రాష్ట్రంలో ఈ నెల 21న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, 24న మున్సిపల్, 27న పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సూచించనున్నట్లు సీఎం వైఎస్ జగన్ బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సూత్రప్రాయంగా వెల్లడించినట్లు తెలిసింది. అయితే పోలింగ్ తేదీలపై ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోనుందని అభిప్రాయపడినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, సన్నద్ధతపై …
Read More »ఉగాదికి 26 లక్షల ఇళ్ల పట్టాల లిస్ట్ ఇదే ..పట్టాను చూపిస్తున్న సీఎం జగన్
ఏపీ రాష్ట్రంలో ఉగాది రోజున సుమారు 26 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉగాది రోజున రాష్ట్రంలో సుమారు 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 43,141 ఎకరాల భూమిని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసి.. మార్కింగ్, ప్లాట్లు వేసి సర్వం సిద్ధం చేసింది. గతంలో సర్కార్ పంపిణీ చేసే ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు కేవలం వారసత్వ …
Read More »19 ఏళ్ల కుర్రాడితో 45 ఏళ్ల మహిళ జంప్
ప్రేమ పేరుతో 19 ఏళ్ల యువకున్ని 45 ఏళ్ల మహిళ కిడ్నాప్ చేసినట్లు యువకుని తల్లి ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతం రాయచూరులో చోటు చేసుకుంది. ఫిర్యాదిదారు నిర్మల ఆటో డ్రైవర్గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండేది. నిర్మల కుమారుడు నరేష్ (19) మహబళేశ్వర సర్కిల్ వద్ద గల ఉడుపి హోటల్లో పని చేసేవాడు. అదే హోటల్లో చంద్రిక (45) అనే మహిళ కూడా పనిచేసేది చంద్రిక తన కొడుక్కి మాయమాటలు చెప్పి …
Read More »బ్రేకింగ్ న్యూస్…మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కు భారత్ !
మహిళల టి20 ప్రపంచ కప్లో భాగంగా నేడు జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. సిడ్నీలో భారీ వర్షం కురుస్తుండటంతో టాస్ ఇంకా వేయలేదు. వర్షం తగ్గే సూచనలు కన్పించడం లేదని స్థానిక సమాచారం. కనీసం 10 ఓవర్లు మ్యాచ్ జరిగే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఒకవేళ వర్షం తగ్గితే వెంటనే మ్యాచ్ జరిపేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. తొలి సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్, భారత జట్లు …
Read More »జగన్ గ్రేట్ …ఎన్నికల్లో పోటీ చేయం..మాజీ ఎంపీ జె.సి దివాకర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోమని అనంతపురం జిల్లా టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బు, మద్యం పంపిణీ చేస్తే అనర్హత వేటు వేస్తామని ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు హ్యాట్సాఫ్ అని చెప్పారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని అక్కన్నపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పౌరుషానికి పోటి చేసిన అనర్హత వేటు,జైలు …
Read More »తప్పు చేశానాని ఒప్పుకున్న రకుల్ప్రీత్సింగ్..అందుకే అవకాశాలు తగ్గాయంట
రకుల్ప్రీత్సింగ్ తెలుగు ప్రేక్షకులను తన అందాలతో ఖుషీ పరిచింది. దీంతో స్టార్ ఇమేజ్ వచ్చేసింది. యువ స్టార్ హీరోలందరితోనూ జత కట్టేసింది. ఇదంతా చకచకా జరిగిపోయింది. వెనుదిరిగి చూస్తే ఇప్పుడు అవకాశాలు ముఖం చాటేస్తున్నాయి. లక్కీగా తమిళంలోనే రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్కు జంటగా ఇండియన్–2 చిత్రంలో నటిస్తోంది. మరో చిత్రాన్ని శివకార్తికేయన్తో చేస్తోంది. ఇకపోతే తెలుగులో చాలా గ్యాప్ తరువాత ఒక చిత్రంలో నటిస్తోంది. …
Read More »వాట్సాప్ లో సరికొత్త ఫీచర్
ఫేస్బుక్కు చెందిన ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్తో ముందుకు రానుంది. యూజర్ల భద్రత, గోప్యతలను పరిరక్షించే చర్యల్లో భాగంగా ఈ ఫీచర్ను జోడిస్తోంది. ఇకపై వాట్సాప్ యూజర్లు పాస్వర్డ్ను ఉపయోగించడం ద్వారా తమ చాట్ బ్యాక్ అప్ను కాపాడుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. పాస్వర్డ్ ప్రొటెక్ట్ బ్యాక్ అప్స్ అనే ఫీచర్ పేరుతో న్యూ అప్డేట్ ఉంటుందని డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించింది. బీటా యూజర్లకే నూతన ఫీచర్ అందుబాటులో …
Read More »నారా లోకేష్ సాక్షిగా..టీడీపీ నేతలు వీధిరౌడీల్లా, గూండాల్లా దాడులు
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం జరిగిన బలవంతపు భూసేకరణతో నష్టపోయి, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న రైతులు కొండ్రు రమేష్, మట్ట వసంతరావు, తోటకూర పుల్లపురాజు, బొమ్మిరెడ్డి సత్యనారాయణ, చిటికినెడ్డి పోశయ్య, కాజా ప్రభాకరరావు తదితరులు మంగళవారం మండలంలోని మునికూడలి గ్రామంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. వారికి సంఘీభావంగా వైసీపీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్బాబు, సత్యం రాంపండు, చల్లమళ్ళ సుజీరాజు, వలవల వెంకటరాజు, అంబటి రాజు …
Read More »షాకింగ్ న్యూస్…కర్నూల్ జిల్లా టీడీపీ నేత తన ఇంటిలో ఉరి వేసుకునే ఆత్మహత్య యత్నం
కర్నూలు మాజీ మేయర్ , టీడీపీ నేత బంగి అనంతయ్య ఆత్మహత్య యత్నం చేశారు. ఆయన తన ఇంటిలో ఉరి వేసుకునే యత్నం చేయగా, కుటుంబ సబ్యులు, స్థానికులు అడ్డుకుని ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. తాను పార్టీ కోసం ఎంతో ఖర్చు చేశానని, అయినా పార్టీ పరంగా గుర్తింపు లేదని ఆయన వాపోతున్నారు. పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వలేదని ఆయన బాదపడుతున్నారు. కాగా తాను పార్టీ కోసం ఖర్చు పెట్టినందున …
Read More »గూగుల్ పేలో లక్ష రివార్డు
గూగుల్ పే ద్వారా స్నేహితుడికి నగదు బదిలీ చేసినందుకు ఓ యువకుడికి లక్ష రూపాయల రివార్డు లభించింది. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన సూర్యప్రకాశ్ శుక్రవారం తన స్నేహితుడికి రూ.3 వేలను గూగుల్ పే యాప్లో బదిలీ చేశాడు. నగదు బదిలీ అయిన కొద్ది సేపటికి సూర్యప్రకాశ్ బ్యాంకు ఖాతాకు రూ.1,00,107 జమ అయినట్టు గూగుల్ పే నుంచి మెసేజ్ వచ్చింది. ఊహించని విధంగా నగదు రావడంతో సూర్యప్రకాశ్ …
Read More »