ప్రస్తుతం అతితక్కువ సమయంలో మంచి ఫేమస్ అయిన హీరో ఎవరంటే విజయ్ దేవరకొండ అనే చెప్పాలి. హీరోగా ఫేమస్ అయిన అతడు బిజినెస్ లో కూడా అడుగుపెట్టాడు. అంతేకాకుండా మీకు మాత్రమేచెబుతా సినిమా నిర్మాత కూడా అతడే. మామోలుగా అయితే అతడి సినిమాలకు ప్రమోషన్లు ఎలా ఉంటాయో అందరికి తెలుసు. ఇక ఇది తన సొంత డబ్బు కాబట్టి ఈ విధంగా కూడా చేస్తున్నాడు. అసలేం చేసాడంటే ప్రసాద్ మల్టీప్లెక్స్ …
Read More »ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందే..బీజేపీ ఎంపీ డిమాండ్…!
నవ్యాంధ్ర ప్రదేశ్కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ జగన్ సర్కార్ను కోరారు. . గత కొద్ది రోజులుగా ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధాని అయిన కర్నూలులో రాజధాని, హైకోర్ట్ ఏర్పాటు చేయాలంటూ టీజీ వెంకటేష్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పలు మార్లు వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే..కర్నూలులో రాజధాని హైకోర్ట్ ఏర్పాటు చేయడం ఆవశ్యకం అంటూ టీజీ వెంకటేష్ తన వాదనను వినిపిస్తున్నారు. …
Read More »రెచ్చిపోయిన గిల్..ఇండియన్ ఫ్యూచర్ స్టార్స్ వీళ్ళే..!
థియోడర్ ట్రోఫీలో భాగంగా ఈరోజు ఇండియా ఏ మరియు ఇండియా సీ మధ్యన మ్యాచ్ జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్నాడు ఇండియా సీ కెప్టెన్ గిల్. అనంతరం ఓపెనర్స్ గా వచ్చిన అగర్వాల్ మరియు గిల్ అజేయ సెంచరీలతో నిలిచారు. కెప్టెన్ గిల్ విషయానికి వస్తే కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. ఏకంగా 143 పరుగులు సాధించాడు. మయాంక్ 120పరుగులు సాధించాడు. చివర్లో సుర్యకుమార్ యాదవ్ …
Read More »ఏపీలో జగన్ చేపట్టిన మద్యపాన నిషేధం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసా…?
గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే దశలవారీగా మద్యపానాన్ని నిషేధించాలని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ఎందుకు అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే జగన్ మద్యపాన నిషేధానికి చర్యలు తీసుకున్నారు. మద్యం రేట్లను పెంచడంతో పాటు బెల్టు షాపులను ఎత్తి వేశారు గ్రామాలలో పట్టణాలలో ఎక్కడపడితే అక్కడ కనిపించే మద్యం షాపులకు బదులుగా ప్రభుత్వమే మద్యం …
Read More »బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన కొడుకు లాంటివాడు అంటున్న వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే..!
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి బహుశా తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతలా తన ప్రాంతంతోపాటు సోషల్ మీడియా వేదికగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పేరు సంపాదించుకున్నారు సిద్ధార్థ్. అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి తన తాత రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేందుకు రాజకీయంగా హేమాహేమీలతో కయ్యానికి కాలు దువ్వారు. నందికొట్కూరు నియోజకవర్గం తో పాటు …
Read More »ఐదేళ్ల తర్వాత ఏపీలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.. ముందే చెప్పిన జగన్
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మొట్టమొదటిసారి నవంబర్ 1న జరుగుతున్నాయి. దాదాపుగా రాష్ట్రం విడిపోయి ఐదు సంవత్సరాలు గడిచిన తరువాత జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ లు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తమిళనాడు నుంచి తెలుగు వారందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే నినాదంతో, ఉద్యమంతో పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం ఫలితంగా, పొట్టి శ్రీరాములు ఆమరణ …
Read More »మాల్దీవుల్లో ఒంటరిగా జలకాలాడుతూ రేణుదేశాయ్..ఓ వేదాంతాన్ని కూడా చెబుతుందిలా..!
నటి రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తరవాత ఇద్దరు పిల్లలతో జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. కేవలం వ్యక్తిగత జీవితాన్నే కాకుండా ప్రొఫెషనల్ లైఫ్ను ఆమె ఎంజాయ్ చేస్తున్నారు. తనకెంతో ఇష్టమైన సినీ పరిశ్రమలోనే ఆమె కొనసాగుతున్నారు. హైదరాబాద్ నుంచి పుణే వెళ్లిపోయిన రేణు.. మరాఠి చలనచిత్ర రిశ్రమలోకి అడుగుపెట్టారు. దర్శకురాలిగా ఒక సినిమా, నిర్మాత గా రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు తెలుగులో సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారు. …
Read More »టీటీడీ తెలంగాణ సలహామండలి (LAC) వైస్ ప్రెసిడెంట్గా దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి…!
టీటీడీ స్థానిక సలహామండలి వైస్ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా కరణ్ కాన్సెప్ట్స్, దరువు మీడియా అధినేత సీహెచ్ కరణ్ రెడ్డి నియమితులయ్యారు.. తాజాగా టీటీడీ బోర్డ్ హైదరాబాద్తో పాటు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, ముంబై నగరాలకు సంబంధించి టీటీడీ స్థానిక సలహామండలి(Lac)లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ప్రాంత టీటీడీ ఆలయాలు, సమాచార కేంద్రాల సలహా సంఘానికి కరణ్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. హిందూ ధార్మిక పరిరక్షణకు చేస్తున్న కృషికిగాను కరణ్ …
Read More »గన్నవరం బరిలోకి వైసీపీ తరపున దిగనున్న యార్లగడ్డ…!
తాజాగా తెలుగుదేశం పార్టీ గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ రాజీనామా చేసిన నేపథ్యంలో అక్కడ మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇక్కడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారు అనే అంశంపై సందిగ్దత నెలకొంది. ఈ క్రమంలో పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు మరోసారి బరిలోకి దింపేందుకు …
Read More »లోకేష్ ను పప్పు అంటారన్న విషయం తనకు తెలియదంటున్న ఆర్జీవీ..!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ ను అందరూ పప్పు అంటారనే విషయం తనకు తెలియదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. కమ్మ రాజ్యం లో కడప రెడ్లు అనే సినిమాను వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రైలర్లు, పాటలు, పోస్టర్లతో సినిమా ప్రమోషన్ చేస్తున్నారు రాంగోపాల్ వర్మ. అయితే …
Read More »