జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఇటీవల వైజాగ్లో నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా సీఎం జగన్ మంచిగా పరిపాలిస్తే..నేను సినిమాలు చేసుకుంటానంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దిల్రాజు, బోనీకపూర్లు నిర్మాతలుగా హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ మూవీ రీమేక్గా ఓ చిత్రం రాబోతుంది. వేణుశ్రీరామ్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో హీరోగా పవన్ కల్యాణ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసుల …
Read More »విశాఖలో బయటపడిన మరో భారీ భూకుంభకోణం..!
టీడీపీ హయాంలో జరిగిన అతి పెద్ద కుంభకోణాల్లో విశాఖ భూకుంభకోణం ఒకటి. విశాఖ జిల్లాలో ఉన్న 3022 గ్రామాల్లో 2లక్షల ఎఫ్.ఎం.బి సర్వే నెంబర్లలో 16,000 నెంబర్లు గల్లంతయ్యాయి. దీనిలో సుమారు లక్ష ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్టు చర్చ జరిగింది. కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో దాన్ని 10,000 ఎకరాలుగా మాత్రమే చిత్రించే ప్రయత్నం చేసారు. ఈ భూకుంభకోణంలో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా, అమరావతి పెద్దల …
Read More »బ్రేకింగ్..టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్కు అస్వస్థత..!
టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో పయ్యావుల అధ్యక్షతన పీఏసీ భేటీ జరిగింది. అయితే సమావేశం జరుగుతుండగా పయ్యావుల ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని అసెంబ్లీ డిస్పెన్సరీకి తరలించి చికిత్స అందించారు. పయ్యావుల ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం ఏం లేదని, కేవలం స్వల్ప అస్వస్థతేనని డాక్టర్లు చెప్పారు. పయ్యావుల అస్వస్థతకు గురవడంతో టీడీపీ శ్రేణుల్లో …
Read More »బ్రేకింగ్..టీడీపీకి యామిని సాధినేని రాజీనామా.. త్వరలో ఆ పార్టీలో చేరే అవకాశం…!
కాంట్రవర్సీ కామెంట్లతో పాపులర్ అయిన టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని ఇవాళ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిన అనతికాలంలోనే చంద్రబాబుకు, లోకేష్లకు అత్యంత సన్నిహితంగా మారిన యామిని టీడీపీలో ఓ వెలుగు వెలిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ తరపున వాయిస్ బలంగా వినిపించిన మహిళా నేతల్లో యామిని ముందువరుసలో ఉంటారు. టీవీ చర్చల్లో ప్రత్యర్థులపై యామిని తీవ్ర పదజాలంతో విరుచుకుపడేవారు. నాటి ప్రతిపక్ష …
Read More »సికింద్రాబాద్ గణేశుడికి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి ప్రత్యేక పూజలు..!
హైదరాబాద్ నగరంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి మలివిడత హిందూ ధర్మ ప్రచారయాత్ర ఆద్యంతం ఆధ్మాత్మికంగా సాగుతోంది. ప్రతినిత్యం జూబ్లిహిల్స్లోని రామరాజు నివాసంలో ఈ శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు నిర్వహిస్తూ, తదనంతరం వివిధ దేవాలయాలను దర్శిస్తూ, భక్తుల ఇండ్లలో పాదపూజల కార్యక్రమాల్లో స్వామివారు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ సికింద్రాబాద్ గణేష్ ఆలయాన్ని శ్రీ స్వాత్మానందేంద్ర దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయ …
Read More »శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్..!
హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా హైదరాబాద్లో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారిని రాజేంద్రనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దర్శించుకుని ఆశీస్సులు పొందారు. నవంబర్ 6, బుధవారం సాయంత్రం ఫిల్మ్నగర్లోని సువర్ణభూమి శ్రీధర్ స్వగృహంలో జరిగిన పాదపూజల కార్యక్రమంలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు పాల్గొన్నారు. స్వామివారిపై పూలవర్షం కురిపిస్తూ, అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి శ్రీధర్ …
Read More »చిరు, జగన్ భేటీపై ఇన్డైరెక్ట్గా సెటైర్లు వేసిన పవన్ కల్యాణ్..!
సైరా మూవీ రిలీజ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటికి సతీసమేతంగా వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. చిరుకు స్వయంగా వైయస్ జగన్ దంపతులు స్వాగతం పలికి…శాలువాతో సత్కరించారు. లంచ్ సందర్భంగా చిరు, జగన్ల మధ్య సినీ ఇండస్ట్రీ గురించి, నంది అవార్డుల గురించి చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే చిరు సైరా కలెక్షన్లు పెంచుకునేందుకే జగన్తో భేటీ అయినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి. …
Read More »ఈ లెక్కన బిగ్బాస్ విన్నర్ రాహులా..శ్రీముఖినా..!
అక్కినేని నాగార్జున హోస్ట్గా 100 రోజులకు పైగా సాగిన బిగ్బాస్ సీజన్ – 3 ట్రోఫీని సింగర్ రాహుల్ స్లిప్గంజ్ గెల్చుకోగా, రన్నరప్గా ప్రముఖ యాంకర్ శ్రీముఖి నిలిచింది. అయితే చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ బిగ్బాస్ షోలో విజేతగా శ్రీముఖినే గెలుస్తుందని అనుకున్నారు. ఆమె అభిమానులు కూడా శ్రీముఖి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే కామ్గా ఉండే రాహుల్ ప్రేక్షకుల ఓట్లతో టైటిల్ ఎగరేసుకుపోయాడు. …
Read More »బ్రేకింగ్..చింతమనేనిపై మరో నాలుగు కొత్త కేసులు నమోదు..!
టీడీపీ వివాదాస్పద నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని సెప్టెంబర్ 11 న ఎస్టీ, ఎట్రాసిటీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే..ఆ కేసులో కోర్ట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించగా పోలీసులు ఆయన్ని ఏలూరు జైలుకు తరలించారు. చింతమనేని జైలుకు వెళ్లి దాదాపు రెండు నెలలు కావస్తున్నా..ఇంకా బెయిల్ దొరకలేదు..దీనికి కారణం.. చింతమనేనిపై మొత్తంగా దాదాపు 60 కు పైగా కేసులు నమోదు కావడం. ఒక కేసులో …
Read More »ఎల్లోమీడియాధిపతికి కాపు ఉద్యమనేత ముద్రగడ ఘాటైన లేఖ..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు దశాబ్దాలుగా వెలుగునిచ్చే ఓ ఎల్లో మీడియా ఛానల్ను, పత్రికను ఇక చూడదల్చుకోలేదంటూ..కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఇసుక కొరతపై ఏపీ సీఎం జగన్కు ముద్రగడ ఓ లేఖ రాశారు. అయితే బాబుగారికి “కమ్మ”గా కొమ్ము కాస్తూ కొన్ని వర్గాలచే చంద్రజ్యోతిగా పిలువబడే ఓ ఎల్లోమీడియా ఛానల్ కమ్ పత్రిక సీఎం జగన్పై దుమ్మెత్తిపోసినట్లు తన లేఖను వక్రీకరించిందని. ముద్రగడ …
Read More »