ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు మరణంపట్ల అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు ప్రగాఢ సంతాపం తెలిపాయి. అయితే చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు కోడెలపై వరుసగా కేసులు పెట్టి వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని, ఇది ప్రభుత్వ హత్య అంటూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎల్లోమీడియా ఛానల్స్ అన్నీ కోడెలను ప్రభుత్వమే బలితీసుకుందంటూ వైసీపీపై అసత్యకథనాలు ప్రసారం చేస్తున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ …
Read More »బ్రేకింగ్ న్యూస్..ఈ ఘనత సాధించిన తొలి మహిళ ఈమే !
భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగాట్ మరో రికార్డు సృష్టిస్తుంది. 2020 ఒలింపిక్స్ లో చోటు దక్కించుకున్న భారత తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఈ రెజ్లర్ ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ 53 కిలోల విభాగంలో జపాన్ క్రీడాకారిణి చేతులో ఓడిపోయింది. ఓడినప్పటికీ ఒలింపిక్స్ లో ఆడేందుకు అవకాశం దక్కింది. తద్వారా భారత్ తరపున టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి మహిళగా నిలిచింది. …
Read More »సూపర్ స్టార్ పోరాటం వృధా కాలేదు..కొండారెడ్డి బురుజుతోనే ఇదంతా సాధ్యం!
సూపర్ స్టార్ మహేష్ , కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటించబోతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్రం సగం షూటింగ్ అయిపొయింది. ఇందులో భాగంగానే చిత్ర ఇంటర్వెల్ బాంగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ఎంత చిన్న హీరో ఐన లేదా పెద్ద హీరో …
Read More »సాయంత్రం భీభత్సం సృష్టించనున్న సైరా…
సైరా సాయంత్రం సంచలనం సృష్టించేందుకు రెఢీ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫోస్టర్లు, టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్స్ ఫెక్టేషన్స్ పెంచేసింది. ఇప్పటికే సినిమా రాబడిపై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ట్రేడ్ వర్గాలు. అయితే ఈ సాయంత్రం సినిమా రేంజ్ మరోసారి పెంచేందుకు ట్రైలర్ తో రెఢీ అవుతుంది సినిమా యూనిట్. ఈ సాయంత్రం ట్రైలర్ రిలీజ్ కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ …
Read More »కోడెల మృతదేహం వద్ద చంద్రబాబు శవ రాజకీయాలు చూడలేక టీడీపీకి రాజీనామా చేసిన నర్సిరెడ్డి
తెలుగుదేశంపార్టీ క్రియాశీలక సభ్యులు, సీనియర్ నాయకులు అన్నపురెడ్డి నర్సిరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కోడెల మరణం గురించి ప్రెస్ మీట్ లో మాట్లాడిన అసత్య మాటలకు మనస్థాపం చెంది టీడీపీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. కోడెలా గురించి ఆయన వ్యక్తిగతం గురించి చంద్రబాబు సంతాప మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ఆయన మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడటం చాలా …
Read More »మీనా పోస్టుకు మరో ఇద్దరు ఆర్టిస్టులు బలి.. సోషల్ మీడియాలో వైరల్
ఆర్టిస్ట్ మీనా తన ఇంస్టాగ్రామ్ ఎకౌంటులో అప్లోడ్ చేసిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ పిక్ లో ఆర్టిస్ట్ లు రజిత, ప్రియ మరియు మీనా తింటున్నారు. తింటున్న పిక్ అయితే అంతగా వైరల్ అవ్వడానికి అందులో ఏముంది అనుకుంటున్నారు. అక్కడే అసలు మేటర్ ఉంది. వారు తింటున్న స్థలంలో భారీగా మందు సీశాలు ఉన్నాయి. దీనివల్లనే ఈ ఫోటో అంతగా వైరల్ …
Read More »యాంకర్ ప్రదీప్ పరువు తీసిన హరీష్ శంకర్
బుల్లితెరపై ప్రస్తుతం కాలంలో నెంబర్ వన్ ఫేమేల్ యాంకర్ ప్రదీప్. అందులో ఎలాంటి అనుమానం లేదు. తన టైమింగ్ కి యాంకరింగ్ స్కిల్స్ కి తెగ ఫ్యాన్స్ ఉన్నారు. పక్కన లేడీ గ్లామర్ లేకున్నా..సొంతంగా వన్ మ్యాన్ షో నడిపించగల సత్తా ఉన్నా యాంకర్. ప్రదీప్ లో అందరికి నచ్చేది కూడా తన డీసెంట్ సెటైర్సే. అందులో బాగా నవ్వించగలడు. దీంతో తను మోస్ట్ వాంటెడ్ యాంకర్ గా తయారయ్యారు. …
Read More »సింపతీ కోసం అధికార లాంఛనాలు వద్దని చెప్పారట.. హరికృష్ణ శవం వద్ద ఇలాంటి రాజకీయాలే చేసాడు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణాన్ని కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవైపు కోడెల మరణాన్ని ప్రభుత్వంపై నెట్టేందుకు విపరీతంగా కృషి చేస్తూనే మరోవైపు ఆయనకు దక్కాల్సిన గౌరవం, కోడెల పొందాల్సిన అధికార లాంఛనాలతో అంత్యక్రియలను తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుంది. వాస్తవానికి ఈ రోజుకి కోడెల చనిపోయి మూడోరోజు అయినా సరే మూడురోజులు జరిగినా కూడా ఈ విషయంలో కావాలనే తాత్సారం …
Read More »మొత్తం మార్చేసిన నిహారిక..
చిరంజీవి కష్టనష్టాలకు ఓర్చి మెగా ఫ్యామిలీకి ఒక ప్లాట్ ఫామ్ క్రియేట్ చేశారు. తాను వేసిన దారిలో ఇప్పటికే పదుల సంఖ్యలో హీరోలుగా ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్నారు. చిరంజీవికి మంచి పేరును కూడా తీసుకువస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తండ్రికి తగ్గ వారసుడిగా పేరు సంపాదించాడు. అయితే ఇదే వరుసలో మొదటిసారి ఒక ఆడపిల్ల, అందులో మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే హీరోయిన్ …
Read More »మెగాస్టార్ పై సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాలే దెబ్బతీసాయి !
మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం ‘సైరానరసింహా రెడ్డి’. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని నాలుగు బాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్లు చేస్తుంది. ఇక కన్నడ స్టార్ సుదీప్ సైరా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సుదీప్ …
Read More »