Home / rameshbabu (page 991)

rameshbabu

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సమంత

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మొక్కలు నాటుతూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. గతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువసామ్రాట్ అక్కినేని నాగార్జున తన కోడలు సమంతకు ఛాలెంజ్ విసిరారు. తన మామ ఇచ్చిన ఛాలెంజ్ …

Read More »

దటీజ్ కేసీఆర్..

అతని ప్రతీ అడుగును విమర్శ చేయడం.. వెకిలి మాటలు అనడం అతను ఉద్యమం నుండే చూసిండు.. ఇప్పుడు ఈ కొత్త బిచ్చగాళ్ళ మాటలేం తనకు కొత్తకాదు.. విమర్శలు జయించి విజయుడయ్యిండతను.. ప్రతీ విమర్షకు పనితో సమాదానం చేప్పిండు.. వెక్కిరింపులను దిక్కరించి ఒక్కడై నిలబడి దిక్కులు పెక్కటిల్లేలా ఉద్యమించి తానే దిక్కు,దిశయై పోరాటానికి తొలిపొద్దై ఆటుపోట్లను ఎదురిస్తూ కలబడి నిలడిన తాను సాగించిన పోరాటం ప్రజల కళ్ళముందే ఉంది..తెలంగాణా తానందించిన విజయమూ …

Read More »

కరోనా పేషంట్లకు ఉచితంగా కిట్లను పంపిణీ-తెలంగాణ సర్కార్

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న కరోనా పేషంట్లకు ఉచితంగా కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం.. అలాగే హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోన్న నేపధ్యంలో సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 10 వేల మందికి పైగా కరోనా పేషంట్లు …

Read More »

కరోనా గురించి భయం వద్దు..స్వీయ జాగ్రత్తలే ముద్దు

కరోనా విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ,అన్ని విధాల జిల్లా యంత్రాంగం ప్రజా ప్రతినిధులు అండగా ఉన్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్లో ఎం ఎన్ ఆర్ ఆస్పత్రి సీఈఓ మూర్తి ,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ తో కలిసి covid 19 కేసులు,అందిస్తున్న పౌష్టికాహారం తదితర విషయాలపై సమీక్షించారు. జిల్లా ఆస్పత్రి లోని ఐసోలేషన్ …

Read More »

కరోనా భయంతో యువతిని

దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భయంతో బస్సులో నుంచి ఓ యువతిని(19) బయటకు డ్రైవర్ తోసేసిన ఘటన గత నెల 15వ తేదీన చోటు చేసుకోగా. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబం ఢిల్లీ నుంచి UP వెళ్తుండగా యువతి స్వల్ప అస్వస్థతకు గురైంది. అయితే బస్సు డ్రైవర్ కరోనా భయంతో ఆమెను కిందకు తోసేయగా అక్కడికక్కడే మరణించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధిత …

Read More »

ఏపీలో ఈఎస్ఐ స్కాం కలవరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెనుసంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్ కేసు విచారణలో ఏసీబీ జోరు పెంచింది. మాజీ మంత్రి పితాని పీఎస్ మురళిని పోలీసులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. పితాని కొడుకు సురేష్ కోసం గాలింపు చేపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సురేష్ ఉన్నట్లు సమాచారం రావడంతో కొన్ని బృందాలను పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను మురళి, …

Read More »

హోం క్వారంటైన్ లో ఆ రాష్ట్ర సీఎం

దేశంలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది.చిన్న పెద్దా తేడా లేకుండా అందరికీ కరోనా సోకుతుంది.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయ సిని క్రీడా ప్రముఖులకు కూడా కరోనా సోకుతున్న వార్తలను చూస్తున్నాం. తాజాగా కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప హోంక్వారంటైన్ కి వెళ్లారు. ఆయన అధికారిక నివాసంలో తాజాగా ముగ్గురు ఉద్యోగులకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు అపాయింట్మెంట్లను రద్దు చేసుకున్నారు. తన విధులన్ని ఇంటి …

Read More »

మూఢం కాదు; గాఢ నమ్మకమే!

మీరెప్పుడైనా కాళేశ్వరం గుడి చూసిండ్రా?… ఉద్యమంలో తొలినాళ్లలో మహదేవపూర్‌కు పోయినప్పుడు, ఒక రైతు కేసీఆర్‌ను అడిగిన ప్రశ్న ఇది. లేదని చెప్పగానే, ఒక ఎడ్లబండి కట్టుకొచ్చి, దాన్లో కేసీఆర్‌ను కాళేశ్వరానికి తీసుకుపోయాడు. “ఇక్కడ గంగలో సంగమం ఉంటది. స్నానం చేస్తే పుణ్యం. చేస్తరా?” అని తనే అడిగాడు. సరేనంటే అదే బండి మీద గోదావరిలోకి తీసుకుపోయాడు. దాదాపు కిలోమీటరున్నర పోతేగానీ సంగమం రాలేదు. అక్కడ ప్రాణహిత నుంచి పారుతున్న నీళ్లు …

Read More »

మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఎకో- టి కాలింగ్‌ పుస్తకావిష్కరణ

తెలంగాణ రాష్ట్ర మాజీ చీఫ్‌ సెక్రటరీ శైలేంద్ర కుమార్‌ జోషి రచించిన ఎకో-టి కాలింగ్‌ టువర్డ్స్‌ పీపుల్స్‌ సెంట్రిక్‌ గవర్నెన్స్‌ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్‌ నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌కే జోషి మాట్లాడుతూ… తెలంగాణ పాలన ప్రజల కేంద్రంగా వారి అవసరాల కేంద్రంగా కొనసాగుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో సుదీర్ఘకాలం కలిసి పనిచేసిన తన అనుభవంతో ఈ పుస్తకాన్ని రాసినట్లు చెప్పారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ అధికారిగా …

Read More »

పట్టణాలు ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చెందాలి- మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు

రాష్ట్రంలోని పట్ణణాలు ప్రణాలికాబద్దంగా అభివృద్ధి చెందాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటని, దీనిని నమూనా తీసుకుని ఇతర మున్సిపాలిటీలు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.  మున్సిపాలిటీల అభివృద్ధికి 42 అంశాలతో ఓ అభివృద్ధి నమూనాను తయారు చేశామన్నారు. దీనిని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat