సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ ఇందులో ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుంది. అయితే ఈ ప్రాతంలో ఇప్పుడు ఆర్టికల్ 370 కి సంబంధించి ఇక్కడ కొన్ని అనుమతులు లేకుండా చేసారు. ఇందులో భాగంగానే అన్నీ …
Read More »కొత్త రూల్స్…కొత్త ఐపీఎల్..బీసీసీఐ స్పెషల్ !
ఐపీఎల్ అంటే ప్రత్యేకించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ సీజన్ వస్తే చాలు క్రికెట్ అభిమానులకు పండగే. అటు స్టేడియంలో సిక్స్ కొట్టిన, అవుట్ అయినా ఇలా ప్రతీ విషయంలో కేరింతలే కేరింతలు. మరోపక్క చీర్ ఇలా రెండు నెలల పాటు పండుగ వాతావరణం నెలకొల్పుతుంది. అయితే ఇప్పటివరకు ఉన్న ఐపీఎల్ వేరు ఇప్పుడు కొత్తగా వచ్చేది వేరు. ప్రస్తుతం ఒక మ్యాచ్ కు 11మంది ఆటగాళ్ళు మాత్రమే …
Read More »వైసీపీ వైపు చూస్తున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని..!
తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు నాని వైసీపీ వైపు చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రక్రియ ప్రారంభించిన జగన్ మోహన్ రెడ్డిని కేసినేని నాని అభినందించారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకొన్ననిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుందని ఆయన అన్నారు. అయితే సాధారణంగా జగన్ ముఖ్యమంత్రి కనీసం మూడు నెలలు కాకముందే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలంతా ఆయనపై విమర్శలు గుప్పించారు. కనీసం …
Read More »వైసీపీలోకి సన్యాసినాయుడు.. టీడీపీకి కోలుకోలేని దెబ్బ..!
నర్సీపట్నం టీడీపీ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. టీడీపీ కి చెందిన మాజీ చైర్పర్సన్ చింతకాయల అనిత, వైస్ చైర్ పర్సన్ సన్యాసి పాత్రుడు పలువురు కౌన్సిలర్లతో సహా రాజధాని అమరావతిలో సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మాజీ మంత్రి అయిన అయ్యన్నపాత్రుడి నియోజకవర్గం కావడం దానిలో అతని యొక్క సోదరుడైన సన్యాసి పాత్రుడు వైయస్ఆర్సిపీలో చేరడం …
Read More »ఆ ఫోటో చూడడానికి అందరూ అనిల్ ఛాంబర్ కు వస్తున్నారట..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు వెనుక తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నిలబడిన ఓ ఫోటో ప్రస్తుతం సచివాలయంలో ఆకట్టుకుంటోందట. సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన చాంబర్లో ఓ పెద్ద ఫ్రేమ్లో జగన్ ఫోటోలు తయారు చేయించారట. ఉన్నతాధికారులు సదరు మంత్రులు ఈ ఫోటో గురించి చర్చించడం మొదలు పెట్టాక ఈ ఫోటో ఎలా ఉంటుందా అని చూడ్డానికి అందరు …
Read More »చేసిన పొరపాటును సరిదిద్దుకున్న వైసీపీ..!
తుమ్మలపల్లి లో వైసీపీ జెండాను చెరిపివేసి జాతీయ జెండాను మళ్లీ యధావిధిగా రూపొందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటుచేసి ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు అన్ని రకాల సబ్సిడీలు అన్ని రకాల సర్టిఫికెట్లు ఒకేచోట అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టారు. …
Read More »పూర్తయిన బిగ్ బాస్ జర్నీ.. విన్నర్ విషయంలోనే అసలు సమస్య..!
టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ నిన్న ఆదివారం నాడు ఘనంగా ముగింపు వేడుకలు జరిగాయి. 100రోజుల పాటు ప్రేక్షకులను అలరించినా ఈ షో అంతగా రాణించలేదనే చెప్పాలి. గత మూడు సీజన్లతో పోల్చుకుంటే ఈ షో చాలా తక్కువనే చెప్పాలి. ఇంక ఈ విషయం పక్కన పెడితే విన్నర్ విషయంలో మాత్రం బిగ్ బాస్ న్యాయం చెయ్యలేదని కొందరు వాదిస్తున్నారు. సీజన్ 3 విన్నర్ గా హోస్ట్ నాగార్జున …
Read More »వీటిలో ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పగలవా పవన్ కళ్యాణ్…?
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని కబుర్లు చెప్పారు కదా మరోపక్క అంతకాదు ఇంత అన్న జనసైనికులు మీకు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పండి. *గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోయినప్పుడు , *దివాకర్ ట్రావెల్స్ బస్ ఆక్సిడెంట్ జరిగి 20 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు, *ఆక్వాఫుడ్ పార్క్ బాధితులు నష్టపోయినప్పుడు, *అగ్రిగోల్డ్ బాధితులు నష్టపోయినప్పుడు , *ఇసుక లారీ …
Read More »చంద్రబాబూ ఇకనైన మానుకో..లేదంటే కర్రలు,చీపుర్లు తీసుకుని వెంట పడతారు..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పినా ఇప్పటికీ మారలేదు. గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పెట్టిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. గత అధికారం గురించి పక్కనపెడితే 40 ఏళ్ల రాజకీయ జీవితంలో బాబు కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రజలకు దత్త పుత్రులు, చుట్టపు చూపుగా వచ్చే పుత్రులు అవసరం లేదు. …
Read More »అశోక్ తో రొమాన్స్ కి రెడీ ఐన నిధి అగర్వాల్…!
సూపర్ స్టార్ కృష్ణ మనమడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా మల్లా తెరపైకి వచ్చాడు. ఆయన తండ్రి జయదేవ్ గల్లా ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు గుంటూరు ఎంపీ. అయితే ఇక అసలు విషయానికి వస్తే మహేష్ మేనల్లుడు అశోక్ టాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు రెడీగా ఉన్నాడు. ఈ మేరకు ఏడాది కిందటే చెప్పారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించి నిర్మాణ భాద్యతలు దిల్ రాజు …
Read More »