గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ దీపావళి రోజు పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. పైకి వైసీపీ నేతల వత్తిడులు, అధికారుల వేధింపులు అని చెప్పినా..అంతర్గతంగా పార్టీలోనే కనిపించని శత్రువులతో పోరాడలేకే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు వంశీ చెప్పుకొచ్చాడు. అయితే చంద్రబాబు మాత్రం వల్లభనేని వంశీని బుజ్జగించడానికి ఎంపీ కేశినేని నాని తదితరులను రంగంలోకి దింపారు. కాని వంశీ మాత్రం తన రాజీనామాపై వెనక్కి తగ్గే …
Read More »గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే రాజీనామాకు అసలు కారణాలు ఇవేనా..!
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది. దీపావళి రోజున టీడీపీకి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు స్వయంగా వంశీ అధినేత చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. అయితే వైసీసీ నేతల కక్ష సాధింపు, అధికారుల వేధింపుల వల్లనే పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు వంశీ చెప్పినా..పరోక్షంగా ఆ లేఖలో చంద్రబాబుపై కూడా సుతిమెత్తగా విమర్శలు చేశాడు. పార్టీలోనే …
Read More »ఆర్టీసీ కార్మిక సంఘాలను ప్రశ్నించిన హైకోర్ట్..విచారణ రేపటికి వాయిదా..!
ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్ట్లో విచారణ జరిగింది. ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాలతో జరిగిన చర్చల వివరాలను అడ్వకేట్ జనరల్ హైకోర్ట్కు తెలిపారు. కోర్ట్ ఇదివరకు ఇచ్చిన ఆదేశాల మేరకు విలీనం మినహా మిగతా 21 డిమాండ్లపై చర్చ జరుపుదామన్న ఆర్టీసీ ఉన్నతాధికారుల మాటలను కార్మిక సంఘాలు లెక్క చేయడం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. విలీనంతో సహా అన్ని డిమాండ్లకు చర్చ జరపాలని పట్టుబట్టి..చివరకు చర్చలు జరుగకుండానే …
Read More »కోడెల ఆత్మహత్యపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు…!
ఏపీ మాజీ స్పీకర్, టీడీసీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య తెలుగు రాజకీయాలను కుదిపేసింది. వరుసగా కేసుల్లో ఇరుక్కుపోవడం, పార్టీలో ఎదురవుతున్న అవమానాలు, చంద్రబాబు, లోకేష్లు పూర్తిగా తనను పక్కన పెట్టేయడం, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు..వెరసి కోడెల వంటి సీనియర్ నేత ఆత్మహత్యకు దారితీశాయని నరసరావుపేట, సత్తెనపల్లిలో ఆయన అభిమానులు అంటున్నారు.. కోడెల ఆత్మహత్య ముమ్మూటికి ప్రభుత్వ హత్యే అంటూ చంద్రబాబు నాలుగు రోజుల పాటు …
Read More »ఈ అంధ యువకుడి జీవితంలో వెలుగులు నింపిన సీఎం జగన్..!
ఈ దీపావళి ఏపీలో ఎందరో నిరుద్యోగ యువతకు నిజమైన దీపావళి. .సీఎం జగన్ చేసిన మంచి పని…ఫోటోలో కనిపిస్తున్న ఈ అంధ విద్యార్థి జీవితాన్ని నిలబెట్టింది. సీఎం జగన్ అధికారంలోకి రాగానే ఒకేసారి గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాలు భర్తీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా చదువుకున్న యువతకు వారి స్వగ్రామాలలోనే గ్రామ, వార్డు వాలంటీర్లుగా ఉద్యోగాలు కల్పించారు. వైసీపీ సర్కార్ అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడమే …
Read More »గూడూరు స్కూల్లో టాయిలెట్ ఇక్కట్లపై సాక్షి కథనం..స్పందించిన ప్రజాప్రతినిధులు..!
అక్టోబర్ 26, శనివారంనాడు సాక్షి పత్రికలో చెప్పుకోలేని బాధ శీర్షికతో ఓ కథనం వచ్చింది. ఆ కథనం చదివి టీఆర్ఎస్ ఎంపీ సంతోష్కుమార్ చలించిపోయారు. వెంటనే బాలికలకు బాసటగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబ్బాద్ జిల్లా, గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో దాదాపు 130 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. అలాగే ఈ భవనంలోనే ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. అందులో 80 మంది విద్యార్థినులు చదువుతున్నారు. …
Read More »కడప మాజీ మంత్రిపై వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అదిరిపోయే సెటైర్..!
కడప జిల్లాలో జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యేకు ఆదినారాయణరెడ్డికి ఆసుపత్రి మందుల కంటే మాన్షన్ హౌస్ మాత్రమే తెలుసంటూ వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వైసీపీ తరపున గెలిచి, అధికారం కోసం చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా టీడీపీలోకి ఫిరాయించిన ఆదినారాయణరెడ్డి ఏకంగా మంత్రి పదవే వెలగబెట్టాడు. అయితే చంద్రబాబు మాత్రం జమ్మలమడుగు టికెట్ ఆదికి ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చాడు. జిల్లాలో గెలవడం కష్టసాధ్యమైన కడప …
Read More »గన్నవరం ఎమ్మెల్యే రాజీనామా వ్యవహారం..పలు అనుమానాలు..!
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. గత కొద్ది రోజులుగా వల్లభనేని వంశీ పార్టీ మారుతాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వంశీ ఒకే రోజు బీజీపీ ఎంపీ సుజనా చౌదరిని, సీఎం జగన్ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వంశీ బీజేపీలో కాని, వైసీపీలో చేరుతాడు కానీ ఊహాగానాలు వెల్లువెత్తాయి. కాని వంశీ మాత్రం అనూహ్యంగా దీపావళి రోజున పార్టీకి, ఎమ్మెల్యే పదవికి …
Read More »హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్…మరో మెట్రో కారిడార్ సిద్ధం…!
భాగ్యనగర ప్రజలకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఎల్బీనగర్ – మియాపూర్, నాగోల్ – మియాపూర్ రూట్లలో ప్రతి రోజూ లక్షల సంఖ్యలో నగర ప్రజలను గమ్యస్థానాలకు చేరుస్తున్న హైదరాబాద్ మెట్రో తాజాగా మరో కారిడార్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కారిడార్ – 2 లో భాగంగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 10 కి.మీ. మేర మార్గాన్ని ప్రారంభించేందుకు హెచ్ఎంఆర్ఎల్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ …
Read More »రేవంత్ రెడ్డి పరువు అడ్డంగా తీసేసిన జగ్గారెడ్డి..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి పరువు తీసేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి ఘోర పరాజయం చవిచూడడంతో ఆమె భర్త, పీసీపీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవి ఊడిపోవడం ఖాయమని, ఆయన స్థానంలో రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అవడం ఖాయమని మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే హుజూర్నగర్ …
Read More »