభించాం. నేను, నా అభిమానులు, మిత్రులు కలసి భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం. కరోనా ఉధృతి ఉంది. కనుక దయచేసి అందరూ ఇళ్లల్లో ఉండి… మనల్ని, మన కుటుంబాలను కాపాడుకుందాం. తమ జీవితాల్ని, కుటుంబ సభ్యుల …

Read More »

OTTలో బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ దివ్య నటించిన క్యాబ్ స్టోరీస్

బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ దివ్యా వడ్త్య, గిరిధర్‌, ధనరాజ్‌, ప్రవీణ్‌, శ్రీహాన్‌, సిరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్యాబ్‌ స్టోరీస్‌’. ఈ నెల 28న స్పార్క్‌ ఓటీటీలో విడుదల కానుంది. టీజర్‌ను సునీల్‌, ‘వెన్నెల’ కిశోర్‌, శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. ఆసక్తికరమైన మలుపులతో సినిమా సాగుతుందని దర్శక-నిర్మాతలు కె.వి.ఎన్‌. రాజేశ్‌,

Read More »

మెగాస్టార్ సంచలన నిర్ణయం

అప్పట్లో రక్తం దొరక్క ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో 1998 చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌ను ప్రారంభించారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి అందిన రక్తంతో ఎంతోమంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఇప్పుడాయన మరో సంకల్పానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దేశవాప్తంగా కరోనా బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు. మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. దీనికి కొంత కారణం ఆక్సిజన్‌ కొరత. దాని వల్ల ఎవరూ మరణించకూడదనే ఆలోచనతో ఆయన ఆక్సిజన్‌ …

Read More »

AP 2021-22 వార్షిక బడ్జెట్ హైలెట్స్

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ ఒకరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, …

Read More »

సమంత గొప్ప మనస్సు

ప్రత్యూష ఫౌండేషన్, దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హీరోయిన్ సమంత.. మహబూబ్నగర్ జనరల్ దవాఖానకు 10 ఆక్సిజన్ కాన్సన్టర్లను, ఎంఎస్ఎం ల్యాబొరేటరీ ద్వారా 2 ఆక్సిజన్ కాన్సన్టర్లను అందజేశారు. వాటిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం ఆసుపత్రికి అప్పగించారు. కరోనాపై పోరులో ప్రభుత్వానికి ప్రయివేట్ వ్యక్తుల తోడ్పాటు ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat