Home / sivakumar (page 170)

sivakumar

రానా ముందు ఇవి పూర్తి చేసుకుంటే మంచిది..లేదంటే ?

రానా దగ్గుబాటి…ప్రస్తుతం ఈయన కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. రానా ప్రస్తుతం హైదరాబాద్ కు దూరంగా ఉన్నాడు. చాలా రోజుల నుండి అమెరికాలోనే ఉన్నాడు. అయితే ఎందుకు అనే విషయానికి వస్తే షూటింగ్ అని ఇంకా ఏవేవో సాకులు చెబుతున్నాడు. కాని జనాలు పిచ్చోలు కాదని బాబు కి అర్ధం కాలేదనుకుంట. తాను చెప్పనప్పటికీ రానా ఆరోగ్య విషయంకై చికిత్స కోసం అక్కడికి వెళ్ళాడని అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు తిరిగి …

Read More »

మైదానంలో అడుగుపెట్టనున్న మిస్టర్ కూల్..!

టీమిండియా మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత కీపర్ మహేంద్రసింగ్ సింగ్ ధోని 2019 ప్రపంచ కప్ తరువాత క్రికెట్ నుండి విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అతను గత మూడు నెలల నుండి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు, అతను ఆటగాడిగా క్రికెట్ మైదానంలోకి ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ధోని త్వరలోనే జట్టులోకి వచ్చే అవకాసం ఉందని తెలుస్తుంది. మరో పక్క మాజీ క్రికెటర్లు …

Read More »

ఆ జిల్లాలో టీడీపీ ఔట్…2వేల మంది వైసీపీ గూటికి !

విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నం నియోజకవర్గంలోని పద్మనాభం మండలంలో దాదాపుగా తొమ్మిది పంచాయతీలకు చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మాజీ సర్పంచులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో వీరంతా వైసీపీ గూటికి చేరునున్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో తుడిచిపెట్టుకొని పోవటం, జిల్లాలో పెద్దవ్యక్తులు పార్టీని పట్టించుకోకుండా ఉండటం, గత నాలుగేళ్లలో టీడీపీ ని నమ్ముకున్నవారికి ఏం చేయకపోవడం వంటి కారణలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా …

Read More »

ఎలాగైనా హిట్ కొట్టాలని గోల్డెన్ లెగ్ హీరోయిన్ తో అఖిల్ రొమాన్స్..?

అక్కినేని నట వారసుడు అఖిల్ కు కాలం కలిసి రావట్లేదు.. అఖిల్ సినిమాలు ఆడటం లేదు. ఈసారి కొడితే గట్టిగా కొట్టాలని నాగార్జున కూడా రంగంలోకి దిగారట. అందుకే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ నిర్మాతగా, గోల్డెన్ హీరోయిన్ పూజా హెగ్డే తో సినిమాను ప్లాన్ చేశారు. ఈ సినిమా వచ్చే సమ్మర్ లో విడుదల కానుంది. ముఖ్యంగా అఖిల్ కెరీర్ లో ఇప్పటివరకు చేసిన ప్రాజెక్టులలో ఇదే …

Read More »

రైతు భరోసా పథకంలో రైతు మరణిస్తే ఆర్థికసాయం ఎవరికిస్తారు..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ రైతు భరోసా పిఎం కిసాన్ ఈరోజు నెల్లూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ ప్రారంభం కానుంది. నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా లబ్ధిదారుల అందరికీ నిధులు జమ అయ్యేటట్లు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ …

Read More »

43 లక్షల లబ్ధిదారులను 54లక్షల లబ్ధిదారులకు పెంచిన జగన్ ప్రభుత్వం…!

2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొత్తం 43 లక్షల మంది రైతు భరోసా కు లబ్ధిదారులు ఉంటారు అంటూ అంచనా వేసింది. అయితే 2019లో అధికారం చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి పారదర్శకంగా సర్వే నిర్వహించింది. గత ప్రభుత్వంలో అర్హులైన రైతు కుటుంబాలను కలుపుతూనే ఇప్పటి వరకు పెట్టుబడి సహాయానికి గుర్తించిన వారితో కలిపి 51 లక్షల మందిని గుర్తించింది. అలాగే వీరు కాకుండా …

Read More »

రైతులకు ఇచ్చిన హామీకి మించి సాయం చేస్తున్న జగన్..!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 12,500 చొప్పున నాలుగు సంవత్సరాలపాటు రైతు భరోసా ఇస్తాను అని దీనికి వైఎస్సార్ రైతు భరోసాగా పేరు పెట్టానని గత ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ప్రకటించారు. అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్ హామీ. అది కూడా 2020 వ సంవత్సరం మే నెల నుండి రైతు భరోసా ఇస్తామన్నారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు …

Read More »

ఎనీ టైమ్‌ అన్నా.. అందర్నీ కలుస్తా…

సైరా సినిమా చూడాలని సీఎం జగన్ గారి భార్యతో కలిసి వెళ్లి ఆహ్వానించిన చిరంజీవి జగన్ నిన్న గంటకు పైగా భేటీ అయ్యారు. జగన్ దంపతులు చాలా అప్యాయంగా ఆహ్వానించారని చెప్పారు. జగన్ గారిని సినిమా చూడాల్సిందిగా కోరిక తాను సానుకూలంగా స్పందించారని చెప్పారు. అలాగే సినీ పరిశ్రమ నుంచి కొందరు పెద్దలు వచ్చి మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు అంటే.. ‘ఎనీ టైమ్‌ అన్నా కచ్చితంగా అందర్నీ కలుస్తానని చెప్పరని …

Read More »

నేను సీఎం జగన్ గారిని కోరింది ఇదే…

సైరా సినిమా సక్సెస్ తరువాత చిరంజీవి తన భార్యతో కలిసి సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవటం జరిగింది. వీరి కలయిక పట్ల మీడియా చాలా ఆసక్తిగా ఎదురు చూసింది. రకరకాల వార్తలు కూడా షిరాకు చేశాయి. అయితే మొదటి రామ్ చరణ్ తో కలిసి వెళ్లాలనుకున్న చిరు భార్యతో కలిసి వెళ్లారు. అయితే చిరు అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు మీడియాతో పంచుకున్నారు. నేను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని …

Read More »

సినీ పరిశ్రమకు ఏం కావాలన్నా నేనుంటా..

సినీ దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి నిన్న సీఎం జగమ్ మోహన్ రెడ్డిని తన నివాసంలో చిరు దంపతులు కలిసిన విషయం తెలిసిందే. సైరా సినిమా సక్సెస్ తో జోష్ మీదున్న చిరు ఆ సినిమాను చూడాల్సిందిగా సీఎంను అడిగేందుకు తాను వెళ్లినట్టుగా చెప్పారు. దాదాపుగా గంటకు పైగా జగన్ తో భేటీ అయిన చిరు ఆ తరువాత డైరెక్ట్ గా హైదరాబాద్ కు వెళ్లారు. అయితే తాజాగా జగన్ తో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat