వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీవీ9 సీఈఓ రవి ప్రకాశ్ పై ధ్వజమెత్తారు.రవి ప్రకాశ్ లాంటి కొందరు చీడ పురుగుల వల్లే తెలుగు మీడియా ప్రతిష్ఠ మసకబారిందని వీళ్ల బారి నుంచి మీడియా బయట పడితే మళ్లీ 1980 ల ముందు నాటి విశ్వసనీయత వస్తుందని అన్నారు. దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన మీడియా ఆ తర్వాత బ్లాక్ మెయిలర్లు,కుల పిచ్చగాండ్ల …
Read More »మంత్రి పదవీకి టీడీపీ నేత రాజీనామా…
ఏపీలో మరో పదమూడు రోజుల్లో ఎన్నికలు ఫలితాలు వెలువడునున్న నేపథ్యంలో ప్రస్తుత అధికార టీడీపీకి బిగ్ షాక్ తగిలింది.. గత ఏడాది నవంబర్ లో మంత్రిగా కిడారి శ్రావణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యుడు ఇటు శాసనసభ కానెవ్ అటు శాసనమండలిలో ఏదోక చట్ట సభలో సభ్యుడై ఉండాలి.కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు అయిన …
Read More »ఆపరేషన్ గరుడ పురాణం.. శివాజీ విత్ రవి ప్రకాష్.?
టీవీ9 సీఈఓ రవిప్రకాష్ వ్యవహారంలో నటుడు శివాజీ నివాసంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. టీవీ9లో నటుడు శివాజీకి కూడా వాటా ఉన్నట్లు, రవిప్రకాశ్ నుంచి ఆయన ఈ షేర్లు కొన్నట్లు తెలుస్తోంది. టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసుకున్న అనంతరం ఈ కొనుగోలు ప్రక్రియను సవాల్ చేస్తూ శివాజీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో సవాల్ కూడా చేశాడు. అయితే రవిప్రకాశ్ ప్రోద్బలంతోనే శివాజీ ట్రిబ్యునల్ను ఆశ్రయించినట్లు వార్తలు …
Read More »నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణల కేసులో పారిపోయిన రవిప్రకాశ్..
నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈవో రవిప్రకాశ్ ను టీవీ9 నుండి తొలగించారు. ఆయనను సీఈవో బాధ్యతల నుంచి యాజమాన్యం తప్పించింది. సంస్థ నిర్వహణలో వైఫల్యంతో పాటు, కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఆరోపణల నేపథ్యంలో టీవీ9 ఈనిర్ణయం తీసుకుంది. కాగా అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో రవిప్రకాశ్కు కేవలం 8శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ నూతన యాజమాన్యానికి సహకరించడం లేదనే ఆరోపణలు …
Read More »రవిప్రకాష్ ఈ పరిస్థితి రావడానికి కారణాలేంటి.? పోలీసుల అదుపులో రవిప్రకాష్ అనుచరుడు
TV9సీఈఓ రవి ప్రకాష్ ఎక్కడున్నారనేది ప్రస్తుతం అందరి ముందున్న ప్రశ్న? రవిప్రకాష్ కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు. రెండ్రోజులుగా ఈయన అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఇచ్చిన కంప్లంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. రవిప్రకాష్పై ఫోర్జరీ, ఫైళ్లు మాయం, నిధుల దారి మళ్లింపుపై కౌశిక్ రావు కంప్లయింట్ చేశారు. అలాగే తన సంతకం ఫోర్జరీ చేశారని, నిధులను దారి …
Read More »రవిప్రకాశ్ పాస్పోర్ట్ స్వాధీనం..భార్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు
Tv9 సీఈవో రవిప్రకాశ్ పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.రవి ప్రకాష్ ఛానల్ ని తన ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారని అడుగడుగునా అడ్డంకులు పెడుతూ..చివరికి ఒక ఉద్యోగి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసాడు.అంతే కాకుండు నిధులు కూడా మళ్ళించడం జరిగింది.ఈ మేరకు టీవీ9 యాజమాన్యం రవి ప్రకాష్ ని సీఈవో పదవి నుండి తొలిగించింది.అయితే అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై 406, 467, ఐటీ యాక్ట్ 56 సెక్షన్ల కింద …
Read More »మహేష్ కు విజయ్ దేవరకొండ సర్ ప్రైజ్ గిఫ్ట్..?
సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం మహర్షి.ఈ సినిమా రేపు అనగా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఫాన్స్ కూడా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.అయితే ఫాన్స్ తో పోటీ పడుతూ అంతకన్నా ఎక్కువగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ.ఎలాగైనా ఈ సినిమా హిట్ అవుతుందని అంటున్నాడు. ఎందుకంటే రేపు సినిమా ఒక్కటే కాదు…విజయ్ దేవరకొండ పుట్టినరోజు కూడా.మొన్న మహర్షి ప్రీరిలీజ్ …
Read More »కృష్ణానదిలోకి వైసీపీ నేతలు వెళ్తే అరెస్ట్.. ఏంటీ దారుణం.. నందిగం సురేష్ పోరాటం
ఏపీ పోలీసులు ఇంకా తమ స్వామిభక్తిని నిరూపించుకుంటున్నారు.. 2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసినా పోలీసుల తీరులో ఇసుమంతైనా మార్పు కనిపించడం లేదు.. ఈసీ చెప్పిన ప్రకారం నడుచుకోవాల్సిన పోలీసులు టీడీపీ నాయకులు చెప్పినట్లు వ్యవహరిస్తుండడంతో వైసీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణానదిలోకి వైసీపీ నాయకులను అనుమతించట్లేదు. బలవంతంగా నదిలోకి ప్రవేశించాలని చూస్తే అరెస్ట్ చేస్తామని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. టీడీపీ నాయకులు, అధికారులతో కుమ్మక్కై కృష్ణానదిలో అక్రమంగా …
Read More »శకుంతలా దేవిగా డర్టీ పిక్చర్ హీరోయిన్..
బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఎన్టీఅర్ బయోపిక్ తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో బాలకృష్ణకు భార్యగా నటించిన విద్యా బాలన్ తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది.ఇప్పటికే ఆమె సిల్క్ స్మిత జీవిత కధ ఆధారంగా తెరకెక్కించిన డర్టీ పిక్చర్ లో నటించింది.ఈ చిత్రంకి గాను ఆమెను ఎన్నో అవార్డులు కూడా వరించాయి.ప్రస్తుతం విద్యా బాలన్ మరో బయోపిక్ చేసేందుకు ఓకే చెప్పింది.గణిత …
Read More »మహేష్ కు యంగ్ డైరెక్టర్స్ పై కన్ను పడిందా..?
సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే కలయికలో వస్తున్న చిత్రం మహర్షి.ఈ సినిమా రేపు అనగా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.మహేష్ కు ఇది 25వ చిత్రం కావడంతో భారీ అంచనాలే పెట్టుకుంది చిత్ర యూనిట్.అంతేకాకుండా మహేష్ ఫాన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.మహేష్ ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్ట్ కు సిద్దమవుతున్నాడు.యంగ్ డైరెక్టర్స్ అందరు కూడా మహేష్ తోనే సినిమా తియ్యాలని అనుకుంటున్నారు.ఇప్పటికే అనిల్ రావిపూడితో తన …
Read More »