Home / Blog List Layoutpage 1054

Blog List Layout

వైఎస్ జగన్‌‌కు ఎమ్మెల్యే అనిత సూటి ప్రశ్న..?

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే అనిత సూటిగా ప్రశ్నించారు . ఇవాళ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు, యువకులతో యువభేరి అని మీటింగ్‌లు పెట్టి జగన్ ఎప్పుడు చూసినా ప్రభుత్వాన్ని నిందించడం, చంద్రబాబును విమర్శించడమే తప్ప ఏ రోజైనా విద్యార్థులు ఫలానా రీతిలో నడుచుకోవాలని, భవిష్యత్‌‌కు ఏవిధంగా బంగారు బాట వేయాలనే విషయాలపై ఒక్క సూచనైనా చేశారా? అని ఈ సందర్భంగా …

Read More »

వచ్చే నెల 7న విశాఖపట్నంలో రాష్ట్రపతి పర్యటన

వచ్చేనెల 7న విశాఖపట్నంలో రాష్ట్రపతి కోవింద్ పర్యటించనున్నారు. సబ్ మెరైన్ కలర్స్ ప్రజెంటెషన్‌లో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్‌, సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.

Read More »

ప్రజాసంకల్పయాత్ర 22వ రోజు షెడ్యూల్‌ ఇదే..

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 22వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. కర్నూల్ జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం కారుమంచి నుంచి ఆయన గురువారం తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. కారుమంచి, వెంగళరాయ దొడ్డి, కైరుప్పల మీదగా యాత్ర కొనసాగుతుంది. 11.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు వైఎస్‌ జగన్‌ పాదయాత్రను పున:ప్రారంభించనున్నారు. కుప్పలదొడ్డి, బిల్లకల్‌ …

Read More »

జగన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతా..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఇటీవల టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి విదితమే .ఆమె పార్టీ మారి పట్టుమని పది రోజులు కాకుండానే ఆమె వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు ,ఆరోపణల …

Read More »

ఏపీ డిప్యూటీ సీఎం కారు ఢీకొట్టడంతో మహిళకు తీవ్ర గాయాలు ..

ఏపీ డిప్యూటీ సీఎం,అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి ప్రయాణిస్తున్న కారు తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోని కేతేపల్లి మండలం ఇనుపాముల దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైంది .ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం కేఈ కారు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.దీంతో క్షగాత్రురాలిని చికిత్స కోసం సమీపంలో ఆస్పత్రికి తరలించారు.అయితే ఈ ప్రమాదం జరిగిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కారులో లేరు అని సమాచారం …

Read More »

హైదరాబాద్ మెట్రో ఘనత నాదే -ఏపీ సీఎం చంద్రబాబు ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వీలుచిక్కిన ప్రతిసారి అనే మాట తెలంగాణ రాష్ట్రాన్ని నేనే అభివృద్ధి చేశాను .ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజధాని ప్రాంతం అయిన హైదరాబాద్ ను నేనే అభివృద్ధి చేశా ..ఐటీ రంగంలో నేనే హైదరాబాద్ మహానగరాన్ని ప్రధమ స్థానంలో నిలబెట్టాను .ప్రపంచ పటంలో పెట్టిందే నేను తెగ చెప్తుంటారు . తాజాగా మరోసారి తను చేయని ఘనతను నేనే …

Read More »

అఖిల ప్రియ‌నే ఎందుకు టీడీపీ ఎమ్మెల్యేలు అవ‌మానిస్తున్నారు..కారణం ఇదేనా ..?

అసెంబ్లీ సాక్షిగా మంత్రి అఖిల ప్రియ‌కు మ‌రో సారి ఘోర అవ‌మానం జ‌రిగింది. స్వ‌యాన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే మంత్రి అఖిల ప్రియ‌ను టార్గెట్‌గా కామెంట్లు చేస్తూ.. అవ‌హేళ‌నగా మాట్లాడారు. అలాగే, మొన్నీమ‌ధ్య విజ‌య‌వాడ సాగ‌ర‌సంగ‌మం వ‌ద్ద జ‌రిగిన బోటు ప్ర‌మాదానికి ఆ శాఖ మంత్రి అఖిల ప్రియ‌ను మాత్ర‌మే బాధ్యుల‌ను చేస్తూ టీడీపీ కార్య‌క‌ర్త‌ల నుంచి మంత్రుల వ‌ర‌కు అఖిల ప్రియ‌ను ఓ రేంజ్‌లో ఆటాడుకున్నారు. ఎంత‌లా అంటే.. …

Read More »

“అది ఉన్నప్పుడే “మహిళలు రాణించగలరు ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)లో రెండో రోజు బుధవారం మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధి అంశంపై ప్లీనర్‌ జరిగింది. ఈ చర్చ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ సమన్వయకర్తగా వ్యవహరించగా.. ముఖ్య అతిథి ఇవాంకా ట్రంప్‌తోపాటు బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ సతీమణి చెర్రీ బ్లెయిర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ చందా కొచ్చార్‌, డెల్‌ సీఈవో క్వింటోస్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »

అనంతపురం జిల్లాలో ఆ గ్రామం మొత్తం ఉక్కిరి బిక్కిరి…!

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి వర్గీయుల దాడులు కొనసాగుతున్నాయి. పెద్దవడుగూరు మండలం అప్పేచెర్లలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యకర్తల ఆస్తులపై తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డా విషయం తెలిసిందే . తాజాగా అప్పేచెర్ల గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్త హరిప్రియపై టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమె చేతిని నరికేశారు. ఈ ఘటనలో హరిప్రియ …

Read More »

బాబు చేతిలో ముస్లిం వర్గానికి ఘోర అవమానం ..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ముస్లిం మైనార్టీ వర్గాలు అంటే చిన్న చూపా ..?.వాళ్ళు కేవలం ఓట్లు వేయడానికే పనికి వస్తారు అని భావిస్తున్నారా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అటు తర్వాత అధికారం కోసం ..బాబు ఆశ చూపిన తాయిలాల కోసం టీడీపీ లో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సాక్షిగా ముస్లిం వర్గాలకు ఘోర అవమానం జరిగింది . రాష్ట్రంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat