ప్రియుడి కోసం రహస్యంగా తన స్నేహితురాళ్ల నగ్న ఫోటోలను తీసి పంపింది ఓ అమ్మాయి. అయితే అది కాస్త భయటపడటంతో.. భయంతో ఆ జంట ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్ర థానే జిల్లాలోని కళ్యాణ్ పట్టణంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ముంబై మిర్రర్ కథనం ప్రకారం… సెయింట్ జార్జ్ ఆస్పత్రిలో నర్సింగ్ విద్యనభ్యసిస్తున్న వృశాలి లండే(21) స్థానికంగా ఓ హస్టల్లో ఉంటోంది. అక్కడే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా …
Read More »స్పైడర్ మూవీ ప్లాప్ టాక్.. ఆ పొలిటికల్ పార్టీ వింగ్ హస్తం..!
మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా మురుగదాస్ దర్శకత్వం వహించిన స్పైడర్ మూవీ దసరా కానుకగా బుధవారం విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ బాక్సాఫీస్ వద్ద నిలుస్తునందో లేదో చెప్పాంటే ఈ వీకెంట్ తేలిపోనుంది. అయితే స్పైడ్ చిత్రం పై కావాలనే నెగిటీవ్ టాక్ స్పెడ్ అయ్యిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. అసలు విషయం ఏంటంటే స్పైడర్ …
Read More »బిగ్ బాస్ టైటిల్ విన్నర్ శివబాలాజీ.. తనకు వచ్చిన ప్రైజ్ మనీని ఏం చేశారో తెలుసా..?
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులని 70 రోజుల పాటు అలరించిన బిగ్ బాస్ టైటిల్ని చివరికి శివబాలాజీని వరించింది.ఎంతో ఉత్కంఠంగా సాగిన ఫైనల్లో హరితేజ,ఆదర్శ్ నిలుస్తాడని అందరు అనుకున్నా.. చివరకు శివబాలజికి అదృష్టం వరించింది. అయితే శివ బాలాజీ బిగ్ బాస్ నుండి 50 లక్షల ప్రైజ్ మనీ లబించింది. శివబాలాజీ టాక్స్ పోగా 35,00,000 పైగా వస్తుంది. ఒక వైల టైటిల్ గెలిస్తే ఆ ప్రైజ్ మనీ ఏం …
Read More »చంద్రబాబు పాలనలో అమ్మాయిలపై పెరిగిపోతున్న అత్యాచారాలు..మరీ ఇంత దారుణమా..!
ప్రకాశంజిల్లా కనిగిరిలో దారుణం….యువతిపై తన స్నేహితుడుతో అత్యాచారయత్నం చేయించిన లవర్ ఆ దృశ్యాల్ని వీడియో తీశాడు ..అంతటి తో ఆగని దుర్మార్గుడు ఆ దృశ్యాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు .గత నెలలో బాదితురాలితో సహా మరో ఇద్దరు అమ్మాయిలు , నిందితులు కార్తీక్ ,సాయి , పవన్ సరదాగా పొలాల్లోకి వెళ్లారు ..అయితే బాదితురాలికి లవర్ అయిన కార్తిక్ లో మృగం బయటకు వచ్చాడు ….తన స్నేహితుడైన సాయిని …
Read More »ఏపీలో దూసుకుపోతున్న జగన్ సేన.. వైసీపీలోకి 50 మంది నేతలు..!
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలతో ఢీలా పడిన వైసీపీ క్రమక్రమంగా పుంజుకుంటోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలుపుతో టీడీపీ నేతలు విష ప్రచారం చేస్తూ వైసీపీ నుండి అనేకమంది నాయకులు బయటకి వస్తున్నారని.. కొందరు వైసీపీ నేతలు టీడీపీ నాయకులతో టచ్లో ఉన్నారని ఎల్లో మీడియా కూడా అసత్య కథనాలు ప్రచురించింది. అయితే ఆ పచ్చ బ్యాచ్ అందరికీ షాక్ ఇస్తూ.. వైసీపీలోకి నేతలు కార్యకర్తలు క్యూలు కడుతున్నారు. …
Read More »పూరీ జగన్నాథ్ నుండి సంచలన లవ్ స్టోరీ..!
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శైలి బిన్నంగా ఉంటుంది. తనకు హిట్టొచ్చినా, ఫ్లాపులిచ్చినా పూరి జగన్నాధ్ ఎప్పుడూ బిజీనే. ఇటీవల బాలకృష్ణ హీరో పూరీ తెరకెక్కించిన చిత్రం పైసావసూల్ ప్లాప్ తర్వాత తనయుడు ఆకాష్ పూరిని హీరోగా తీర్చిదిద్దే పనుల్లో పడిపోయారు. పీరియాడికల్ బ్యాక్డ్రాప్తో ఓ లవ్ స్టోరీని ఎంచుకొని అందరికీ షాక్ ఇస్తూ.. తన తాజా చిత్రం మెహబూబా పోస్టర్ను రిలీజ్ చేశాడు పూరీ. ఈ చిత్రంలో …
Read More »ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్న పవన్ సంచలన కామెంట్స్..!
ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అనంతపురం, రాయలసీమలోని ప్రధానసమస్యలన్నింటినీ పరిష్కరించాలని పవన్ కల్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. కొందరికి భూదాహం ఉంటుందని, ఎన్ని వేల ఎకరాలను సంపాదించుకున్నా సరిపోదని, తనకు మాత్రం ఒక్క దాహమే ఉందని.., ప్రజాసమస్యలను పరిష్కరించడమే తన దాహమని పవన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కేవలం ఒక్క గ్రామంతోనే సరిపోదని రాయలసీమ మొత్తంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన అబిప్రాయపడ్డారు. …
Read More »కేఈ కృష్ణమూర్తి ఇలాఖాలో టీడీపీ పతనం స్టార్ట్ అయిందా ..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలసలు మళ్లీ ఊపందుకున్నాయి. గతంలో టీడీపీ ఆకర్ష్ పేరుతో చేపట్టిన ఆపరేషన్లో వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోగా, వారిలో నలుగురికి మంత్రి పదవులు వరించాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రతిపక్ష పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. రాయల సీమ జిల్లాల నుంచి త్వరలో భారీగా వైసీపీలోకి చేరికలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర మాజీ మంత్రల పాటు, …
Read More »బిగ్ బ్రేకింగ్ : ఏపీ మంత్రి ఆది నారాయణ రెడ్డి గన్ మెన్ మృతి..!
ఏపీ టీడీపీ మంత్రి ఆదినారాయణరెడ్డి గన్ మెన్ మిస్ ఫైర్ అయి మృతి చెందారు. మంత్రి ఆదినారాయణరెడ్డి గన్ మెన్ చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో గన్ను క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయింది. వెంటనే చంద్రశేఖర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కానిస్టేబుల్ చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం మంత్రి దగ్గర విధులు నిర్వహించారు. అయితే తన కొడుకు సాయంతో గన్ ను క్లీన్ …
Read More »కొట్టుకున్న లేడి కండక్టర్.. లేడి కానిస్టేబుల్..వీడియో
ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకోలేదని ఓ మహిళ పోలీస్ కానిస్టేబుల్.. కండక్టర్ ఇద్దరు ఘర్షణకు దిగారు. బుధవారం ఉదయం మహబూ బ్నగర్ నుంచి నవాబుపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నవాబుపేట పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ రజితకుమారి ఎక్కింది. అయితే బోయపల్లి గేట్ దాటిన తర్వాత బస్సు కండక్టర్ శోభారాణి టికెట్ తీసుకోవాలని సూచించగా.. కానిస్టేబుల్ తన దగ్గర ఉన్న జిరాక్స్ ఐడీ కార్డు చూపించింది. అయితే దీనిని పరిగణలోకి …
Read More »