Home / sivakumar (page 385)

sivakumar

చెవిరెడ్డిని చంపాలనుకున్నవారిని పట్టుకున్న పోలీసులు.. ఊపిరి పీల్చుకున్న వైసీపీ

చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురంలో మూడ్రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం పసుపు–కుంకుమ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకున్నారు. ఇది టీడీపీ కార్యక్రమం అని, ఇందులో మీ ప్రసంగాలు ఏంటని? మైక్‌ కట్‌ చేయించారు. చెవిరెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎమ్మెల్యేకు పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు. దీంతో …

Read More »

వైఎస్సార్ జిల్లాలో సమర శంఖం మోగించనున్న జగన్.. జిల్లాల వారీగా కేడర్

ప్రతిపక్ష వైసీపీ నేతృత్వంలో వైయ‌స్ఆర్ జిల్లాలో గురువారం సమరశంఖారావం నిర్వహించనున్నారు. మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించే పార్టీ అధినేత శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి 13 జిల్లాల్లో కేడర్‌ను కార్యోన్మోఖులను చేసేందుకు సమరశంఖారావం సభలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కడపలో ఇవాళ‌ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ నుంచి కడపకు విమానంలో రానున్న జగన్‌ ఉదయం 11 గంటలకు గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో తటస్థులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. …

Read More »

హరీష్ రావును మెచ్చుకున్న కేటీఆర్‌

మాజీ మంత్రి హ‌రీశ్‌రావును టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెచ్చుకున్నారు.బుధవారం సిద్ధిపేట‌ జిల్లా కేంద్రంలో హరీష్ రావుతో పాటు స్థానిక క‌లెక్ట‌ర్ కృష్ణ‌భాస్క‌ర్ స‌మీకృత మార్కెట్ యార్డును ప్రారంభించారు. ఆ మార్కెట్‌కు సంబంధించిన ఫోటోల‌ను హ‌రీశ్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌ల‌కు త‌గిన‌ట్టుగా ఆ మార్కెట్‌ను నిర్మించారు.సుమారు 20 కోట్ల వ్య‌యంతో ఈ స‌మీకృత మార్కెట్ బిల్డింగ్‌ను నిర్మించారు ఒకే చోట కూర‌గాయ‌లు, మాంసాన్ని …

Read More »

టీడీపీకి బాహుబలి దొరికాడు..అనే కామెడీ క‌థ‌!

తెలుగుదేశం పార్టీ ప్ర‌చారం గురించి, ఆ పార్టీ నేత‌లు చేసుకునే అతి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.సంద‌ర్భం ఏదైనా త‌మ గురించి తాము డ‌బ్బా కొట్టుకోవ‌డంలో టీడీపీ నేత‌ల‌ను మించిన వారుండ‌ర‌నేది టాక్‌. అలా తాజాగా త‌మ‌కు బాహుబ‌లి దొరికాడ‌ని ప‌చ్చ‌పార్టీ నేత‌లు ఖుష్ అవుతున్నారు. ఆ బాహుబ‌లి నిన్న‌గాక మొన్న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వ్యక్తి కావ‌డం ఇందులో కొస‌మెరుపు. వివ‌రాల్లోకి వెళితే…సంచ‌ల‌న, వివాదాస్ప‌ద‌న వ్యాఖ్య‌లు చేసే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా …

Read More »

ఆమంచి క‌ల‌క‌లం…మ‌రో ఎమ్మెల్యేతో క‌లిసి పార్టీకి గుడ్‌బై

ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి షాకుల ప‌రంపర కొన‌సాగుతోంది. ఒక‌రి వెంట మ‌రొక‌రు అన్న‌ట్లుగా ముఖ్య‌నేత‌లు టీడీపీని వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. కొంద‌రు ఇప్ప‌టికే గుడ్‌భై చెప్పేయ‌గా, ఇంకొంద‌రు అదే దారిలో న‌డుస్తున్నారు. అయితే, పార్టీ వీడే నేత‌లే ఇంకొంద‌రిని త‌మ‌తో తీసుకువెళ్లే ఎపిసోడ్ ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే…చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ టీడీపీ నేత‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆమంచి పార్టీ వీడేందుకు సిద్ధ‌మ‌వ‌గా…ఏపీ …

Read More »

కాంగ్రెస్ బెదిరింపు..యాత్ర సినిమా మేం చెప్పిన‌ట్లే ఉండాలి

కాంగ్రెస్ నేత‌ల వ్య‌వ‌హార‌శైలికి తాజా నిద‌ర్శ‌నం ఇది. త‌మ మాటే నెగ్గాల‌నే త‌త్వానికి నిద‌ర్శ‌నం ఇది. మలయాళ నటుడు మమ్మూట్టి ప్రధాన పాత్రలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అమెరికాలో ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 8న రిలీజ్ అవనుంది. అయితే, విడుదలకు ముందు ‘యాత్ర’ సినిమాకు టీకాంగ్రెస్ హెచ్చరికలు పంపింది. టీపీసీసీ …

Read More »

జ‌య‌రాంను హ‌త్య‌చేసిన వ్య‌క్తితో..టీడీపీ `ముఖ్య`నేత‌కు సంబంధాలు?

తెలుగు రాష్ర్టాల్లో సంచ‌ల‌నం సృష్టించిన వ్యాపార‌వేత్త చిగురుపాటి జ‌య‌రాం హ‌త్య ఉదంతంలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో హత్య జరిగినట్టు తొలుత అనుమానించిన పోలీసులు కీలక నిందితుడు రాకేశ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భాంగా జయరాంను తానే హత్య చేసినట్టు రాకేశ్‌రెడ్డి ఒప్పుకున్నట్టు తెలిసింది. రాకేశ్‌రెడ్డికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు సేకరించారు. పోలీసుల విచారణలో రాకేశ్‌రెడ్డి నేరచరిత్ర …

Read More »

సినీ నటుడు తమ్ముడిపై కాంగ్రెస్ నాయకుడు దాడి..వదిన ఫైర్?

ఎప్పుడూ వివాదాలలో ఉండే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బంధువు కౌశిక్‌రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని ఓ జువెలరీ షాపు ముందు కారును పార్క్‌చేసిన కౌశిక్‌రెడ్డిని ఆ షాపు యజమాని, సినీనటుడు రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్‌ ఇదేంటి అని ప్రశ్నించగా వారిపై దాడికి పాల్పడ్డాడు.అసల విషయానికి వస్తే ఈ నెల 2న సాయంత్రం 7 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నం 45లోని గుణాస్ డైమండ్స్ జువెల్స్ స్టోర్స్‌వద్దకు వచ్చిన …

Read More »

నియోజకవర్గాల వారీగా విజయవంతంగా పలు కార్యక్రమాలు

వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర పూర్తి అయిన నేపధ్యంలో జగన్ మరింత వేగంగా ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపధ్యంలో బుధవారం ఉదయం తిరుపతిలో సమర శంఖారావం సదస్సు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని యోగానంద్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో జరగనున్న ఈ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. జగన్‌ బుధవారం ఉదయం 11.30 గంటలకు …

Read More »

ఆదిత్యానాధ్ సహా పలువురిపై కేసులు కొట్టివేసిన కోర్ట్.. ధర్మ విజేతగా జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులో ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్‌కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో సోమవారం ఊరట లభించింది. ఆదిత్యనాథ్ పైన సీబీఐ మోపిన అభియోగాలని కొట్టి వేసింది. ఆదిత్యనాథ్‌ను సీబీఐ విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించలేదు. ఆదిత్యానాథ్ 2004-2009 మధ్య కాలంలో ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారు. ఈయన ఇండియా సిమెంట్‌కు అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ అభియోగాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat