న్యూయార్క్లో ట్రక్కుతో ఉగ్రదాడికి పాల్పడి 8 మంది ప్రాణాలు తీసిన నిందితుడు సైఫుల్లా సైపో కొన్నేళ్ల క్రితమే అమెరికాలోని ఒహియోకు వచ్చాడు. ఉజ్బెకిస్థాన్లోని తాష్కేంట్ నుంచి 2010లో అమెరికాకు వలసవచ్చినట్లు తేలింది. అప్పట్లో ఇతనికి ఇంగ్లిష్ రాదు. తొలిరోజుల్లో ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. దీనిలో భాగంగా ఇంగ్లిష్ను మెరుగుపర్చుకున్నాడు. రాత్రివేళ బాగా ఆలస్యంగా నిద్రించే అలవాటుంది. కొన్నాళ్లకు ఫోర్ట్మేయర్స్కు వలస వెళ్లాడు. అక్కడ ఉజ్బెకిస్థాన్ నుంచి వలసవచ్చిన మరో …
Read More »టీమిండియా-న్యూజిలాండ్ మద్య తొలి టీ 20 మ్యాచ్
టీమిండియా-న్యూజిలాండ్ జట్లు మరో సిరీస్ కు సన్నద్ధమయ్యాయి. మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా బుధవారం తొలి మ్యాచ్ జరుగునుంది. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం రాత్రి గం.7.00 లకు ఇరు జట్ల మధ్య మొదటి టీ 20 ఆరంభం కానుంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ను భారత్ 2-1 తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో ఓటమి …
Read More »కోహ్లీ రెస్టారెంట్ లో టీమిండియా ఆటగాళ్లు
భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ దేశ రాజధాని దిల్లీలో ఓ రెస్టారెంట్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే కదా. కివీస్తో టీ20 సిరీస్ కోసం ప్రస్తుతం కోహ్లీ సేన దిల్లీలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా మంగళవారం రాత్రి కోహ్లీకి చెందిన ‘నుయేవా రెస్టారెంట్’లో సందడి చేశారు. ఈ ఫొటోలను ఆటగాళ్లు సోషల్మీడియా ద్వారా పంచుకున్నారు. రెస్టారెంట్లోని ఆహారం, సర్వీసు చాలా బాగున్నాయని ధావన్ పేర్కొన్నాడు. ఈ రెస్టారెంట్కు …
Read More »రాజశేఖర్ ను మెచ్చుకున్నా మెగాస్టార్ చిరంజీవి
‘పీఎస్వీ గరుడ వేగ ప్రివ్యూ షోకి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించడానికి నేనే వెళ్లాను. అప్పటికే సినిమా టీజర్ ను చూసినట్టుగా చిరంజీవిగారు చెప్పారు. బాగుందని, టీజర్ గురించి చాలా సేపు మాట్లాడుకున్నామన్నారు. ఇదే మా సినిమాకు ఇప్పటి వరకూ అందిన పెద్ద కితాబు..’ అని అన్నారు రాజశేఖర్. ఈ వారాంతంలో ‘పీఎస్వీ గరుడ వేగ’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తమ సినిమా విశేషాలను చెప్పారు రాజశేఖర్. మొదట్లో ఈ …
Read More »వైసీపీ ఎమ్మెల్యేకు రూ.27.44 కోట్లను తిరిగి ఇవ్వాలి హైకోర్టు సీరియస్
సదావర్తి సత్రం భూముల విషయంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి జమ చేసిన రూ.27.44 కోట్లను రెండు వారాల్లో ఆయనకు తిరిగి ఇవ్వాలని హైకోర్టు దేవాదాయ శాఖ కమిషనర్ను ఆదేశించింది. సదావర్తి భూములు తమకు చెందినవని తమిళనాడు చెబుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదు పరి విచారణను నవంబర్ 14కు వాయిదా …
Read More »రాజశేఖర్ ఇద్దరు హీరోయిన్లతో వీడియో వైరల్..
డియో డియో’ అంటూ సన్నీ లియోని త్వరలో థియేటర్లలో సందడి చేయబోతోంది. రాజశేఖర్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘పీఎస్వీ గరుడవేగ’ సినిమాలో సన్నీ ఆడిపాడిన పాట అది. ఆ పాట వీడియో ఆన్లైన్లో వచ్చింది మొదలు అందరి నోట ‘డియో డియో..’నే. చిత్రబృందం ప్రచారం కోసం ఎక్కడికెళ్లినా ఈ పాట ప్రస్తావన కచ్చితంగా వస్తోంది. ఈ పాట మేకింగ్ వీడియో కూడా విడుదలైంది. అందులో సన్నీని చూసినవాళ్లందరూ ‘సన్నీ సూపర్… …
Read More »ఈరోజు ఆడే ఆఖరి ఆట…. ఆశిష్ నెహ్రా
2003 ప్రపంచకప్లో ఇంగ్లాండ్తో మ్యాచ్. మొదట భారత్ 250 పరుగులే చేసింది. బలంగా ఉన్న ఇంగ్లాండ్కు ఆ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమేమీ కాదనుకున్నారంతా. జహీర్, శ్రీనాథ్ బాగానే బౌలింగ్ ఆరంభించారు. రెండు వికెట్లు పడ్డాయి. కానీ నాసిర్ హుస్సేన్,వాన్ నిలదొక్కుకున్నారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోతోంది. ఆ స్థితిలో బౌలింగ్ మార్పు చేశాడు గంగూలీ. అప్పుడు మొదలైంది ఒక చారిత్రక బౌలింగ్ ప్రదర్శన! బెంబేలెత్తించే బౌన్స్.. అంతకుచిక్కని స్వింగ్.. బ్యాట్స్మెన్ …
Read More »కలెక్టరేట్లో దంపతుల ఆత్మహత్యాయత్నం…ఏం జరగింది
మధ్యాహ్న భోజన ఏజెన్సీని తొలగించడంతో పాటు గ్రామ బహిష్కరణ చేశారనే మనస్తాపంతో నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో సోమవారం దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన దంపతులు మట్టెల రమేశ్, సునీత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 12 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం భోజన ఏజెన్సీని తొలగించామని, పాఠశాలకు …
Read More »దాని దెబ్బకు సొరంగం కుప్పకూలి.. 200 మంది మృతి!
ప్రపంచ దేశాల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ.. ఉత్తర కొరియా ఇటీవల హైడ్రోజన్ బాంబును పరీక్షించిన సంగతి తెలిసిందే. హైడ్రోజన్ బాంబు పరీక్ష సందర్భంగా సమీపంలోని ఓ సొరంగం కుప్పకూలి.. 200 మంది చనిపోయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతమైన పంగ్యే-రీ ప్రాంతంలో గత నెల కిమ్ జాంగ్ ఉన్ సర్కారు హైడ్రోజన్ అణుబాంబు పరీక్షించింది. కొరియా చేపట్టిన ఆరో అణ్వాయుధ పరీక్షల్లో భాగంగా సెప్టెంబర్ 3న …
Read More »జగన్ పాదయాత్రను స్వాగతిస్తున్న….సిపిఎం
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అదినేత జగన్ పాదయాత్రను స్వాగతిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు చెప్పారు.ప్రజలకు ఉపయోగపడే పాదయాత్రలు ఎవరు చేసినా తాము ఆహ్వానిస్తామని ఆయన అన్నారు.అందులో భాగంగానే జగన్ యాత్రను కూడా చూస్తున్నామని ఆయన అన్నారు.ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు మరింతగా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును దోపిడీదారుల కేటగిరీలో లెక్కకట్టాల్సి వస్తోందని మధు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పలువురు మంత్రులు, వారి …
Read More »