Home / Blog List Layoutpage 1031

Blog List Layout

ప్రజాసంకల్పయాత్ర..38వ రోజు షెడ్యూల్‌ ఇదే

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర(పాదయాత్ర) 38వ రోజు సోమవారం అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం మండలంలో నడిమిగడ్డ పాల్‌ క్రాస్‌లో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. 10 గంటలకు బిల్వంపల్లికి చేరుకుంటుంది. 10.30కు నెలకోట తండా చేరుకున్నాక అక్కడ పార్టీ జెండాను వైఎస్‌ జగన్‌ ఎగురవేస్తారు. 11.30కు నెలకోట చేరుకుంటారు. 12.30కు ధర్మవరంలో భోజన విరామం ఉంటుంది. పాదయాత్ర …

Read More »

కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో వజ్రాలు, వైఢ్యూర్యాలు, బంగారం

గుప్తనిధుల వేటకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో పెద్ద మొత్తంలో గుప్తనిధులు ఉన్నట్లు కొంతమంది ఇచ్చిన నివేదిక మేరకు తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా గత మూడు రోజులుగా కోటలో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. విజయనగర రాజుల కాలం నాటి నిధి నిక్షేపాలు ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ తవ్వకాల్లో నిధి ఉన్న ప్రదేశాన్ని …

Read More »

జగన్ పాదయాత్ర 500 కిలో మీటర్లు

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జ‌గ‌న్ పాదయాత్ర అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం మండ‌లం గొట్లూరులో త‌న పాద‌యాత్ర కొన‌సాగుతున్నది. దీంతో జగన్ పాదయాత్ర శనివారంతో 500 కిలో మీటర్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జగ‌న్ మొక్క‌నాటారు.ఇప్పటివరకూ అనంతపురం నియోజకవర్గంలోని గుంతకల్, తాడపత్రి, ఉరవకొండ, రాప్తాడు, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర సాగింది. ధర్మవరం నియోజకవర్గంలోనూ …

Read More »

బండ్ల గ‌ణేష్.. రోజా కాళ్ళు పట్టుకుంటాడ‌ట‌.. కండిషన్ మాత్రం ఇదే..!

వైసీపీ ఎమ్మెల్యే రోజా సినీ నిర్మాత బండ్ల గణేష్ మధ్య వివాదం పెద్ద అగ్గి రాజేస్తోంది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ వేదికగా సాగిన కార్యక్రమంలో ఇద్దరు పరస్పర పదజాలంతో ధూషించుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బండ్ల గణేష్, రోజా ల వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో వైసీపీకి చెందిన కొందరు మహిళా నాయకులు బండ్ల గణేష్ పైన పోలీస్ స్టేష‌న్‌లో కేసు నమోదు చేసి అతనిని …

Read More »

జగన్ ఒక్క సైగ చేస్తే చాలు.. అధికార‌ టీడీపీ మొత్తం..?

వైసీపీ అధినేత‌ జగన్మోహన్ రెడ్డి పాద‌యాత్ర‌కు వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను ప‌క్క‌దారి పట్టించ‌డానికి అధికార టీడీపీ గుంట‌న‌క్క ప‌నులు చేస్తున్నారు. దీంతో జ‌గ‌న్‌తో స‌హా వైసీపీ నేత‌లంద‌రూ.. టీడీపీ బ్యాచ్ పుంగి బ‌జాయిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ ఎమ్మెల్చే రోజా చంద్ర‌బాబు బ్యాచ్ మొత్తానికి దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ వేశారు. రోజా మాట్లాడుతూ జ‌గ‌న్ క‌నుక ఒక్క సైగ చేస్తే.. టీడీపీ మొత్తం ఖాళీ అయిపోతుంద‌ని చెప్పి …

Read More »

జ‌గ‌న్ అతి పెద్ద మాస్ట‌ర్ స్కెచ్.. రేసులోకి జూనియ‌ర్ ఎన్టీఆర్..?

రాజ‌నీతి బొమ్మ అచ్చు అవ్వొచ్చు-అచ్చు బొమ్మ అవ్వొచ్చు.. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు.. నాడు భాయీ.. బాయీ అనుకున్న వారే నేడు శ‌త్రువులుగా మారిపోవ‌డం చాలా కామ‌న్‌. అయితే ఇప్పుడు తాజాగా ఇలాంటి పాలిటిక్సే ఏపీలో జరగ‌నున్నాయ‌నే వార్త ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఏపీలో టీడీపీకి కంచుకోట‌గా ఉన్న గుంటూరు జిల్లా చిల‌క‌లూరి పేటలో వైసీపీ జెండా ఎగ‌రేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు …

Read More »

హత్యకు గురైన వైసీపీ కార్యకర్త చెన్నారెడ్డి ఇంట్లో వైఎస్‌ జగన్‌…కుటుంబ సభ్యులకు ఏం చెప్పాడో తెలుసా

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. పాదయాత్ర చేస్తున్న ఆయనకు దారి పొడువునా ప్రజలు తమ సమస్యలు విన్నవించి పరిష్కారం చూపాలని కోరుతున్నారు. శనివారం వైఎస్‌ జగన్‌ 36వ రోజా పాదయాత్ర అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ బాధలు జగన్ కు చెప్పుకున్నారు. ఈ …

Read More »

టీడీపీ మంత్రుల మొత్తం.. జాత‌కాలు తేల్చేసిన బ్రేకింగ్ స‌ర్వే..!

ఏపీ రాజకీయాలకు సంబంధించి ఓ అంగ్ల పత్రిక కథనం కలకలం రేపడ‌మే కాకుండా రాజకీయ వ‌ర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆ పత్రికలో రాసిన దాని ప్రకారం చూస్తే ఏపీలో జ‌రుగ‌నున్న వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌రిస్థితి అత్యంత ఘోరంగా ఉందో అని చంద్రబాబు సర్వేలో తేలింది. ఇటీవల సీఎం నిర్వహించిన సర్వే ప్రకారం ఏకంగా 80 మంది ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అంటే కేవలం …

Read More »

బాలకృష్ణపై ఓడిపోతే అరగుండు కొట్టించుకుంటా -వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు ..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వియ్యంకుడు ,రాష్ట్రంలో హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తాను ఓడిపోతే కనుక అరగుండు చేయించుకుని నడి వీధుల్లో ఊరేగుతానంటూ వైసీపీ నేత నవీన్ నిశ్చల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఐడ్రీమ్’లో నవీన్ నిశ్చల్ తో నిర్వహించిన ఇంటర్వ్యూ నేడు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ‘ఐడ్రీమ్’ ప్రోమోను విడుదల …

Read More »

జగన్ కు లేఖలు రాసే అర్హత లేదు..టీడీపీ మంత్రి

ఏపీ ప్రతిపక్ష వైఎస్ జగన్‌ కు ప్రజల కష్టాలు తెలియవని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… అసెంబ్లీకి రాకుండా పాదయాత్ర చేసే వ్యక్తికి లేఖలు రాసే అర్హత లేదని, ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చించకుండా పాదయాత్ర చేపట్టాడని ఆయన విమర్శించారు. అలాగే ఉపాధి హామీ పథకం కూలీలకు నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని, జగన్‌కు అభివృద్ధిని అడ్డుకోవడమే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat