Home / Blog List Layoutpage 1016

Blog List Layout

క‌త్తి మ‌హేష్‌కి మ‌రోసారి దొరికిన ప‌వ‌న్ ..సీక్రెట్ లీక్‌..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినీ  క్రిటిక్ మ‌హేష్ క‌త్తి సోష‌ల్ మీడియా వేదిక‌గా టాలీవుడ్ పవర్ స్టార్ ,జనసేన అధినేత ,ప్రముఖ హీరో పవన్  క‌ల్యాణ్‌ పై విరుచుకుప‌డుతూ పీకే ఫ్యాన్స్‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తన కత్తికి పదును పెడుతున్న మ‌హేష్‌ తాజాగా మ‌రోసారి జ‌న‌సేన అధినేత పై క‌త్తి దూశాడు. తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను.. ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లిసిన విష‌యం తెలిసిందే. ఇదే విష‌యం …

Read More »

ఏపీలో ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటామంటున్న నర్సింగ్ విద్యార్ధినులు….

ఏపీలో ఇప్పుడు ఒక వార్త తెగ చక్కర్లు కొడుతుంది .ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అంటూ సోషల్ మీడియా లో ప్రస్తుతం ఈ వార్త తీవ్ర ఉత్కంఠను లేపుతుంది.రాష్ట్రంలో డీ ఫార్మాకు చెందిన విద్యార్ధినులు తమ హక్కులకై పోరాడుతున్న సంగతి తెల్సిందే .తమ సమస్యలను పరిష్కరించాలని గత ఆరు రోజులుగా నిరాహార దీక్షలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయకపోతే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని మెడకు ఉరి …

Read More »

గజల్ శ్రీనివాస్ పై లైంగిక వేధింపులు కేసు..షాకింగ్ నిజాలు ..

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో గజల్ గాయకుడిగా పేరుగాంచిన ప్రముఖ గజల్ కళాకారుడు కేసిరాజ్ శ్రీనివాస్ పై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో పంజాగుట్ట పీఎస్ లో నమోదైంది .గజల్ కు చెందిన ఆలయవాణి అనే వెబ్ రేడియోలో ప్రోగ్రామ్ హెడ్ గా పనిచేస్తున్న ఒక యువతి తనపై గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు దిగుతున్నారు . చాలా రోజులుగా లైంగికంగా వేధిస్తున్నారు అని గత …

Read More »

టీడీపీ మంత్రి…మమ్మల్ని చంపుతానని బెదిరించాడు…టీడీపీ కార్యకర్తలు

తెలుగు తమ్ముళ్ల వైఖరి ఓక్కోక్కటిగా బయటపడుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలకు ..కార్యకర్తలకు….మంత్రలకు …కార్యకర్తలకు వైరం ఎర్పడుతున్నాది. తాజాగా ఏపీ ఎక్సైజ్‌ శాఖమంత్రి కె.జవహర్‌పై సొంత పార్టీ కార్యకర్తే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను రక్షించాలని కోరాడు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సోషల్‌మీడియా వివాదమే కారణమని తెలుస్తోంది. దీంతో కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. బీర్‌ హెల్త్‌ డ్రింక్‌ అంటూ …

Read More »

ఏపీ ప్రజలు సిగ్గు తెచ్చుకోవాలి -చంద్రబాబు షాకింగ్ కామెంట్స్…

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు.గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు దళితుల గురించి మాట్లాడుతూ వారికి తెలివి ఉండదు..పాడు ఉండదు అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.అంతకు ముందు కోడలు కొడుకును కంటాను అంటే అత్త వద్దు అంటదా అని షాకింగ్ కామెంట్స్ చేశారు . ఆయన తాజాగా ఏకంగా యావత్తు ప్రజలను టార్గెట్ …

Read More »

నారా లోకేష్‌పై హైప‌ర్ ఆది పంచ్ అదిరింది..!!

తెలుగు బుల్లితెర పై నెంబ‌ర్ వ‌న్ ప్రోగ్రాంగా దూసుకుపోతున్న జ‌బ‌ర్ధ‌స్థ్ షో పై వివాదాలు కూడా ఎక్కువ‌గా చుట్టుముడుతున్నాయి. ఇప్ప‌టికే అనేక వివాదాలతో చుట్టుముట్టినా.. జ‌బ‌ర్ధ‌స్థ్ తీరు మాత్రం అసుల మార్చుకోవ‌డం లేదు. అందులో ముఖ్యంగా టీమ్ లీడ‌ర్ హైప‌ర్ ఆది వేసే పంచ్‌లు మాత్రం అనేక వివాదాల‌కు కేంద్ర‌బిందువు అవుతున్నాయి. అతి త‌క్కువ కాలంలోనే ఫేం కొట్టేసిన హైప‌ర్ ఆది.. వేసే పంచ్‌లు రోజు రోజుకీ దిగ‌జారి పోతున్నాయి.. …

Read More »

పార్టీని నడపడంలో మమతా బెనర్జీ తర్వాత వైఎస్ జగన్…!

ఏపీ రాజకీయాలు ఎప్పుడు, ఎలా మారుతాయో ఊహించడం కష్టంగా ఉంది. ఈరోజు ఒక పార్టీలో ఉన్న నేత, రేపు ఏపార్టీలో ఉంటాడో గ్యారంటీ కనిపించడం లేదు. అలాంటి రాజకీయ వాతావరణంలో అందరికన్నా ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కి రాబోయే ఏడాది కాలం అత్యంత కీలకంగా మారింది. వైఎస్ జగన్ వ్యక్తిగతంగా మంచి పేరు సాధిస్తున్నా, పార్టీ వ్యవస్థాగతంగా ఉన్న లోపాలతో వైసీపీ భవిష్యత్తు సందేహాలు కలిగిస్తోంది. దాంతో …

Read More »

కర్నూల్ రాజకీయాల్లో పెద్ద సంఛలనం….!

ఆంధ్రప్రదేశ్ లోని కొందరు టీడీపీ నాయకుల మద్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఫిరాయింప్ ఎమ్మెల్యేలకు కూడ ఇదే పరిస్థితి. వీరి దెబ్బకు చంద్రబాబు తల పట్టుకుంటున్నాడు. అయితే నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టగానే పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఆమె వెంట ఉన్న అనుచరులు, కార్యకర్తలు ఏవీ సుబ్బారెడ్డి వైపు తిరగారు బంధువులు సైతం మంత్రి మాట వినకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆదివారం ఆళ్లగడ్డలో విందు కార్యక్రమం …

Read More »

చెన్నంప‌ల్లి గుప్త నిధుల‌పై చంద్రబాబు క‌న్ను.!!

క‌ర్నూలు జిల్లా చెన్నంప‌ల్లి గ్రామం ప‌రిధిలోగ‌ల గుప్త నిధుల‌పై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌న్ను ప‌డిందా..? అంత‌టితో ఆగ‌క ఆ నిధుల‌ను చంద్ర‌బాబు స్వాహా చేయ‌నున్నారా..? చ‌ంద్ర‌బాబు స‌ర్కార్ మ‌ళ్లీ ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌ను తుంగ‌లో తొక్కిందా..? ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికి అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇందుకు కార‌ణాలు కూడా లేక‌పోలేదు. అస‌లు విషయానికొస్తే.. క‌ర్నూలు జిల్లా చెన్నంప‌ల్లి గుప్త నిధుల‌పై టీడీపీ నేత‌ల వేట ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. …

Read More »

50వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

ఏపీలో ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యల కొసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 50వ రోజుకి చేరుకుంది. టీడీపీ అన్యాయాలనువివరిస్తూనే.. వారికి నేనున్నానంటూ ప్రజాసంకల్పయాత్ర ద్వారా వైఎస్‌ జగన్‌ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సీటీఎం నుంచి వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు పాదయాత్ర పులవండ్ల పల్లి, కాశీరావు పేట, వాల్మీకిపురం, ఐటీఐ కాలనీ, పునుగుపల్లి, విఠలం, టీఎమ్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat