క్రికెట్ లో మూడు ఫార్మాట్లో టాప్ ఆల్రౌండర్ ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చేది షకీబ్ నే. ఈ బంగ్లాదేశ్ ఆటగాడికి ప్రస్తుతం ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. రెండేళ్ళ పాటు నిషేధం విధించింది. ఇంతకు అతడు చేసిన తప్పు ఏంటో తెలిస్తే అందరు ఆశ్చర్యపోతారు. ఒక బుకీ తనని సంప్రదించగా ఆ విషయాన్నీ ఈ ఆటగాడు ఐసీసీకి పిర్యాదు చేయకపోవడంతో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా వారి చాటింగ్ …
Read More »రేపే ఏపీ క్యాబినెట్ సమావేశం.. ఏ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.?
తాజాగా జగన్ ఏపీ క్యాబినెట్ సమావేశం పై ఒక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో నెలకు రెండుసార్లు క్యాబినెట్ భేటీ కావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రేపు కేబినెట్ భేటీ జరగనుంది. అయితే క్యాబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కరెంట్ కోతలు మరియు ఇసుక కొరత పై కేబినెట్లో చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఎన్ని …
Read More »బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్న మెగాస్టార్
బిగ్ బాస్ 3 అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మరి మరికొద్ది రోజుల్లో ముగియనున్నది. అయితే బిగ్ బాస్ 2 టైటిల్ ను కౌశల్ సొంతం చేసుకోగా విక్టరీ వెంకటేష్ ఈ టైటిల్ అందించారు. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ ముగియనున్న నేపథ్యంలో బిగ్ బాస్ త్రీ టైటిల్ ఎవరు ఇవ్వనున్నారు అనే దానిపై ఇప్పటికే అనేక అంచనాలు మొదలయ్యాయి. బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం పెద్ద …
Read More »శ్రీముఖి విన్నర్ అని బిగ్బాస్ ఫిక్స్ చేసిందా..మిగిలిన కంటెస్టెంట్లు, చూసే జనాలు పిచ్చోళ్లా ఏందీ..?
బిగ్ బాస్ విన్నర్ ను నిర్ణయించేది ప్రేక్షకులే.. నేను, ఆర్గనైజర్స్, రికమండేషన్స్ అలాంటివి చెల్లవు. ఎవరికి ఎన్నిఓట్లు వచ్చాయి అన్నదే ముఖ్యం.. ప్రేక్షకులు ఎవరికి ఎక్కువ ఓట్లువేస్తే వాళ్లే గెలుస్తారు. ఈ ఓట్లను లెక్కించేందుకు థర్డ్ పార్టీ ఉంది. వాళ్లు ముంబైనుండి నెట్ వర్క్ చేస్తున్నారు. బిగ్ బాస్ వాళ్లు టైటిల్ ను ముందే డిసైడ్ అయ్యారనదాంతో కన్ఫ్యూజన్ వద్దు అంటూ హోస్ట్ నాగార్జున చెప్తున్న మాటలు.. అయితే బిగ్ …
Read More »మొన్న భార్య విషయంలో షాకిచ్చిన మనోజ్.. ఇప్పుడు శుభవార్తతో మీ ముందుకు..!
సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కొడుకుగా అరంగేట్రం చేసిన మనోజ్ కొన్ని మంచి సినిమాల్లో నటించినా ఎక్కువ పరాజయలనే మూట కట్టుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా భార్య నుంచి తాను విడాకులు తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించి షాక్ ఇచ్చారు. తమమధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నామని మనోజ్ తెలిపారు. అయితే దీపావళి సందర్భంగా మరోకొత్త ప్రకటన చేశారు మనోజ్. సొంతంగా ఓ చిత్ర నిర్మాణసంస్థ ప్రారంభించినట్లు …
Read More »చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకకు నలుగురు పిల్లలతో వచ్చిన పవన్ కళ్యాణ్
తాజాగా ముగిసిన దీపావళి పండుగ టాలివుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట మరింత కాంతివంతంగా జరిగింది. దీపావళి రోజు కేవలం చిరంజీవి కుటుంబమే కాకుండా మొత్తం కొణిదెల ఫ్యామిలీ అందరూ కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ ఆదివారం రాత్రి చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, టవర్ స్టార్ నాగబాబు కుటుంబం కూడా పాల్గొన్నాయి. అన్నయ్యతో కలిసి ఈ ఇద్దరు మెగాబ్రదర్స్ దీపావళిని సెలబ్రేట్ …
Read More »పిట్టకథలు చెప్పడానికి మళ్లీ నర్సిరెడ్డి ని చంద్రబాబు తీసుకొస్తాడా.?
తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ను అర్థం కాని పరిస్థితి పరిస్థితిలో ఉంది. భారీ ఓటమి తరువాత వస్తున్న ఉప ఎన్నికల్లో ఎవరిని పోటీకి దింపాలి ఎవరితో ప్రచారం చేయించాలి అనే అంశం తోనే టిడిపి సతమతమవుతోంది. గతంలో పార్టీ తరఫున మాట్లాడే వ్యక్తులు వాయిస్ వినిపించాలంటే వాళ్లే ఓటమి బాధలోనూ వాళ్లే ప్రస్తుతం ఇబ్బందుల్లో కేసుల్లోనూ ఉన్న నేపథ్యంలో ఎవరితో మాట్లాడిన చాలు అనే దానిపైన చంద్రబాబు కసరత్తు …
Read More »ఆరోగ్యశ్రీ విషయంలో ఇండియాలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయం తీసుకున్న జగన్
ఆరోగ్యశ్రీ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో ముందడుగు వేశారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదులో, తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై, కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు లో కూడా ఆరోగ్యశ్రీ వర్తింప చేసేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ఇప్పటికే ఈ పథకం అమలు అవుతోంది. రాష్ట్ర సరిహద్దుల్లోని జిల్లాలైన అనంతపురం, చిత్తూరు నగరాలకు బెంగళూరు, చెన్నై దగ్గరగా ఉంటుంది. వారు …
Read More »వర్మ సినిమాలో అన్ని పాత్రలు ఓకే గాని కత్తి మహేష్ ను ఎందుకు అలా చూపించారు.?
ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రాంగోపాల్ వర్మ కమ్మ రాజ్యం లో కడప రెడ్లు అనే సినిమాతో మరోసారి రాజకీయంగా చర్చ జరిగేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి కె.ఎ.పాల్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు, తనయుడు నారా లోకేష్, బ్రాహ్మణి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా అన్ని పాత్రలను ఆయా వ్యక్తులను పోలి ఉండే ఆర్టిస్టులతో తీస్తున్నారు. కానీ ఒక్క …
Read More »పేదల భూములను ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టిన తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ చేస్తున్న మరో అక్రమ కార్యక్రమం వెలుగుచూసింది. రాజధానిలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో 3. 50 ఎకరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారు. అయితే ఇందులో భారీ కుంభకోణం వెలుగు చూసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ నిర్మాణం తుది దశకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే 1993లో పేదలకు పంచాలని ఇచ్చిన భూమిని …
Read More »