ఎవరైనా ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా మంచిరోజు, ముహూర్తాలు చూసుకుంటాం.. అలాగే, వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి కూడా ఒకరోజు సెంటిమెంట్ వస్తోంది. తాజా ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అఖండ విజయం సొంతం చేసుకుంది. దీంతో నవ్యాంధ్ర సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసారు. మే 30 గురువారం 12.23 నిమిషాలకు జగన్ సీఎంగా ప్రమాణం చేసారు. అయితే ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, జగన్ ప్రమాణ స్వీకారం …
Read More »అదేగాని జరిగితే టీడీపీకి మిగిలేది సున్నానే..!
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఏపీ మొత్తం ఫ్యాన్ గాలే వీచింది.వైసీపీ దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు పారిపోయారు.గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచారనే చెప్పాలి..ఎందుకంటే గెలిచిన తరువాత తాను ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చేయలేదు.అందుకనే ఈసారి చంద్రబాబు మాటలు నమ్మి మోసపోకుడదని ఈ ఎన్నికల్లో ఆయనకు సరైన బుద్ధి చెప్పారు.ఫలితమే వైసీపీ రికార్డు స్థాయిలో 175 …
Read More »ఇందులో భారత్ కు గట్టి పోటీ ఇచ్చే జట్లు ఏవో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి కళ్ళు వరల్డ్ కప్ పైనే పడింది.ఈ ఈవెంట్ నిన్ననే స్టార్ట్ అయ్యింది.మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్,సౌతాఫ్రికా మధ్య జరగగా..ఇంగ్లాండ్ విజయం సాధించి ప్రపంచకప్ లో బోని కొట్టింది.ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 312పరుగులు చేయగా తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సఫారీ జట్టు 207 పరుగులకే అల్లౌట్ అయ్యింది.ఇక మన ఇండియా పరంగా చూసుకుంటే మన టీమ్ లీగ్ దశలో వీళ్ళతో తడబడనుండి. జూన్ 5:దక్షిణాఫ్రికా తో …
Read More »కేసీఆర్, జగన్ ఢిల్లీ వెళ్లకపోవడానికి కారణం తెలుసా.?
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం అనంతరం ఇద్దరూ విమానంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా అకస్మాత్తుగా వారి పర్యటన రద్దు అయ్యింది. మోడి ప్రమాణస్వీకారానికి జగన్, కేసీఆర్ లకు ఆహ్వానాలు అందాయి. దీంతో ఇద్దరూ కలిసి ఢిల్లీ వెళదాం అనుకున్నారు. కానీ వారి పర్యటన రద్దయ్యింది. ఢిల్లీలో విమానం ల్యాండింగ్ కి …
Read More »జగన్ విజయంపై శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆపార్టీ చీఫ్ థాకరే ఏమన్నారంటే.!
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై శివసేన ప్రశంసల జల్లు కురిపించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థ తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో ఓడించి అఖండ విజయాన్ని చేజిక్కించుకున్న జగన్ను ‘విజయ వీరుడు’ అని శివసున అభివర్ణించింది. గురువారం శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ప్రచురించింది. సామ్నా సంపాదకీయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే మహారాష్ట్రలో బిజెపి ఘోర పరాజయం మూటగట్టుకుందని థాకరే వ్యాఖ్యానించారు. అయితే …
Read More »నిజమైన అభిమానులు వైఎస్ కుటుంబానికే ఉన్నారు.. సునీల్ కల నెరవేరింది
ఒకాయన రాజశేఖరరెడ్డికి వీరాభిమాని.. ఆయన కొడుకు జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని ఆకాంక్షించాడు. అంతవరకు పాదరక్షలు వేసుకోనని మొక్కుకున్నాడు… ఆయనే ఆదిలాబాద్కు చెందిన బెజ్జంకి అనిల్కుమార్. నేడు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన వ్రతం వీడారు. అనిల్కుమార్ తెలంగాణలోని అదిలాబాద్ కు చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు అనుభవించారు… దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ అభిమాని, వైఎస్ …
Read More »అప్పుడు జగన్ ని అలాచేసిన వాళ్లే ఇప్పుడు విషెస్ చెప్తున్నారు
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలుపుతూ లేఖ రాసారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమపథకాల అమలులో బాధ్యతాయుతమైన నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సహకరిస్తామని పేర్కొన్నారు.. అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జగన్ కు అభినందనలు తెలిపారు. వెంకయ్య నాయుడు ట్విట్టర్ లో స్పందిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …
Read More »భావోద్వేగంతో ఏడ్చిన తల్లి.. తనచేతితో కన్నీటిని తుడిచిన జగన్.. సభలో అందరిమనసుల్నీ హత్తుకున్న ఘటన
నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల హర్షాతీరేకాల మధ్య జగన్తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రిగా కర్తవ్యాన్ని, బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తానని జగన్ దైవసాక్షిగా ప్రమాణం చేసారు. అయితే కుమారుడు గొప్ప స్థానానికి ఎదిగితే ఏ తల్లి అయినా ఎంతో సంతోషిస్తుంది. విజయమ్మ కూడా అలాగే సంతోషపడి …
Read More »జగన్ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ దర్శకుడు రాంగోపాల్ వర్మ
తన జీవితంలో మొట్టమొదటిసారి ఓ రాజకీయ కార్యక్రమానికి వచ్చానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆర్జీవీ వెళ్లారు. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహంతోనే వైసీపీకి ప్రజలు భారీగా కట్టంకట్టారన్నారు. జగన్ చారిత్రాక విజయం సాధించారని ఆయన ప్రశంసించారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి టీడీపీ ఓటమికి …
Read More »మోడి ప్రమాణ స్వీకారానికి తెలుగురాష్ట్రాల సీఎంలు ఎందుకెళ్తున్నారంటే.?
దేశంలో సంచలన విజయం సాధించిన బీజేపీ మరోసారి భారతదేశ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. భారత ప్రధాని నరేంద్రమోడి కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న వారికి ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) నుండి ఫోన్కాల్స్ అందాయి. పిఎంఒ ఫోన్లు చేసిన వారిలో తెలంగాణనుంచి కిషన్ రెడ్డి, కర్ణాటకనుంచి సదానంద గౌడ ఉన్నారు. నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, రవిశంకర్ ప్రసాద్, అనుప్రియ పటేల్, రాందాస్ అథావలే, మిత్రపక్ష నేత …
Read More »