ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధానిపై తన బృహత్ ప్రణాళికను ముందుగానే వెల్లడించినట్టుగా రాజధాని పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా మంగళగిరికి పదిహేను వందల కోట్ల రూపాయలు కేటాయించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారు. తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీల్లో పదిహేను వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. తాడేపల్లి నుండి దేవేంద్ర పాడు వరకు వంద అడుగుల రోడ్డు, బకింగ్హమ్ …
Read More »ఒక్క అడుగు దూరంలో కోహ్లి..ఏం జరగబోతుంది..?
పూణే వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత కెప్టెన్ కోహ్లి తన కెరీర్ బెస్ట్ స్కోర్ 254 సాధించిన విషయం తెలిసిందే. దాంతో కోహ్లి ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ని నెం.1 ర్యాంక్ నుంచి వెనక్కి నెట్టడానికి రెండు పాయింట్లు వెనకబడి ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లి 936 పాయింట్స్ తో ఉండగా.. స్మిత్ 937 పాయింట్స్ తో ముందు ఉన్నాడు. కోహ్లి 10ఇన్నింగ్స్ తరువాత తన మొదటి …
Read More »151 సినిమాలు చేసిన రీల్ హీరో…151 సీట్లు గెలిచిన రియల్ హీరోని కలిసిన వేళ !
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ గెలిచిన సీట్ల సంఖ్య 151. ప్రస్తుతం సైరా నర్సింహారెడ్డి తో స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్ర తో చిరంజీవి చేసిన సినిమాల సంఖ్య 151. ప్రస్తుతం ఈ సినీ రాజకీయ దిగ్గజాల కలయిక ఒక నెంబర్ తో ముడిపడి ఉండడం పట్ల అందరూ చర్చించుకుంటున్నారు. జగన్ 175 సీట్లలో పోటీ చేయగా 151 సీట్లు గెలిచారు. అలాగే చిరంజీవి తన కెరీర్ …
Read More »వైఎస్ భారతికి ప్రత్యేక కానుక ఇచ్చి తన ప్రేమను చాటుకున్న మెగాస్టార్…!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య వైయస్ భారతి రెడ్డి తనకు సోదర సమానులురావాలని మెగాస్టార్ చిరంజీవి గతంలోనే ప్రకటించారు. తాజాగా జగన్ కుటుంబాన్ని కలిసిన సందర్భంలో చిరంజీవి మరోసారి సహోదరి భారతిపై తన ప్రేమను వ్యక్తపరిచారు. మొదటినుంచి వైయస్ భారతికి చిరంజీవి పై అభిమానం ఉండేది. గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో చిరంజీవి హాజరు కాకపోవడంతో భారతి ఆయనకు చాక్లెట్స్ పంపి తన ప్రేమను వ్యక్త పరిచింది. చిరంజీవి …
Read More »మెగాస్టార్కు సీఎం జగన్ దంపతుల సాదర స్వాగతం..ఇంతకీ చెర్రీ ఎక్కడా..!
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవిల మధ్య విందు సమావేశం జరిగింది. ఈ సమావేశం గత వారమే జరగాల్సి ఉండగా.. జగన్ ఢిల్లీ పర్యటన నేపధ్యంలో అది కాన్సిల్ అయ్యింది. జగన్ కలవడానికి భార్య సురేఖాతో పాటు మెగాస్టార్ అమరావతికి వెళ్లారు. సీఎం జగన్, ఆయన భార్య భారతి చిరంజీవికి ఆత్మీయ స్వాగతం పలికారు.ఆంధ్రప్రదేశ్లో రోజూ ఆరు షోలను ప్రదర్శించడానికి ‘సైరా’ కి అనుమతి ఇచ్చినందుకు …
Read More »మైదానంలో అద్భుతాన్ని ప్రదర్శించాడు…వారెవ్వా అనిపించాడు !
పూణే వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం ద్వారా సిరీస్ గెలవడమే కాకుండా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది టీమిండియా.టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో భారత కీపర్ సాహా ఒక అద్భుతమైన ప్రదర్శన చేసాడు. ఎదేమిటంటే డుప్లేసిస్ క్యాచ్ నే. అతడు ఇచ్చిన …
Read More »మాజీ క్రికెటర్ ప్రస్తుత బీజేపీ ఎంపీ బర్త్ డే…స్పెషల్ స్టొరీ మీకోసం !
గౌతమ్ గంభీర్…ఈ పేరు వింటే ఎంతటి వాడికైనా వణుకు పుట్టాల్సిందే. బ్యాట్టింగ్ తోనే కాదు మాటలతో కూడా బయపెట్టగలిగే వ్యక్తి గంభీర్. 2007 టీ20, 2011 ప్రపంచ కప్ లు భారత్ గెలవడంలో ముఖ్య పాత్ర ఈయనదే. ఈ రెండిటిలో ఫైనల్ మ్యాచ్ లలో కష్టకాలంలో జట్టును ఆదుకొని విజయం దిశగా నడిపించాడు. ఒక్క వన్డేలు, టీ20లలోనే కాదు టెస్టుల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక పరంగా …
Read More »చంద్రబాబూ నోరు పెగలడం లేదు కదా… మున్ముందు ఇంకా ఉంటాది !
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయినప్పటికీ తాను పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా నెర్వేర్చడమే కాకుండా మిగతా హమీలకోసం కృషి చేస్తూనే ఉన్నారు. ఇక మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే ఓట్లు కోసం ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి చివరికి ప్రజలకు నమ్మకద్రోహం చేసాడు. ఇప్పుడు జగన్ చేస్తున్న మంచి పనులకు చూసి ఓర్వలేక కుళ్ళు కుతంత్రాలతో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. …
Read More »ఏపీ డీజీపీ సంచలన నిర్ణయం..వెంటనే ఎస్పీలకు ఆదేశం !
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాస్వీకారం చేసినప్పటి నుండి తాను చేస్తున్న ప్రతీ పని ఒక సంచలనమే అనే విషయం అందరికి తెలిసిందే. ఈ సంచలనాల్లో ఒకటి ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ ని నియమించడం. ఈ వ్యక్తి ఎలాంటి వాడు అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఇతను ఒక సంచలనానికి దారితీసాడు. పోలీసులు ప్రజల రక్షణ పట్ల ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు అనే విషయంపై ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎస్పీలు …
Read More »యూటర్న్ జాబితాలో చంద్రబాబే టాప్..అతన్ని మించినవాడు లేరట !
తనని తాను నిలబెట్టుకోవడం కోసం ఎంతటి సాహసానికైనా దిగుతాడు మాజీ సీఎం చంద్రబాబు. ఇంకా చెప్పాలి అంటే పక్కవారిని నిలువునా ముంచడానికి అస్సలు వెనకాడరు. గత ఎన్నికల్లో ఆయన అదే చేసారు. ఎలా అంటే తాను 2014 ఎన్నికల్లో గెలవడానికి అటు మోదీ, ఇటు పవన్ కళ్యాణ్ ని వాడుకున్నారు గెలిచాక యూటర్న్ తీసుకున్నాడు. దీనికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే చంద్రబాబు గెలవాలంటే నాయకులకన్నా ముఖ్యం ప్రజల. వారినే బురుడీ …
Read More »