ఆంధ్రప్రదేశ్ లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చూపిస్తామని మాజీ మంత్రి, టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు తెలిపారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం నిర్వాకంతో.. పెట్టుబడులు పారిపోయాయన్నారు. చేపల మార్కెట్ లో ఉండాల్సిన వాళ్లు… కేబినెట్ లో ఉండటం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ రోజూ భయంతోనే బతుకుతున్నారన్నారు. దీనికి కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ అభిమానులు. ఎవరు రోజు …
Read More »24 ఏళ్ల యువకుడు..తల్లి..చెల్లి..మరదలిపై అత్యాచారం..చివరికి తండ్రి ఏం చేశాడో తెలుసా
భారత దేశంలో ప్రతిరోజు మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ పరంగా ఎన్ని కఠిన చట్టాలు తీసుకున్నా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా ఓ యువకుడు తల్లిని మరిచాడు.. తనకు ఓ సోదరి ఉందనే స్పృహ కోల్పోయాడు.. మరదలిపై కన్నేశాడు.. ఈ ముగ్గురిపై నిత్యం అత్యాచారం చేయడం మొదలుపెట్టాడు. యువకుడి ఆగడాలు భరించలేని కుటుంబ సభ్యులే అతడిని మట్టుబెట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని దటియా పోలీసు స్టేషన్ పరిధిలో …
Read More »భారీగా తగ్గిన బంగారం ధర..!
వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది. గత రెండు నెలల్లో 2 వేల రూపాయలకు పెగా పతనమైంది. ఇటీవల కాలంలో అడ్డూ అదుపూ లేకుండా దూసుకెళ్లిన్న బంగారం ధర… ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. మరో వైపు వెండి ధర కూడా తగ్గుతోంది. గత సెప్టెంబర్లో 40 వేల రూపాయల మార్కును దాటిన పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం… ఇప్పుడు 38 వేల రూపాయల స్థాయికి దిగివచ్చింది. అలాగే, …
Read More »“నేను లంచం తీసుకోను” అని పెద్ద అక్షరాలతో ఆఫీసులో బోర్డు పెట్టించుకున్నఅధికారి
రంగారెడ్డి జిల్లా… అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. చాలా మంది అధికారులు తమపై ఎక్కడ దాడి చేస్తారోననే భయంతో… లంచం అడిగేందుకే భయపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయారెడ్డి హత్య… తెలంగాణలో రెవెన్యూ శాఖను కుదిపేసింది. పనుల కోసం వచ్చేవాళ్లు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో అనే భయం ఉద్యోగులను పట్టుకుంది. ముందు జాగ్రత్త చర్యగా కొంతమంది అధికారులు తమను తాము రక్షించుకునే …
Read More »టీటీడీ పాలకమండలి ఏకగ్రీవంగా కీలక నిర్ణయం..!
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సొమ్మును ఇకపై జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. ప్రాంతీయ బ్యాంకుల్లో భద్రత లేని కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు త్వరలోనే రూ.1500 కోట్లు జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. అయితే గత ప్రభుత్వంలో టీటీడీ సొమ్మును ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంతో పలువురు భక్తులు కోర్టును ఆశ్రయించారు. రూ.1400 కోట్లను ప్రైవేటు బ్యాంకుల్లో …
Read More »రాహుల్..పునర్నవిని బిగ్ బాస్ లో ఫస్ట్ చూసి ఏమనుకున్నాడో తెలుసా
పునర్నవి భూపాలం- రాహుల్ సిప్లిగంజ్.. ఈ బిగ్ బాస్ జంటకు జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో నటించిన పునర్నవి.. బిగ్ బాస్ కంటే ముందు తక్కువ మందికే తెలుసు. సినిమాల్లో పాటలు పాడే రాహుల్ సిప్లిగంజ్ కూడా జనాలకు పెద్దగా తెలియదు. బిగ్ బాస్ తెలుగు 3 వీరిని సెలబ్రిటీలను చేసింది. ఇక హౌస్లో వీరద్దరి కెమిస్ట్రీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పునర్నవి-రాహుల్ మధ్య ప్రేమాయణం జరుగుతోందని.. …
Read More »గ్రీన్ చాలెంజ్ ..మొక్కలు నాటిన బిగ్బాస్–3 విజేత రాహుల్
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన ‘గ్రీన్ చాలెంజ్’కు బిగ్బాస్–3 విజేత రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. ‘పర్యావరణ పరిరక్షణలో భాగంగా నా వంతు బాధ్యతగా మొక్కలు నాటాను. మీరూ కూడా నాటండి’ అంటూ ఫొటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. గ్రీన్ చాలెంజ్లో భాగంగా ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఇటీవల మరో ముగ్గురిని నామినేట్ చేశారు. అందులో రాహుల్ కూడా ఉన్నారు. సుమ కనకాల చాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటినట్లుగా రాహుల్ …
Read More »కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామంలో పెళ్లైన వారానికే పాలల్లో భర్తకు విషం కలిపి ఇచ్చిన భార్య
కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన వారం రోజులు కూడా గడవక ముందే తన వైవాహిక జీవితానికి ఓ నవ వధువు స్వస్తి పలకాలనుకుంది. అత్తవారి ఇంటికి వచ్చిన భార్య.. భర్తకు విషం ఇచ్చిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన లింగమయ్యకు వారం రోజుల క్రితం మదనంతపురం గ్రామానికి చెందిన నాగమణితో వివాహం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు …
Read More »శృంగారం కండోమ్ బదులుగా ప్లాస్టిక్ కవర్ తో పని కానిచ్చారు…కొద్ది సేపటి తర్వాత
శృంగారంలో ప్రయోగాలు చేయాలి.. కానీ విచిత్ర ప్రయోగాలు చేస్తే శృంగారంలో ఎంత డేంజరో చెప్పే ఘటన ఒకటి చోటుచేసుకుంది. మెడికల్ షాప్ నకు వెళ్లి కండోమ్ కొనడానికి సిగ్గు పడిన ఓ జంట ఏకంగా ప్లాస్టిక్ కవర్ ను కండోమ్ గా వాడి చేసిన ప్రయోగం వికటించింది. వియత్నాం దేశంలోని హనోయ్ ప్రాంతానికి చెందిన ఓ జంట శృంగారంలో తనివితీరా ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసింది.కానీ గర్భం వస్తుందని భయంతో …
Read More »నాడు విజయవాడ సమస్యలు జగన్ విన్నారు.. నేడు విజయవాడ అభివృద్ధి కోసం జగన్ ఉన్నారు
వైసీపీ ప్రభుత్వం నగర అభివృద్ధిపై చిత్తశుద్ధితో పని చేస్తుందని, గత టిడిపి పాలనలో ప్రచారంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నగరంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. పలు ప్రాంతాల్లోని ప్రజలతో కలిసి వారి సమస్యలు, ప్రజలకు నగర అభివృద్ధిపై ఉన్న అంచనాలు,అందుకు అనుగుణంగా అభివృద్ధికి కావలసిన అంచనాలు తయారు …
Read More »