ఐపీఎల్ వస్తే చాలు యావత్ ప్రపంచం రెండు నెలల పాటు టీవీలను వదలరు.ఈ టోర్నమెంట్ వచ్చాక టీ20 అంటే ఇలా ఉంటుందా అని తెలిసిందే. ప్రతీ దేశంలో ఇలాంటి టోర్నమెంట్ లు జరుగుతాయి అయినప్పటికీ దీనికున్న ప్రత్యేకతే వేరు అని చెప్పాలి. దీనిపేరు చెప్పుకొని వెలుగులోకి వచ్చిన జట్లు చాలానే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లు వేరు ఇప్పుడు జరగబోయేయి వేరు అని చెప్పాలి …
Read More »ఒక్కసారిగా ఘాటు పెంచేసిన హన్సిక.. స్పైసీ కంటెంట్ తో
భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీలో సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది అదే web series. రాధిక ఆప్టే, కైరా అద్వానీ వంటి అగ్ర హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లో నటించి అలరించారు. మున్ముందు అంతా డిజిటల్ మీడియా రంగంలోకి వెళ్తుండటంతో హన్సిక కూడా ఈ వైపు అడుగులు వేస్తోంది ఇప్పటికే తెలుగులో సందీప్ కిషన్ రానా వంటి హీరోలు కూడా డిజిటల్ మీడియా …
Read More »కోర్టు మెట్లు ఎక్కుతున్న రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కోర్టులోకి వెళ్లి బోనులో నిలబడి జడ్జి గారికి తన వాదనలు వినిపిస్తున్నారు. ఇదంతా నిజజీవితంలో అనుకుంటున్నారా కాదు ఇదంతా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ సినిమాలోని సన్నివేశం ఎన్టీఆర్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ కథలో భాగంగా …
Read More »సెహ్వాగ్ వారసుడు దొరికేసాడు..సిక్స్ కొట్టిండు..డబుల్ చేసిండు..!
టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అనుకునట్టుగానే డబుల్ సెంచరీ కొట్టేసాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఇది రికార్డ్ అనే చెప్పాలి. హేమాహేమీ ఆటగాలు అవుటైనా అతడు మాత్రం నిలకడగా ఆడి ఈ ఫీట్ సాధించాడు. కాని మొదటిసారి అగర్వాల్ ని చూస్తుంటే సెహ్వాగ్ గుర్తొచ్చాడు. సిక్స్ తో తన డబుల్ సెంచరీ సాధించాడు.మొన్న సౌతాఫ్రికా నేడు బంగ్లాదేశ్ ఎవ్వరినీ వదలడం లేదనే చెప్పాలి. వచ్చిన అవకాశాన్ని బాగా …
Read More »ఇలా అయితే చింతమనేనికి మీకు తేడా ఏముంది బాబూ..?
40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకి దళితులపై ఎలాంటి మమకారం ఉందో ఇవాళ వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి బయటపెట్టేసాడు. తన వర్గానికి తప్పా మరో వర్గానికి ఎన్నడూ తాను సాయం చెయ్యలేదు. మరోపక్క ఆయన అండ చూసుకొని ఆ పార్టీ నాయకులు అందరు రెచ్చిపోయారు. దీనిపై ధీటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వారి పరువు తీసేసాడు. “దళితులకు రాజకీయలెందుకని బండ బూతులు తిట్టిన …
Read More »పూర్తిగా బికినీ అవతారంలోకి వచ్చేసిన శ్రియా..మొన్న భర్తతో..నేడు అమ్మతో !
శ్రియా సరన్ మరోసారి బికినీ అవతారంలో అభిమానులకు మత్తెక్కించి. ఈ రెండు గుడ్డముక్కలతో స్విమ్మింగ్ ఫూల్ లో జలకాలడుతున్న వీడియోను తన ఇంస్టా అకౌంట్ లో షేర్ చేసింది. ఈ వీడియోని స్వయంగా శ్రియా అమ్మగారే షూట్ చేసారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన తల్లితో కలిసి తిరువనంతపురం ట్రిప్ కి వచ్చారు. అంతకముందు శ్రియా తన భర్తతో కలిసి కర్వా చుత్ మరియు దీపావళి సెలెబ్రేట్ చేసుకుంది. అయితే …
Read More »డబుల్ సెంచరీ కొట్టాల్సిందే..కొట్టి చూపిస్తానంటున్న మయాంక్..!
టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజులో భాగంగా భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ జట్టుకి కొండంత అండగా నిలిచాడు. ప్రస్తుతం 150పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోపక్క రహానే అతడికి మంచి స్టాండింగ్ ఇస్తున్నాడు. మొన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లలో కూడా మయాంక్ తన అద్భుతమైన ఆటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా అదే ఆటతీరుతో ముందుకు …
Read More »నాయాల్ది కత్తి అందుకో జానకి వాళ్లని నరికేస్తానంటున్న కృష్ణంరాజు
సీనియర్ నటుడు ప్రభాస్ పెదనాన్న యువి కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి పై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా సీరియస్ గా ఉందని అనేక వెబ్సైట్లు, కొన్ని పేపర్లు రాసాయి. దీంతో హాస్పిటల్ నుంచి వచ్చిన కృష్ణంరాజు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ కి వెళ్తే ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా.? రెగ్యులర్ గా వెళ్ళే జనరల్ చెకప్ కి వెళ్లాను.. అంతేగాని సీరియస్ గా …
Read More »అవినాష్ కూడా వచ్చేసాడు ఇంక కృష్ణాజిల్లాపై టీడీపీ ఆశలు వదులుకోవాల్సిందే…!
తెలుగుదేశం పార్టీకి కృష్ణాజిల్లా మొదటినుంచీ కంచుకోటగా ఉంది కృష్ణాజిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కుటుంబానికి ఉండడం పట్ల ఆ పార్టీ తరఫున ఎవరు నిలబడిన గెలుస్తారు అనేది ఉండేది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ అలాగే విజయవాడ లో యువతకు తలలో నాలుకగా ఉండే దేవినేని అవినాష్ కూడా వైసీపీలోకి రావడంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పునాదులు కదిలిపోయాయి అని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి …
Read More »టీడీపీ ఇసుక దీక్ష లో హల్చల్ చేసిన పెయిడ్ ఆర్టిస్టులు..!
ఇసుక విషయంలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడ వేదికగా ఆరు గంటల పాటు నిరాహారదీక్ష చేశారు. అయితే ఈ నిరాహార దీక్షలో ఎప్పుడు అనుసరించే పద్ధతినే టీడీపీ ఆరంభించింది. భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున రావాలంటూ స్వయంగా చంద్రబాబు విజ్ఞప్తి చేసినా ఎక్కువ సంఖ్యలో హాజరు కాకపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో దీక్ష ప్రాంగణాన్ని నింపారు. అదే విధంగా గతంలో శేఖర్ చౌదరి, …
Read More »