గురువారం ఇండోర్ వేదికగా ఇండియా,బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం అయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న బంగ్లా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఓపెనర్స్ చేతులెత్తేశారు. టీ20 సిరీస్ కోల్పోయిన బంగ్లా ఇందులో ఐనా పట్టు బిగించి విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. కాని వారి ఆశలను నిరాశ చేసాడు అశ్విన్. అప్పటిలానే తన స్పిన్ మాయాజాలంతో బయపెట్టాడు. ఈ మ్యాచ్ లో ప్రస్తుతం అశ్విన్ …
Read More »పులి వేట..పకడ్బందీగా ఎరవేసి పట్టేస్తారా…?
గురువారం ఇండోర్ వేదికగా ఇండియా,బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం అయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న బంగ్లా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఓపెనర్స్ చేతులెత్తేశారు. టీ20 సిరీస్ కోల్పోయిన బంగ్లా ఇందులో ఐనా పట్టు బిగించి విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోపక్క భారత్ మాత్రం పులిని వేటాడే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం జట్టు స్కోర్ 5 వికెట్ల నష్టానికి 115పరుగులు …
Read More »వామ్మో కైరా..ఒక్క పిక్ లో ఇన్ని అర్ధాలా..?
కైరా అద్వాని… టాలీవుడ్ లో మొదటిసారి మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఒక్క సినిమాతో తన క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మరోపక్క అటు బాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ సినిమా తరువాత రామ్ చరణ్ తో కూడా సినిమా తీసింది. ఇదంతా పక్కన పెడితే …
Read More »నిరంతరం మీ ముందు తిరిగే..ఉపయోగించే వాటికోసం ఎవరికీ తెలియని విషయాలు..!
రోజు మనం చూసేవి, మనతో పాటు ఉండేవి, మనుషులు వాడేవి ఇవన్నీ ప్రతీరోజు మనచుట్టునే తిరిగేవి. వీటిని మనం వాడుతాం, కావాల్సిన విధంగా మార్చుకుంటాం. ఇన్ని చేసినా వీటి యొక్క అర్ధాలు ఎవరికీ తెలియవు. అందుకనే మీకోసం ఈ పూర్తి వివరాలు. NEWSPAPER- North East West South Past And Present Events Reports. CHESS- Choriot, Horse, Elephant, Soldiers COLD- Chronic Obstructive Lung Disease. …
Read More »పూర్తిగా కలిసిపోయిన టీడీపీ, జనసేన.. ఇక నుండి తెలుగుసేన..!
2014 ఎన్నికల్లో ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన జనసేన ఈ ఎన్నికల్లో మా మాత్రం పైకి విడివిడిగా పోటీ చేస్తున్న లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారని, ఆ రెండు పార్టీలు మిత్రపక్షాలు గానే ఎన్నికలకు రాష్ట్ర ప్రజలకు కనిపించారు. అయితే ఎన్నికల అయిపోయిన తర్వాత కూడా ఈ రెండు పార్టీలు కలిసి చేస్తున్న రాజకీయం పట్ల ప్రజలు విసుగు చెందుతున్నారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనలో వైసీపీకి ఓటేసిన మూడో …
Read More »జగన్ మరో సంచలనం..రాజకీయాలకతీతంగా ప్రజలకు నీటికొరత తీర్చేందుకే ఇదంతా..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ సమస్యలను ఆయన తన మనసులో ఉంచుకున్నారు. ముఖ్యంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో జిల్లాలో ఒక సమస్య ఉండగా అన్ని జిల్లాల్లో మాత్రం ఏదో ఒక రకంగా తాగునీటి సమస్య ఉందని జగన్ గ్రహించారు. పాదయాత్రలో ఉండగానే ప్రతి నియోజకవర్గంలోనూ నీటి సమస్య తీరాలని సంకల్పించారు. ఈ క్రమంలో అధికారంలోకి …
Read More »ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాకు ఓకే చెప్పిన వరుణ్.. ఇక వరుణ్ పంట పండినట్లేనా..?
మెగా హీరో వరుణ్ తేజ్ వరుస హిట్లతో దూసుకెళుతున్నారు. ముకుందా, ఫిదా, ఎఫ్2, గద్దల కొండ గణేష్ వంటి సినిమాలతో మంచి ఫాంలోకి వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పిన కథకు ఓకే చెప్పాడట. వరుణ్ తేజ్ కు ఈ కథ నచ్చడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అయితే ఈ కథ ఇంతకుముందు ప్రభాస్ కు చెప్పారని ప్రభాస్ కు నచ్చినా …
Read More »తండ్రీకొడుకులు నిరాహార దీక్ష అనే మాటనే అపహాస్యం చేస్తున్నారు..!
గత ఐదేళ్ళ పాలనలో టీడీపీ ప్రజలను ఎంతగా ఇబ్బంది పెట్టిందో అందరికి తెలిసిన విషయమే. అన్ని వర్గాల వారిని చులకనగా చూస్తూ ప్రభుత్వ సోమ్మను సొంత ప్రయోజనాలకే ఉపయోగించుకున్నారు. అన్యాయాన్ని ఎదురించాలి అనుకునే వారిని మనుషులు పెట్టి మరి కొట్టించేవారు. ఆ సమయంలోనే ప్రతిపక్ష నాయకులు ప్రజల వైపు నిలబడి న్యాయం కోసం దీక్షలు కూడా చేసారు. ఇప్పుడు బాబుగారు మాత్రం ఎదో టైమ్ పాస్ కోసం చేస్తున్నట్టు అన్ని …
Read More »కార్పోరేట్ స్కూళ్లు నష్ట పోతాయనేనా మీ అక్కసంతా?
గత ప్రభుత్వ హయంలో ప్రైవేట్ స్కూల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికి తెలిసిన విషయమే. ప్రభుత్వ స్కూల్స్ ను పక్కన పెట్టి ఇంగ్లీష్ మీడియం పేరుతో ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదని ప్రైవేట్ సంస్థలో చదివిస్తున్నారు. ఈపరంగా కూడా చంద్రబాబు అండ్ బ్యాచ్ లాభపడుతున్నారు. ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని సంచలన నిర్ణయం తీసుకుంటే దానిపై బురద జల్లుతున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ …
Read More »శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త..!
శబరిమల వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం కేరళ ప్రభుత్వం, పోలీస్ శాఖ, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సంయుక్తంగా ఒక ఆన్లైన్ (http.//sabirimalaonline.org) పోర్టల్ను రూపొందించింది. దీని ద్వారా యాత్రికులు వారం రోజులు ముందుగానే దర్శన స్లాట్లను, స్వామివారి ప్రసాదాలను ఉచితంగా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో రెండు రకాల దర్శనాలను ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు సేవలను పొందడానికి యాత్రికులు ఈ పోర్టల్ ద్వారా ముందుగానే నమోదు …
Read More »