ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిన్న బుధవారం ఆ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎంపీలు ,నేతలు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారన్న విషయమై సమీక్షించి.తను కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా సేకరించిన రిపోర్టు గురించి ప్రస్తావిస్తూ ఒక్కొక్క ఎమ్మెల్యేపై సెటైర్లు వేస్తూ వారికి చురకలు అంటించారు …
Read More »Blog List Layout
జగన్ కోసం…1008 కొబ్బరికాయలు కొట్టి మొక్కు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు నవంబర్ 6వ తేదీ నుంచి చేపట్టనున్న ‘ప్రజా సంక ల్పం’ పాదయాత్రలో మొత్తం మీద రెండు కోట్ల మందికి చేరువ కావడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నానని వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఈ పాదయాత్రకు ‘ప్రజా సంకల్పం’ అని పేరు పెట్టారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి మహాసంకల్ప యాత్ర విజయవంతం కావాలని అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి …
Read More »జగన్ కు పొంచి ఉన్న ప్రమాదం ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఆరో తారీఖున నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో ,మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించనున్న సంగతి విదితమే .నిన్న బుధవారం ఏపీలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జగన్ పాదయాత్రను ప్రస్తావిస్తూ జగన్ …
Read More »టీడీపీలో అనుకూల “తమ్ముళ్ల” తోనే సింగపూర్ యాత్ర..
ఏపీలో అధికార పార్టీ టీడీపీకి చెందిన రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ యాత్రకు తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మొత్తం రైతుల సంఖ్య 26 వేలు.. సింగపూర్ పర్యటనకు ఆసక్తి చూపించింది 123 మందే.. అందులో తొలి విడతగా 34 మంది రైతుల ఎంపిక.. వీరిలో టీడీపీ నేతలే అధికం.. మిగిలిన వారూ ఆ పార్టీ సానుభూతిపరులే రైతులతో సింగపూర్ యాత్రకు జెండా ఊపిన 24గంటల్లో ప్రభుత్వ బండారం బయటపడింది. అక్కడ …
Read More »బాబును కలవడానికి వచ్చి ..విషం త్రాగి ..?
ఏపీ లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది .నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి సచివాలయం వద్ద ఒక హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ముఖ్యమంత్రిని కలిసేందుకు తనను అనుమతించాలని అక్కడి సిబ్బందిని కోరాడు. దీంతో సీఎం మంత్రివర్గ సమావేశంలో ఉన్నారని వారు చెప్పడంతో అక్కడికక్కడే విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్సనిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు కర్నూలు జిల్లా ఆదోని వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read More »విజయవాడ ,ప్రకాశం, గుంటూరు సెక్స్ వర్కర్లతో నెల్లూరులో వ్యభిచారం
ప్రజల మద్య గుట్టుచప్పుడు కాకండా నిర్వహిస్తోన్న ఓ వ్యభిచార కేంద్రంపై ఒకటో నగర, సీసీఎస్ పోలీసులు దాడిచేసి, ఇద్దరు నిర్వాహకులతో పాటు ఓ విటుడిని అరెస్ట్ చేశారు. ఒకటోనగర పోలీస్స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి, ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ బి.పాపారావు వివరాలు వెల్లడించారు. నగరంలోని యడ్లవారివీధి(శివప్రియ హాటల్ వెనుక)కి చెందిన కె.శాంతిలత, మైపాడుగేటు శ్రీనివాసనగర్కు చెందిన బి.జయలక్ష్మి అలియాస్ లక్ష్మి కొంతకాలంగా యడ్లవారివీధిలోని ఓ ఇంట్లో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారు.విజయవాడ, …
Read More »వైజాగ్ లో అందాల పోటీలు
మిస్ వైజాగ్ పోటీలు మొత్తానికి ఆగిపోయాయి. ఈ పోటీలకు సంబంధించి ఆడిషన్స్ ను అడ్డుకున్న మహిళా సంఘాలు పోటీలు నిర్వహించరాదంటూ విశాఖపట్నంలో తీవ్ర నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈవెంట్ నిర్వాహకులు ఈ నిర్ణయానికి వచ్చారు. అక్టోబర్ 14వ తేదీన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మిస్ వైజాగ్ పోటీలకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసినప్పటినుంచి మహిళా సంఘాలు ఈ పోటీలపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల వైజాగ్ లోని …
Read More »కోడంగల్ టీడీపీ అభ్యర్ధి ఖరారైనట్లేనా ..?
టీటీడీపీ మాజీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తాను టీడీపీ పార్టీకి ,ఆ పార్టీ వలన వచ్చిన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో చేసి తెలంగాణ శాసనసభ స్పీకర్ కు ఒక ప్రతి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా …
Read More »కృష్ణాజిల్లా టీడీపీలో వర్గ విభేదాలు…ఉద్రిక్తత
కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గం పాత రావిచర్లలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. అధికార టీడీపీలోని ఎంపీ మాగంటి బాబు, నియోజకవర్గ ఇన్చార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గ్రామకమిటీ అధ్యక్షుడిగా గతంలో ఎంపీ మాగంటి బాబు వర్గీయుడు మువ్వ శ్రీనివాస్ ఎన్నికయ్యాడు. అయితే దానిని వ్యతిరేకిస్తూ ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఇవాళ తన వర్గీయుడు దాసరి పంగిడేశ్వరరావును గ్రామకమిటీ అధ్యక్షుడిగా ప్రకటించారు. కాగా ఈరోజు సాయంత్రం ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం …
Read More »సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రేవంత్ మార్ఫింగ్ పొటోలు ..
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ ప్రస్తుత రోజుల్లో ఎక్కడ ఏమి జరిగిన కానీ ఆ అంశంపై స్పందించే వర్మ ..టీడీపీ పార్టీకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ని బాహుబలితో పోలుస్తూ మార్ఫింగ్ ఫోటోలని కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక తాజాగా మెగాస్టార్ రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెం 150 లో చిరు స్టిల్స్కి సంబంధించి కొన్నింటిని మార్ఫింగ్ చేసి తన …
Read More »