గత మూడు రోజులుగా ఏపీలో పర్యటన చేస్తూ…రాజకీయాల్లో వేడిని పెంచినాడు. అధికార పార్టీ టీడీపీపై, ప్రతిపక్షం వైసీపీపై ,కులాలపై తీవ్రంగా మండిపడ్డాడు జనసేన అధినేత పవన్కల్యాణ్. తాజాగ ఒంగోలులో పర్యటించిన పవన్ కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించారు. నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మృతుల బంధువులు ప్రమాదం గురించి పవన్కు వివరించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘విహార యాత్రకు …
Read More »Blog List Layout
జగన్ ప్రజా బలం చూసి…..నారా లోకేష్ నానా తంటాలు…!
ఏపీలో రోజు రోజుకు రాజకీయాలు రణరంగంగా మారుతున్నాయి. అయితే, ఓ వైపు చంద్రబాబు సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.. మరో వైపు అంతకంతకు పెరుగుతున్న ప్రతిపక్ష బలం.. ఇలా రెండూ బేరీజు వేసుకుంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే అయినప్పటికీ.. ప్రతిపక్ష నేతను టార్గెట్ చేస్తూ మరో కుట్రకు తెరలేపింది టీడీపీ. అయితే, ప్రస్తుతం వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రతో ప్రజల …
Read More »మహేష్ కత్తి.. జైలుకు వెళ్ళే అవకాశం ఉందా..?
టాలీవుడ్ సినీ క్రిటిక్ మహేష్ కత్తికి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల టాలీవుడ్ దర్శకుడు శేషర్ కమ్ముల పై పవన్ చేసిన వ్యాఖ్యల పై కత్తి స్పందించాడు. ప్రధాని నరేంద్ర మోదీ లాంటి నర హంతకులకు సపోర్ట్ ఇచ్చిన నిన్ను.. మతోన్మాథులతో చెయ్యి కలపొద్దు అని చెప్పిన నీ అభిమాని నీకు చెడ్డోడులా కనిపించాడా.. మోదీ ప్రధని అయినంత మాత్రానా ఏం చేసినా …
Read More »మహేష్ పొలిటికల్ ఎంట్రీపై జయదేవ్ క్లారీటీ ..
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరో ,సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమాల తర్వాత రాజకీయ ఎంట్రీ ఇస్తారు .ఒకవేళ ఎంట్రీ ఇవ్వకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి మద్దతు తెలుపుతారు అని వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఏపీలో ఇటివల జరిగిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో కూడా ఆలిండియా సూపర్ స్టార్ కృష్ణ &మహేష్ బాబు …
Read More »వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో… జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేసిన.. కత్తి
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కత్తి మహేష్ మరోసారి కామెంట్స్ చేశారు. పవన్ స్థాపించిన పార్టీ జనసేన కాదు.. అది కాపుసేన అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. గతంలో చిరంజీవి స్థాపించిన పీఆర్పీకి 18 సీట్లన్నా వచ్చాయి.. జనసేనకు ఒక్క సీటుకూడా రాదని తేల్చి చెప్పారు. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ఆంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం విజయవాడలో జనసేన కార్యకర్తలో జరిగిన భేటీలో మాట్లాడుతూ.. …
Read More »పవన్ కల్యాణ్ పై ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు…!
విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వాఖ్యలు తీవ్ర దూమరాన్ని రేపుతున్నాయి. టీడీపీలో ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, వైసీపీ ఎమ్మెల్యేలు ,కార్యకర్తలు పవన్ కు వ్యతీరేకంగా టీవీ చానెళ్ల ఇంటర్వులో, సోషల్ మీడియాలో , హల్ చల్ చేస్తున్నసంగతి తెలిసిందే. . కుటుంబం ఆస్తులను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్పై మంత్రి నారా లోకేష్ కాస్తా ఘాటుగా స్పందించారు అయితే దీనిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి …
Read More »సీబీఐ కోర్టు విచారణ మరోసారి వాయిదా.. జగన్ నేరుగా..?
జగన్ పాదయాత్రకి యధావిధిగా శుక్రవారం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శుక్రవారం సీబీఐ కోర్టకు జగన్ హాజరయిన సంగతి తెలిసిందే. విచారణను ఈ నెల 15వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. కోర్టు విచారణకు పూర్తయిన తర్వాత జగన్ వైసీపీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు, పోలవరం ప్రాజెక్టును వైసీపీ నేతల సందర్శన వంటి అంశాలపై జగన్ వారితో …
Read More »బాబోయ్.. చంద్రబాబు ఒళ్లంతా కరెప్షన్..!!
రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి మరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాలే లక్ష్యంగా నాడు హడావుడిగా అమరావతి నిర్మాణాన్ని మొదలు పెట్టారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాగా.. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాజధానిలో పది సంవత్సరాలు ఉండొచ్చు కదా..?, అయినా హైదరాబాద్ నుంచి అమరావతికి హుటాహుటిని ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది అంటూ చంద్రబాబు నాయుడుపై ప్రశ్నల వర్షం …
Read More »జనసేన పార్టీలోకి అగ్రహీరో ..
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం .రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్రప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మీద కోపంతో జన సేన పార్టీను ఏర్పాటు చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ,నవ్యాంధ్ర రాష్ట్రంలో టీడీపీ పార్టీకి మద్దతు తెలిపాడు .దీంతో ఏపీలో జగన్ కు అధికారం దూరం కావడానికి ..బాబుకు సీఎం కుర్చీ దక్కడానికి ప్రధాన కారణమయ్యారు పవన్ . …
Read More »ఆ వ్యక్తి వల్లే అన్నయ్య మోసపోయాడు.. పవన్
ఈ సమాజంలో అంబేద్కర్ను నిజంగా గౌరవించే వారు.. వారి ఆలోచనా విధానంలో కులాల ప్రస్థావనను తీసేయాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాన్. కాగా, ఇటీవల రాజమండ్రిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అందరరిని నాలా మారమని చెప్పను.. ఎందుకంటే మీకున్న సాంఘీక పరిస్థితిలు, సంస్కృతులు వేరు. అలాగని, కులాలను నేను తక్కువ చేయమని అనను అంటూ జనసేన కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. కులం ఒక సామాజిక సత్యం. …
Read More »