Home / siva (page 478)

siva

అమ్మాయి పోలీసులే అత్యాచారం చేశారని….. అంగీకారంతోనే ఆమెతో శృంగారంలో పాల్గొన్నామని

ఓ టీనేజర్‌పై పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. అదీ చేతికి బేడీలు వేసి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారని బాధితురాలు కోర్టుకెక్కింది. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. అయితే పోలీసులు మాత్రం ఆ టీనేజరే స్వయంగా శృంగారంలో పాల్గొనాలని చెప్పిందని.. పరస్పర అంగీకారంతోనే తాము శృంగారంలో పాల్గొన్నామని చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బ్రూక్లిన్‌కు చెందిన టీనేజర్ అన్నా చాంబర్స్ తాను గంజాయి తాగుతుండగా పార్కింగ్ ప్లేసులో పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పింది. …

Read More »

ముఖేశ్‌ అంబానీ డ్రైవర్‌ జీతం ఎంతో తెలుసా…?

భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు ఎవరు అంటే ముఖేశ్‌ అంబానీ అని చటుక్కున చెప్పేస్తారు. ఆయన స్థాయికి తగ్గట్టుగానే ఇల్లు, ఇంట్లోని వస్తువులు, పనివాళ్లు ఉంటారు. ఇక అంబానీ తన కారు డ్రైవర్‌కి ఇచ్చే జీతం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అంబానీ తన డ్రైవర్లకు ప్రతి నెలా దాదాపు రూ.2లక్షలు జీతంగా ఇస్తున్నారట. కానీ అంబానీకి డ్రైవర్‌గా ఎంపికవడం అంత సులువేం కాదు. ముందు అంబానీ మేనేజర్‌ ఓ ప్రైవేట్‌ డ్రైవింగ్‌ …

Read More »

పసుపు రంగులోకి మారుతున్న ఏపీ పోలీసులు

తెలుగుదేశం పార్టీ అదికారంలో ఉన్నంత కాలం ఈ కాపులను ఏమి చేసినా, ఎవర్ని కొట్టినా 2018 / 2019 లో కూడా చచ్చినట్టు మాకె ఓటు వేస్తారు అనే ధీమాతో టిడిపి పార్టీ ప్రవర్తిస్తోంది …. అసలు కాపు జాతికి ఒక గుర్తింపు నిచ్చిన టువంటి వంగవీటి మోహన రంగా గారి కొడుకు వంగవీటి రాధా గారిని విజయవాడలో ఘోరం గా అవమానించిన పట్టించుకోలేదు. కాపునాడు అలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని …

Read More »

నవంబర్ 4న వైసీపీలోకి మాజీ సి.యం కొడుకు…. డిసైడ్

ఏపీలో సీనియర్ నేతలు వలసబాట పడుతున్నారు. తాజాగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఫ్యాన్ పంచన చేరబోతున్నారు…విభజన ఎఫెక్ట్ నుంచి కాంగ్రెస్ ఇంకా కోలుకోలేకపోతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఉనికి కాపాడుకోలేకపోయిన హస్తం… రానున్న 2019ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఆ పార్టీని నమ్ముకుంటే లాభం లేదని సీనియర్ నేతలు హస్తానికి బై చెప్పేస్తున్నారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ …

Read More »

ఇంజనీరింగ్ విద్యార్థి పేరుమీద రిజిస్ట్రేషన్ చేసుకున్న……అమలాపాల్

పలువురు సెలెబ్రిటీలు, హీరోహీరోయిన్లు విదేశాలను నుంచి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకోవడం ఆనవాయితీ. అయితే, ఆ కార్లను తాము నివశించే రాష్ట్రాల్లో దిగుమతి చేసుకుంటే భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో తమ బినామీల పేర్లపై, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దిగుమతి చేసుకుంటుంటారు. ఆ కోవలోనే మలయాళ బ్యూటీ అమలాపాల్ ఓ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఈ కారుకు చెల్లించాల్సిన రూ.20 లక్షల పన్నును చెల్లించలేదు. …

Read More »

ఆరోజు రోడ్డుపైన ఫినాయిల్ అమ్మిన వ్యక్తే…ఈరోజు జబర్దస్త్‌లో టాప్ కమెడియన్…

ఈటివీలో ప్రాసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం కొంతమంది కమెడియన్లకు ఎంత గుర్తింపు తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. ఖాళీగా ఉన్న కమెడియన్ల జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చింది జబర్దస్త్. అంతేకాదు జబర్దస్త్ కమెడియన్లే ఈ విషయాన్ని చెబుతుంటారు. అప్పుల్లో ఉన్న తమకు జబర్దస్త్ ఎంతగానో ఆదుకుని చివరకు తాము తమ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా నిలబడేందుకు దోహదపడిందని చెబుతుంటారు. అలాంటి వారిలో చమ్మక్ చంద్ర ఒకరు. చమ్మక్ చంద్ర 2010 సంవత్సరం నుంచి హైదరాబాద్ …

Read More »

ఏపీ రాజధాని ప్రాంతాల్లో గాడిద మాంసానికి విపరీతమైన గిరాకీ

ఏపీలోని గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో గాడిద మాంసానికి విపరీతమైన గిరాకీ వచ్చింది. చికెన్ కబాబ్, మటన్ కబాబ్ లను ఎలా బండ్ల మీద పెట్టి అమ్ముతున్నారో.. ఈ నగరాల్లో గాడిద మాంసాన్ని కూడా అదే విధంగా అమ్ముతున్నారు. ఈ విషయంలో పర్యావరణ పరిరక్షకులు, జంతు పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టుకు కూడా వెళ్లారు. ఈ పట్టణాల్లో నిబంధనలకు విరుద్ధంగా కబేళాల్లో గాడిడదలను …

Read More »

భార్య శృంగారానికి అంగీకరించలేదని జననాంగాలపై యాసిడ్ పోసిన భర్త

భార్య తనతో శృంగారానికి అంగీకరించలేదని ఓ ప్రబుద్ధుడు ఆమె జననాంగాలపై యాసిడ్ పోశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజా ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ అభాగ్యురాలు హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శృంగారాన్ని వ్యతిరేకించినందు వల్ల భార్యపై భర్త యాసిడ్ దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్వాలి జిల్లా బెహ్రిన్ గ్రామానికి చెందిన ఆ మహిళకు ఆరేళ్ల …

Read More »

రేప్ చేయ్యగానే చనిపోయిన100 ఏళ్ల వృద్ధురాలు…నిందితుడి వయస్సు..ఛీఛీ

దేశంలో పసిపాపలకే కాదు పండుముసలికి కూడా భద్రత లేదన్న విషయం మరోసారి రుజువైంది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో వందేళ్ల వృద్ధురాలు అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయింది. మీరట్‌ శివారు గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. దళిత కుటుంబానికి చెందిన 10 వృద్ధురాలు వయో భారంతో కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైపోయింది. ఆదివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన అంకిత్‌ పునియా(35) అనే యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గట్టిగా అరవలేని …

Read More »

దొంగతనం చేసినప్పుడు వయసు 19 ఏళ్లు…పట్టుబడినప్పుడు 50 ఏళ్లు

30 ఏళ్ల క్రితం పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో లారీలు ఆపి దోపిడీ చేయడం ఆ దొంగపని. అప్పుడు ఆ దొంగ వయసు 19 ఏళ్లు. ఇప్పుడు సుమారు 50 ఏళ్లుంటాయి. అయినా ఆ దొంగను గుర్తించి పట్టుకున్న సంఘటన సోమవారం జరిగింది. సీఐ ఎం.హనుమంతరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా అంకిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అంబటి మల్లికార్జునరెడ్డి బృందం 1988లో పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో దారికాచి దొంగతనాలు, లారీలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat