దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ దుమ్ము దులిపేస్తున్నది. నటనకు స్కోప్ ఉన్న పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూనే తెర మీద గ్లామర్ను పండిస్తున్నది. రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, స్పైడర్ చిత్రాలు రకుల్ ప్రతిభకు అద్దం పట్టాయి. తాజాగా రకుల్ నటించిన ఖాకి. ఈ చిత్రం నవంబర్ 17న రిలీజ్కు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన ప్రోమో సాంగ్ వీడియో …
Read More »ఒక్కడు మిగిలాడు చిత్రానికి.. ఆ ఒక్కటే మిగిలిందా..?
ఒక సినిమాని తెరకెక్కించడం కంటే.. ఆ సినిమాని రిలీజ్ చేయడం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. తీయడానికి పడే కష్టం కంటే కాస్త ఎక్కువగానే రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిర్మాతలు. మొన్నటివరకు చిన్న సినిమాలకి ఎక్కువగా ఇలాంటి సమస్య ఎదురయ్యేది.. ఇప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా ఈ సమస్యలు తప్పడం లేదు. తాజాగా మంచు మనోజ్ తాజా చిత్రమైన ఒక్కడు మిగిలాడుకి కూడా ఈ సమస్యలు …
Read More »పెళ్లైన నెలకే.. ఇంత పెద్ద సర్ప్రైజా….?
టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య దంపతులైన సంగతి తెలిసిందే. ఈ జంట ప్రస్తుతం మినీ హనీమూన్ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే అక్కినేని కోడలు సమంత వంట చేసింది. ఆ వంట తిని ఎవరికీ ఏమీ కాలేదని చెప్పింది. తాజాగా పెళ్లికి ముందు పలుసార్లు తన కోసం వంట చేస్తుండగా సమంత తన సోషల్ మీడియా ఖాతాల్లో నాగచైతన్య పోటోలను పోస్ట్ చేసి అలరించింది. పెళ్లైన తర్వాత కూడా నాగచైతన్య సమంత …
Read More »అన్న వేరే మహిళతో అక్రమ సంబంధం…కాని వాడి చెల్లిని ఊరంతా నగ్నంగా
పాకిస్థాన్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఓ గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. కొన్ని గ్రామాలలో ఇప్పటికీ ఈ పంచాయతి వ్యవస్థే కొనసాగుతోంది. ఏది కూడా పోలీస్ స్టేషన్ దాకా రాకుండా పంచాయతీలోనే తీర్మానం చేస్తుంటారు. అలాంటి తీర్మానమే ఇది. గ్రామ పంచాయతీలు చాలా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయని ఎన్జీవోలు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? సోదరుడు చేసిన తప్పుకు అతడి …
Read More »ఇండియన్ సినిమా చరిత్రలో.. పేరు లిఖించుకున్న స్పైడర్..!
టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్బాబు, తమిళ అగ్రదర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో సినిమా అంటే.. అది ఎన్నో రికార్డులను తిరగరాస్తుందని ఆశించారు. అందుకు తగినట్టుగానే నిర్మాతలు ఆ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టారు. హీరో, దర్శకుడి రెమ్యునరేషన్లతో కలిపి ఆ సినిమా బడ్జెట్ మొత్తం రూ.150 కోట్లు దాటింది. విడుదలైన మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుని నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చింది. తమిళంలో కాస్త పర్వాలేదనిపించింది. తెలుగులో మాత్రం డిజాస్టర్గా …
Read More »మగవారు గర్భం దాల్చవచ్చు…! ఇదిగో
మహిళలతో సమానంగా మగాళ్లు కూడా గర్భం దాల్చవచ్చా? అదేలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే, అమెరికాకు చెందిన సంతానోత్పత్తి నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి. పిల్లల్ని కనడం కోసం మహిళలకు ప్రత్యేకంగా అవయవ నిర్మాణం ఉంటుంది. అయితే, పురుషులు కూడా లింగ మార్పిడి తరహాలో.. గర్భాసయ మార్పిడి ప్రక్రియ ద్వారా పిల్లలను కనవచ్చని అమెరికన్ సొసైటీ ఫర్ రీప్రొడక్టివ్ మెడిసిన్ అధ్యక్షుడు రిచర్డ్ పాల్సన్ ధీమాగా చెబుతున్నారు. లింగమార్పిడి ప్రక్రియతో స్త్రీలుగా …
Read More »రాజశేఖర్ నా కూతురి ప్రాణాలు కాపాడారు
పిఎస్వి గరుడవేగ’ సూపర్ హిట్ కావడంతో మంచి జోష్ మీద ఉన్న చిత్ర యూనిట్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హోటల్ లో జరిగిన క్రిస్మస్ కేక్ మిక్సింగ్ ఈవెంటులో గరుడవేగ టీం సందడి చేసింది. ఈ కార్యక్రమంలో హీరోలు రాజశేఖర్, సునీల్, ఆదిత్, హీరోయిన్లు పూజా కుమార్, నందితా శ్వేత పాల్గొన్నారు. రాజశేఖర్ గురించి సునీల్ కేక్ మిక్సింగ్ ఈవెంటులో సునీల్ మాట్లాడుతూ….. …
Read More »పోలీస్ చరిత్రలోనే తొలిసారి… హైదరాబాద్లో భిక్షాటన నిషేధం
ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తల సదస్సు, పలు అంతర్జాతీయ సదస్సుల నేపథ్యంలో హైదరాబాద్ రహదారులపై భిక్షాటనను నగర పోలీసులు రెండు నెలల పాటు నిషేధం విధించారు. ఇది పోలీస్ చరిత్రలోనే తొలిసారి. నవంబరు 8 (బుధవారం) ఉదయం 6గంటల నుంచి జనవరి 7 వరకు అమలులో ఉంటుంది. బహిరంగ ప్రదేశాలు, రహదారులు, ముఖ్య కూడళ్లలో యాచకులు కనిపించరాదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులు, పిల్లలను ఎత్తుకుని మహిళలు …
Read More »యువరాజ్ ఏడుస్తుంటే ..భుజంపై చేయివేసి ఓదారుస్తున్న విద్యాబాలన్
ప్రాణాంతకమైన క్యాన్సర్ను జయించి తిరిగి తనకిష్టమైన క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన యువరాజ్ సింగ్ పోరాట పటిమ అందరికీ తెలిసిందే. తాను క్యాన్సర్ను జయించిన తీరు, తన తల్లిదండ్రులు పడిన వేదన, తాను కోలుకోవాలని అభిమానులు కోరుకోవడాన్ని యువరాజ్ ఎప్పుడూ ప్రస్తావిస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి కూడా పెడుతుంటాడు. తాజాగా మరోసారి ఆ బాధాకర సంఘటనను తలుచుకొని యువరాజ్ కంటతడి పెట్టుకున్నాడు. దీనికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ …
Read More »జగన్ నోట సంచలనం మాట..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయత్రలో జనంపై హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచితంగా విద్యుత్, అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు చేయని అక్రమాలు, అరాచకాలు లేవని జగన్ ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత జగన్ రెండో …
Read More »