టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్లో నటించి ప్రతి ఇండస్ర్టీలోనూ స్టార్ హీరోయిన్ క్రేజ్ను అనుభవించింది మిల్కీ బ్యూటీ తమన్నా. టాప్ మూవీస్లో నటించడమే కాకుండా.. టాప్ హీరోస్తో సైతం నటించడం తమన్నా సొంతం. అయితే, నటిగా కాకుండా మోడల్గా తమన్నాకు మాంచి క్రేజ్ ఉంది. ఇందుకు కారణం తమన్నా నూటికి నూరుశాతం బ్యూటీని కలిగి ఉండటమే.అయితే తమన్నా ఓ స్టేజ్ షోలో కాలు జారి కిందపడింది. ఇందుకు ఆమె ధరించిన హై …
Read More »2009 లో చిరంజీవికి ఏమి అనుభవం ఉందని ఉమ్మడి రాష్ట్రానికి CM ను చేయమని అడిగావు?
విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను బుధవారం పవన్ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. సోమవారం ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ అదికార పార్టీలు అయిన టీడీపీ ,బీజేపీ పై తీవ్రంగా విమర్శించారు. మరోపక్క వైసీపీ అధినేత వైెఎస్ జగన్ పై కూడ కొన్ని వాఖ్యలు చేశాడు. అధికారానికి అనుభవం కావాలి,ముక్యమంత్రి …
Read More »జగన్ కు అండగా ఉంటానని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించారు. ఆయన డీసీఐ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను పవన్ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. సోమవారం ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా పవన్ …
Read More »నన్ను ఏమి పీకుతారు అంటు …టీడీపీ,బీజేపీపై పవన్ కల్యాణ్ సంఛలన వ్యాఖ్యలు
విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను బుధవారం పవన్ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. సోమవారం ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..ప్రభుత్వాలను విమర్శిస్తే ఇబ్బంది పెడతారని కొందరు అంటుంటారని, కాని తాను అడుగుతున్నానని ఏమి పీకుతారు అని ఆయన సవాల్ చేశారు. తాను ఎవరికి భయపడబోనని ,తాను ఎప్పుడు పైరవీలు …
Read More »అనంతపురంలో వైసీపీ నేత దారుణ హత్య
ఏపీలో ఫ్యాక్షన్ హత్యలు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉన్న తెలుగు తమ్ముళ్లు వైసీపీ నేతలను దారుణంగా హత్య చేస్తున్నారు. రాయలసీమలో మరి ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పడగలు విప్పింది. జిల్లాలోని ధర్మవరం మండలం వడంగపల్లిలో వైసీపీ నేత చెన్నారెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. పథకం ప్రకారం కాపు కాచి వేట కొడవళ్లతో నరికి చంపారు. ఈ ఘటన ఇప్పుడు ధర్మవరంలో కలకలం సృష్టిస్తోంది. విషయం …
Read More »10 కోట్లు ఇస్తే, మోదీ, సెక్స్ సీడీలు బయటకు తెస్తా… సంచలన వ్యాఖ్యలు
జీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రెండు కోట్లు ఇస్తే తను కూడా గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మార్ఫింగ్ సెక్సు వీడియోలు తీసుకురాగలనని పటీదార్ ఉద్యమనేత హర్దిక్ పటేల్ సంచలన వాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. అయితే గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, నేతల మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తాజాగా ఈసారి ఎకంగా భారత ప్రధాని నరేంద్ర మోదిపై సంఛలన వాఖ్యలు చేశారు. , ఓ హోటల్లో …
Read More »నాగచైతన్యతో గొడవ పడి… పుట్టింటికి వెల్లోస్తాను సమంత.. నాగర్జున షాక్
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మనం సినిమాతో ప్రమాయణం నడిపి అక్టోబర్లో గోవాలో జరిగిన పెళ్లితో నిజ జీవితంలో ఒక్కటయ్యారు హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత. అయితే, ఇద్దరూ సినీ ఇండస్ర్టీకి చెందిన వారే. అందులోనూ నాగచైతన్య అక్కినేని వారి వారసుడు, మరో పక్క సమంత స్టార్ హీరోయిన్ క్రేజ్ను అనుభవిస్తోంది. అటువంటి వీరికి డబ్బు బాగానే ఉంటుంది. ఇక వీరి వైవాహిక జీవితం మరింత సుఖవంతంగా ఉంటుందిలే …
Read More »‘అన్నా ఆరోగ్యం జాగ్రత్త…అనంతలో జగన్ అభిమానులు
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 28వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నేడు 28వ రోజు బుధవారం ఉదయం పెదవడుగూరు మండలంలోని కొట్టాలపల్లి నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కొట్టాలపల్లి సెంటర్, నాగులాపురం క్రాస్, గంజికుంటపల్లి, చిట్టూరు మీదుగా …
Read More »హైదరాబాద్ హాస్టల్ లో దంత వైద్యురాలు ఆత్మహత్య…..కారణం ఇదే
యువకుడి చేతిలో మోసపోయిన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. బాగ్య నగరంలోని చైతన్యపురిలో గీతాకృష్ణ అనే దంత వైద్యురాలు ఆత్మహత్యకు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన నరేష్ అనే వ్యక్తితో జగిత్యాలకు చెందిన గీతాకృష్ణ గత కొంత కాలంగా ప్రేమలో ఉంది. దిల్సుఖ్నగర్లో ఆమె ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటోంది. అమె మంగళవారం ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. బలవన్మరణానికి ముందు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్లో తనకు …
Read More »అమ్మాయిని 6 మంది మృగాళ్లు.. పట్టపగలు, పదిమంది చూస్తుండగా
యావత్తు విద్యార్థిలోకమే సిగ్గుతో తలదించుకునే పనిచేశారు భువనేశ్వర్లో కొందరు స్టూడెంట్స్. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కాలేజ్ అయిన తరువాత ఇంటికి వెళుతున్న సహచర విద్యార్థిని 6 మంది మృగాళ్లు.. పట్టపగలు, పదిమంది చూస్తుండగా అత్యంత నీచంగా లైంగిక వేధింపులకు దిగారు. చేతులతో తాకుతూ నానా ఇబ్బందులు పెట్టారు. అక్కడే ఉన్న ఒక విద్యార్థి ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ …
Read More »