Home / Blog List Layoutpage 1095

Blog List Layout

ఏపీ సీఎంగా జగపతి బాబు …

ప్రముఖ స్టార్ దర్శకుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ ను ఆయన వారసుడు ,హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే ,యువరత్న బాల‌య్య తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో స్టార్ట్ కాబోతుంది అని కూడా ప్ర‌క‌టించారు. దీనిలో నటించి నటినటుల గురించి వివరాలు ఇంతవరకు ప్రకటించలేదు .కానీ తాజాగా ఆ చిత్రంలోని రెండు …

Read More »

గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న వైసీపీ …

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ప్రస్తుతం అందివచ్చిన సువర్ణ అవకాశాన్ని చేజార్చుకుందా ..?.ఇప్పటికే గత మూడున్నర ఏండ్లుగా బాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలపై క్షేత్రస్థాయిలో పోరాడుతున్న వైసీపీ శ్రేణులకు శాసనసభలో నిలదీసే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకుంది . ఒకపక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలు కోరినదాని కంటే ఎక్కువగా యాబై రోజుల పాటు సభను నడపటానికి సిద్ధమైంది .మరోపక్క ఏపీ …

Read More »

ఏపీ రాజధాని ప్రాంతాల్లో గాడిద మాంసానికి విపరీతమైన గిరాకీ

ఏపీలోని గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో గాడిద మాంసానికి విపరీతమైన గిరాకీ వచ్చింది. చికెన్ కబాబ్, మటన్ కబాబ్ లను ఎలా బండ్ల మీద పెట్టి అమ్ముతున్నారో.. ఈ నగరాల్లో గాడిద మాంసాన్ని కూడా అదే విధంగా అమ్ముతున్నారు. ఈ విషయంలో పర్యావరణ పరిరక్షకులు, జంతు పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టుకు కూడా వెళ్లారు. ఈ పట్టణాల్లో నిబంధనలకు విరుద్ధంగా కబేళాల్లో గాడిడదలను …

Read More »

దొంగతనం చేసినప్పుడు వయసు 19 ఏళ్లు…పట్టుబడినప్పుడు 50 ఏళ్లు

30 ఏళ్ల క్రితం పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో లారీలు ఆపి దోపిడీ చేయడం ఆ దొంగపని. అప్పుడు ఆ దొంగ వయసు 19 ఏళ్లు. ఇప్పుడు సుమారు 50 ఏళ్లుంటాయి. అయినా ఆ దొంగను గుర్తించి పట్టుకున్న సంఘటన సోమవారం జరిగింది. సీఐ ఎం.హనుమంతరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా అంకిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అంబటి మల్లికార్జునరెడ్డి బృందం 1988లో పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో దారికాచి దొంగతనాలు, లారీలను …

Read More »

గుంటురులో జరిగిన వాసు హత్య కేసులో టీడీపీ నాయకుడు

ఏపీరాజధాని గుంటూరు జిల్లాలో మొసాలు ,వ్యభిచారాలు , హత్యలతోప్రజలని భయబ్రాంతులకి గురి చెస్తున్న తెలుగుదేశపు వివిద విభాగాల నేతలు. తాజాగా గుంటురు నడి రోడ్డులో జరిగిన వాసు హత్య కేసులో అరెస్ట్ అయిన తెలుగు విద్యార్ధి విభాగం గుంటూరు జిల్లా అద్యక్షుడు సాకిరి నాగ చైత్యన ( తెలుగుదేశం విద్యార్ధి విభాగం )చెందినవాడు. క్రికెట్ బెట్టింగులలో లావాదేవీలే హత్యకు కారణం అని చెబుతున్న పొలీసులు. అంతేగాక గతం లో ఈ తెలుగు …

Read More »

ప్రజలకు కనబడినా…..పోలీసులకు కనబడని కేఈ శ్యాంబాబు.. కాపు కాస్తోంది ఎవరు.?

మావోయిస్ట్‌ సమస్యను ఎలా ఎదుర్కోవాలో దేశానికి దిశానిర్దేశం చేసిన ఘనత తెలుగు నాలుగో సింహానిది. కానీ ఇప్పుడు నాలుగో సింహం వేటమానేసింది. టీడీపీ ప్రయోజనాలకు కాపాడేందుకు సింహాలు లోకల్‌లో పనిచేస్తున్నాయి. టీడీపీ నేతలు ఎంత పెద్ద నేరం చేసినా నో కేసు, నో అరెస్ట్. అదే ప్రతిపక్షానికి చెందిన నాయకులైతే సెక్షన్లతో కూడా పనిలేదు. నడిరోడ్డుపై ఈడ్చి కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు మరో నిదర్శనం…. …

Read More »

చెవిరెడ్డి పాదయాత్రకు తరలివచ్చిన అశేష ప్రజానీకం ..

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పం పేరుతో తలపెట్టిన మహాపాదయాత్ర విజయవంతం కావాలని వైఎస్సార్‌ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తుమ్మలగుంట నుంచి తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణికి సోమవారం కాలినడకన యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే . ఈ యాత్రను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు.వంద కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్ర పల్లెల …

Read More »

తిరుపతి శేషాచలం అడవుల్లో మళ్లీ ఎన్‌కౌంటర్…!

శేషాచలం అడవుల్లో మళ్లీ ఎన్‌కౌంటర్ జరిగే అవకాశం ఉందని టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు చెప్పారు. చిత్తూరు జిల్లా, భాకరాపేట అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎర్రచందనం స్మగ్లర్లు కనిపించారని అన్నారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్లు, కత్తులు, గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారని, ఆత్మరక్షణ కోసం టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపిందని తెలిపారు. తమిళనాడు జవాదిమలైకు చెందిన ఒక స్మగ్లర్‌, 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన టాస్క్ …

Read More »

ఆస్పత్రిలో జక్కంపూడి రాజాను…ముద్రగడ పరామర్శ

ఖాకీ డ్రెస్సు వేసుకున్న కేడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై దాడి చేసిన రామచంద్రపురం ఎస్సైని డిస్మిస్‌ చేయాలన్నారు. ఎస్సై నాగరాజు దాడిలో గాయపడి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జక్కంపూడి రాజాను సోమవారం ముద్రగడ పరామర్శించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాయకులకే దిక్కులేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఈ …

Read More »

ఏపీలో అసలు ఏమి జరుగుతుంది -వైసీపీ శ్రేణులపై ఖాకీల పంజా ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై జరిగిన దాడిని వైసీపీ తీవ్రంగా ఖండించింది. కొందరు పోలీసులు పచ్చచొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారని, కావాలనే తమ పార్టీకి చెందిన నాయకులను వేధిస్తున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సామినేని ఉదయభాను, వెల్లంపల్లి శ్రీనివాస్, సుధాకర్ బాబు, సోమినాయుడులు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ నాయకులు, కార్యకర్తలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat