Home / sivakumar (page 208)

sivakumar

సైరానే నాకు ఆస్కార్ అంటూ చిరంజీవిపై 30ఇయర్స్ పొగడ్తల సునామీ.. కారణమేంటి.?

వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్, 30 ఇయర్స్ పృథ్వీరాజ్ మెగాస్టార్ చిరంజీవిపై పొగడ్తల జల్లు కురిపించారు. ఒకరకంగా సునామీ అనాల్సిందే. ఆ రేంజ్‌లో చిరంజీవిని పొగిడారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్ సహా మెగా ఫ్యామిలీ హీరోలు, అగ్రదర్శకులంతా హాజరయ్యారు. ఈ వేదికపై పృథ్వీ మాట్లాడుతూ సైరాలో నాది మాధవయ్యర్ పాత్ర.. నేను ఢిల్లీ నుంచి …

Read More »

త్వరలోనే పుష్ప శ్రీవాణి సినిమాల్లో ప్రముఖ నటిగానూ రాణిస్తారు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి గురించి బహుశా తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు.. అంతలా ఆమె క్రేజ్ సంపాదించుకున్నారు. గత ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పుష్పశ్రీవాణిని ఎన్నిసార్లు పార్టీ ఫిరాయించాలని కోరినా ఆమె వైసీపీ వైపే నిలబడ్డారు. చివరికి ఆమెపై దాడులు చేసేంతవరకు టిడిపి ప్రయత్నించిందంటూ అర్థం చేసుకోవచ్చు. అయితే వారి కష్టాన్ని వారు వైఎస్ కుటుంబం …

Read More »

ఆమెపై టీడీపీ నేతలు కుల వివక్ష చూపించారు.. ఈరోజు ఆమె ఒకరి ప్రాణాలు కాపాడింది

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన ఓ మంచి పనిపట్ల సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.. తాజాగా విజయవాడలో ఉదయాన్నే ఓ టీవీ చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ సందర్భంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఓ ప్రమాదం చూశారు.. పెదకాకాని వద్ద అటుగా వెళుతున్న బైక్ టైర్ పగలడంతో ఆ బైక్ అక్కడికక్కడే ఆగిపోయింది. దీంతో వెనుకనుండి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది.. దాంతో సదరు వ్యక్తికి …

Read More »

శివప్రసాద్ అంత్యక్రియలను దగ్గరుండి పర్యవేక్షించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

చిత్తూరు మాజీఎంపీ, టీడీపీ సీనియర్ నేత, నటుడు డాక్టర్ శివప్రసాద్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం అగరాలలో ఆదివారం నిర్వహించారు. అంత్యక్రియల సందర్భంగా అగరాల గ్రామమంతా కన్నీటిపర్యంతమైంది. సాంప్రదాయబద్ధంగా ఆయన అల్లుడు వాసు ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. అభిమానులు శివప్రసాద్ అమర్‌హై అంటూ నినాదాలు చేశారు. శివప్రసాద్ పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. అగరాలలో జరిగిన అంత్యక్రియల ఏర్పాట్లను రాజకీయాలకు అతీతంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. జిల్లావ్యాప్తంగా భారీసంఖ్యలో …

Read More »

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ మరో శుభవార్త తెలిపారు. ఏపీ గవర్నమెంట్ తమ ఉద్యోగుల పదోన్నతి నిబంధనల్లో ఊహించని సడలింపు ఇచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగులు ప్రమోషన్ పొందాలంటే ఇకనుంచి కనీస సర్వీసు కేవలం రెండేళ్లు ఉంటే సరిపోతుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమవారం ఉత్తర్వులతో పాటు జీవోఎంఎస్ నంబర్ 175 ను జారీ చేశారు.   ఇంతకుముందు జీ.వో.నెం.627 ప్రకారం 1983 డిసెంబరు 21 నుంచి 2014 …

Read More »

బీసీ మహిళకు మొదటి ర్యాంక్ వస్తే చంద్రబాబు తట్టుకోలేక పోతున్నాడు.. ఆయనకు కులపిచ్చి

బలహీన వర్గాలకు చెందిన వారికి ఉద్యోగాలు లభిస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని కల్పించిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్ తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ సమస్యను అరికట్టేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఈ క్రమంలో గ్రామ సచివాలయ పరీక్షలు నిర్వహించి లక్షా 25 వేలమందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుంటే టీడీపీ నేతలు జీర్ణించుకోలేక …

Read More »

అసలేం జరిగింది.. చంద్రబాబు ఇల్లు కూల్చేస్తున్నారంటూ దుష్ప్రచారం.. వివరణ ఇచ్చిన మంత్రి

ఉండవల్లిలోని నదిలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిని కూల్చేస్తున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా విషప్రచారం చేస్తోంది. వాస్తవానికి కరకట్టపైన అక్రమ కట్టడాలకు సీఆర్‌డీఏ నోటీసులిచ్చింది. ఇందులో భాగంగా చంద్రబాబు నివాసముంటున్నలింగమనేని గెస్ట్ హౌస్ కు కూడా నోటీసులిచ్చారు. ఈ అక్రమ కట్డడాలపై నిబంధనల మేరకు సీఆర్‌డీఏ అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణాన్ని సీఆర్‌డీఏ సిబ్బంది తొలగిస్తున్నారు. అయితే ఈ వీడియోలు, …

Read More »

ఆ బోటును ఇప్పుడు బయటకు తీసే పరిస్థితి లేదు

తాజాగా తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికి తీసే పరిస్థితి ఇప్పుడే కనిపించడం లేదు. 300 అడుగుల లోపల బురద మట్టి, ఇసుకలో బోటు కూరుకుపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గల్లంతైన వారూ అందులో ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బోటుకు తీసే అవకాశం లేదు. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ అధికారులు కూడా బోటు ప్రమాదంపై సమీక్షించి ఇదే విషయం వెల్లడించారు. …

Read More »

సచివాలయ పరీక్షల్లో పాస్ అవ్వలేదని భాదపడుతున్నారు…మీకో గుడ్ న్యూస్ !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మార్క్ పరిపాలన చూపించారు. సాధారణంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి అయిన ఉద్యోగాల విషయంలో ఆచి తూచి అడుగు వేస్తారు. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు పట్టుమని ఒక పదివేలు జాబులు తీసిన పాపాన పోలేదు. చాలా వాటికి నోటిఫికేషన్ కి కూడా ఇవ్వలేదు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఏ విధమైన న్యాయం చేయలేకపోయారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన …

Read More »

రక్తహీనత గురించి పూర్తి వివరాలు మీకోసం..!

రక్తహీనత గురించి పూర్తి వివరాలు మీకోసం: మనుష్యునికి రక్తహీనత ఉన్నప్పుడు పూర్తిగా బలహీనులు అవుతారు. ముఖ్యంగా ఆడవారిని ఈ సమస్య ఎక్కువుగా వేదిస్తుంది. దీనికోసం పూర్తిగా తెలుసుకుందాం. 1. రక్తహీనతో ఉన్నవారికి ముఖం పాలిపోయినట్లు , త్వరగా అలసిపోవడం , చిరాకు , కోపం , అసహనం ఎక్కువుగా ఉంటుంది. 2.ఙ్ఞాపకశక్తి తగ్గిపోవటం, ఆయాసం,మతిమరుపు ఎక్కువుగా మరియు నాలుక మంటగా ఉంటుంది. 3.రక్తహీనత ఉండటం వలన మెడనొప్పి , తలనొప్పి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat