ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడడంతో అధికార టీడీపీ.. పచ్చమీడియా వారు వైసీపీని దెబ్బ తీయడానికి నానా రకాలుగా కంటి మీద కునుకులేకుండా అనేకానేక దొంగపథకాలు రచించినా.. జగన్ టీం వాటిని తిప్పికొడుతున్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత టీడీపీ అనుకూల మీడియా వైసీపీ నేతల్లో చాలామంది టీడీపీ అధిష్టానానికి టచ్లో ఉన్నారని వారు త్వరలోనే టీడీపీలోకి జంప్ కానున్నారని తప్పుడు కథనాలు ప్రచురించింది. అయితే ఇప్పటికి …
Read More »భర్త పిలుస్తున్నాడని చెప్పి తీసుకెళ్లి
ఏపీలో వారం కిందట అదృశ్యమైన దంపతులు హత్యకు గురైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో భార్యాభర్తలను కిరాతకంగా హతమార్చారనే వార్త ప్రకాశం జిల్లాలో బుధవారం సంచలనం రేపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒంగోలులోని ఇస్లాంపేటకు చెందిన పల్లపోతు శ్రీనివాసులు(41) నగరంలో పాత ఇనుము వ్యాపారి. స్థానిక మంగమూరురోడ్డులో నివాసముంటున్న బుడబుక్కల శ్రీనివాసులు పాత ఇనుమును సేకరించి పల్లపోతు శ్రీనివాసులుకు విక్రయిస్తుంటాడు. ఇలా వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు …
Read More »జగన్ టైం స్టార్ట్.. వైసీపీలోకి కాంగ్రెస్ నేత..!
ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీలోకి లోకి వలసలు జోరందుకున్నాయి. ఇటీవల నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పరాజయం పొందిన వైసీపీ ఏమాత్రం ఖంగుతినకుండా.. నవరత్నాలు, వైఎస్సార్ కుటుంబం పథకాలతో ప్రజల్లోకి దూసుకుపోతుంది. ఇప్పటికే వైఎస్సార్ కుటుంబంలో 80 లక్షల మంది వచ్చి చేరగా.. అనేక మంది ముఖ్య నేతలు, కార్యకర్తలు కూడా వైసీపీలోకి క్యూలు కడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ నేత పీజేఆర్ సుధాకర్బాబు …
Read More »బాలికను శారీరకంగా… ప్రతీ రోజు నరకం..తట్టుకోలేక
పని పేరుతో తన దగ్గరకు తెచ్చుకున్న మైనర్పై ఓ యువతి అతికిరాతకంగా వ్యవహరించింది. రెండేళ్లుగా శారీరకంగా తీవ్రంగా హింసిస్తుండటంతో ఆ వేధింపులు తట్టుకోలేక బాలిక పై నుంచి దూకి పారిపోయేందుకు యత్నించింది. అయితే అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బిహార్కు చెందిన యువతి(23) ఫరిదాబాద్ లో చదువుకుంటోంది. తన స్వగ్రామంలోని ఇంట్లో పని చేసే దంపతుల కూతురిని తన అవసరాల నిమిత్తం రెండేళ్ల క్రితం …
Read More »డ్రగ్స్ కేసులో టీడీపీ ఎమ్మెల్యే మనవుడు అరెస్ట్.. చిక్కుల్లో రవితేజ..!
టీటీడీ మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు మనవడు..ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సత్యప్రభ ల మనుమడు గీతా విష్ణు గంజాయి కేసులో పోలీసులు అరెస్టు చేశారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బెంగుళూరులో ఆయనపై గంజాయి రవాణాకేసు నమోదు కాగా పోలీసులకు ఆయన లొంగిపోయారు. గీతా విష్ణు బెంగళూరులో ఓ యాక్సిడెంట్ చేశారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మారిపోయింది. కారులో భారీ ఎత్తున గంజాయి దొరకడంతో.. పోలీసులు …
Read More »రష్మీతో డేటింగ్ చేయాలంటే..5000 సార్లు అలా చేస్తే చాలు..!
బుల్లితెర హాట్ కామెడీ జబర్ధస్త్ షోతో మంచి క్రేజ్ సంపాదించిన రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మెరుస్తోంది. అయితే వెండితెర పై రష్మీకి ఇంకా బ్రేక్ రాలేదనే చెప్పాలి. గతంలో గుంటూర్ టాకీస్ చిత్రంలో హాట్ షో చేసిన రష్మీ మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత నటిస్తున్న సినిమా నెక్స్ట్ నువ్వే. ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం నిర్మాణాంతర పనుల్లో బిజీగా …
Read More »పవన్ ఫ్యాన్స్ పై మరోసారి మహేష్ సంచలనం..!
టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా ఎప్పుడైతే తన నిర్ణయాన్ని తెలిపిందో.. అభిమానులు అనేక రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు అనుకూలంగా కొందరు ప్రతికూలాంగా స్పదింస్తున్నారు. పవన్ కళ్యాణ్ని అన్నయ్యగా, మిమ్మల్ని వదినగా భావిస్తున్నాం. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటే మీపై ఉన్న గౌరవం మొత్తం పోతుంది. అన్నయ్యని అభిమానించే ప్రతి ఒక్కరు మిమ్మల్నీ అభిమానుస్తున్నారు. ఆ …
Read More »తాగి తందనాలు ఆడిన తెలుగు తమ్ముళ్లు..మహిళలు కూడ..వీడియో
పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గం టీడీపీ నాయకులు మందేసి చిందేశారు. ఇంటి ఇంటికి తెలుగు దేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేతలు ఈలలు కొడుతూ రోడ్డుపైనే స్టేప్పులు వేశారు. డాన్స్ చేసినవారు నలుగురు మహిళా MPTC లు,ఒకరు NSP మండలం పార్టీ అధ్యక్షుడు, 1మార్కెట్ యార్డ్ డైరెక్టర్, 1జిల్లా నాయకుడు,మండల స్థాయి నాయకుడు ఉన్నారు. అంతేగాక వీరు తెలుగు దేశం పార్టీ కండువాలు కప్పుకొని మరీ డ్యాన్సులు చేయడంతో …
Read More »ఎన్టీఆర్ పై సినిమా తీస్తే ఎవరూ ఆపలేరు.. తారక్ సంచలనం..!
ఆంద్రప్రదేశ్ దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కనున్న సినిమాపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తారక్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఎవరైనా సినిమా తీయవచ్చని..ఇలాంటి వాటిని ఎవరైనా ఆపగలరని తాను భావించటం లేదని అన్నారు. ఆయన జీవిత కథతో సినిమాలో నటిస్తారా.. అన్న ప్రశ్నకు మాత్రం జూనియన్ ఎన్టీఆర్ నో అని చెప్పేశాడు. ఎన్టీఆర్ ఆ రోజుల్లో కుటుంబాన్ని …
Read More »నిర్మాత అత్యాచారం..ఎవరిపై తెలిస్తే ఛీ..ఛీ అని ఖచ్చితంగా అంటారు
ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషిపై సినీ, టీవీ సీరియల్ నిర్మాత అత్యాచారం చేయడమే కాకుండా దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన దారుణ ఉదంతం ఢిల్లీ నగర శివార్లలోని నోయిడాలో వెలుగుచూసింది. నోయిడా నగరంలోని సెక్టార్ 15 ఈ బ్లాక్ లో గత రాత్రి సినీనిర్మాత తన ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం చేశాడు. ఆపై దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. …
Read More »