అసెంబ్లీలో ప్రతిపక్షనేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి చేసిన తీవ్ర వ్యాఖ్యల వీడియోను శాససభావ్యవహారాల మంత్రి బుగ్గన ప్లే చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధ్యక్షా… ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది ఎవరు ఎవరిని ఉన్మాది అంటున్నారో అని అన్నారు. వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు విపక్షనేతగా ఉన్నప్పుడు అప్పటి మంత్రి అచ్చన్నాయుడు నువ్వు మగాడివా అన్న మాటలు మార్చిపోయారు.సభలో గౌరవం, పద్ధతి ఉంటుందని మేం …
Read More »నాలుగో రోజు అసెంబ్లీలో టీడీపీ కి లెక్కలతో చుక్కలు చూపించిన ఆర్థిక మంత్రి..!
గౌరవ ప్రతిపక్ష నాయకులు ఏదో అన్యాయం జరిగిందనే ఒక సృష్టి చేసినారు. పూర్వకాలంలో ఒక కధ ఉండేది… రాజును చంపేసి పక్కనే నిల్చుని గాడ్ సేవ్ ది కింగ్ అనేవాడు. అలా ఉంది చంద్రబాబు కధ.మాట, మాటకూ ఎన్టీఆర్ పేరు తెస్తారు.రోజుకోసారి ఎన్టీఆర్ పేరు చెపుతారు, ఆయన పార్టీని స్వాధీనం చేసుకుని ఇప్పుడూ అయ్యో పాపం రామరావు గారు అంటారు. 2016 సెప్టంబరు 9వ తేదీన ఎందుకు వారు అంటే …
Read More »పవన్ కు దిమ్మతిరిగే షాక్..జగన్ ను అభినందిస్తూ చిరంజీవి ప్రకటన!
సీఆర్ పీసీ చట్టం ద్వారా మహిళలకు సత్వర న్యాయం జరిగేలా చట్టం తెచ్చిన ఏపీ ముఖ్యమంత్రిని మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. సోదర సోదరీ మణుల కోసం వారిని ఎవరైనా ఇబ్బందులు పెడితే తక్షణ చర్యలు ఉంటాయని తెలియ చెప్పిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 40 రోజులు పట్టే సమయాన్ని కూడా 21 రోజులకు కుదించడం నిజంగా అభినందనీయం అన్నారు. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రిని చిరంజీవి కలిసి వచ్చారు. …
Read More »గొల్లపూడి మారుతీరావు గురించి మీకు తెలియని విషయాలు..!
జననం:1939, ఏప్రిల్ 14 జన్మస్థలం: విజయనగరం మరణం:12-12-2019 భార్య: శివకామసుందరి తండ్రి: సుబ్బారావు తల్లి: అన్నపూర్ణ, గొల్లపూడి మారుతీరావు ఒక సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశాడు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశాడు. సినిమా రంగంలో ఆయన …
Read More »బ్రేకింగ్ న్యూస్: ప్రముఖ నటుడు గొల్లపూడి ఇకలేరు !
ప్రముఖ సినీ నటుడు గొల్లపూడి మారుతిరావు కన్నుమూసారు. ఆయన గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం నాడు చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన కన్నుమూశారు. గొల్లపూడి వయసు 80కాగా ఆయనకు ముగ్గులు కొడుకులు ఉన్నారు. గొల్లపూడి గొప్ప రచయితగా, వ్యాఖ్యాతగా, కాలమిస్టుగా ఫేమస్ అయిన వ్యక్తి అని చెప్పాలి. 14 ఏళ్లకే గొల్లపూడి రచయితగా పుస్తకం రాసారు.ఆయనకు ఉత్తమ రచయితగా డాక్టర్ చక్రవత్తి చిత్రానికి గాను నంది అవార్డు తీసుకున్నారు.
Read More »కప్పుచ్చినంత మాత్రాన మర్చిపోరు..కోహ్లిపై నెటీజన్లు ఫైర్ !
బుధవారం నాడు వాంఖడే వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఓపెనర్స్ రోహిత్, రాహుల్ తో పాటు కెప్టెన్ కోహ్లి విండీస్ బౌలర్స్ పై విరుచుపడడంతో భారీ స్కోర్ చేసింది భారత్. ఇక అసలు విషయానికి వస్తే టీమిండియాలో ప్రస్తుతం పేలవ ప్రదర్శన చేసినా ఇంకా జట్టులోనే ఉన్న ప్లేయర్ ఎవరూ అంటే అది పంత్ అని చెప్పాలి. అతడి స్థానంలో …
Read More »రెండు గంటలు..3లక్షలు.. ఎక్కడైనా, ఎప్పుడైనా నేను రెడీ..!
సుమ కనకాల..ఈమె టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాంకర్ అని చెప్పాలి. ఇప్పటివరకు అయితే లిస్టులో టాప్ ప్లేస్ లో ఉన్నది కూడా ఆమె. ఆమె పుట్టింది కేరళ, మాతృభాష మలయాళం అయినప్పటికే ఎంతో చక్కగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఆమె 21 సంవత్సరాల వయసు నుండి యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఎన్నో ఆడియో ఫంక్షన్లు, అవార్డ్స్ ఫంక్షన్లు ఇలా అన్నింటిలోను సుమ ఉంటుంది. యాంకర్ కు …
Read More »వివేకా హత్యకేసులో ఆదినారాయణ రెడ్డి హస్తం ఉందా.?
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో నేడు కీలక విచారణకు పోలీసులు సిద్ధమయ్యారు. మొదటినుంచీ హత్యకేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు కడప శివారులోని పోలీసు శిక్షణా కేంద్రానికి విచారణకు హాజరు కావాలని సీఆర్పీసీ 160కింద ఆదినారాయణ రెడ్డికి పోలీసులు నోటీసు ఇచ్చారు. ఈ యేడాది మార్చి 15న పులివెందులలో వివేకా …
Read More »భారత్ టీ20, వన్డే ప్రపంచకప్ లు గెలిచిందంటే అది అతడి చలవే..!
యువరాజ్ సింగ్…ఈ పేరు చెబితే యావత్ ప్రపంచమే ఉర్రుతలూగుతుంది. ఎందుకంటే యువరాజ్ సింగ్ అంటే పేరు కాదు అది ఒక బ్రాండ్ అని చెప్పాలి. భారత్ ఈరోజు ఇంత పేరు తెచ్చుకుంది అంటే అందులో అతడి కష్టం కూడా ఉందనే చెప్పాలి. అండర్ 19 నుండి ఇంటర్నేషనల్ లో అడుగుపెట్టి తన ఆటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మరోపక్క భారత్ తరుపున బెస్ట్ ఫీల్డర్ అని పేరు కూడా తెచ్చుకున్నాడు. …
Read More »భారత్ అదరహో..వాంఖడే దద్దరిల్లేలా సిక్సర్ల మోత మోగించారు !
బుధవారం నాడు వాంఖడే స్టేడియంలో సిక్సర్ల మోత మోగింది. సిరీస్ డిసైడ్ మ్యాచ్ లో అందరు ఊహించినట్టుగానే భారత్ ఘన విజయం సాధించింది. మూడో టీ20 లో భాగంగా ముందుగా టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ తీసుకుంది. ఆ తరువాత బ్యాట్టింగ్ కు దిగిన భారత్ ఓపెనర్స్ రోహిత్, రాహుల్ విండీస్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ కోహ్లి అయితే సిక్షర్ల మోత మోగించాడు. దాంతో …
Read More »