Home / Blog List Layoutpage 1107

Blog List Layout

ఈ నెల 30న వైసీపీలోకి కోట్ల కుటుంబం ..

ఏపీ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో బాగా పేరున్న కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కుటుంబం త్వరలో వైసీపీలో చేరనున్నారు .రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శిధిలావస్తకు చేరుకోవటం, గత మూడున్నర ఏండ్లుగా అవినీతి అక్రమాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్న ప్రస్తుత అధికార టీడీపీ పార్టీలోకి వెళ్ళేందుకు ఇష్టపడకపోవటంతో ఇంతకాలం ఆయన ఫ్యామిలీ మౌనంగా ఉన్నారు . గత కొంత కాలంగా కోట్ల కుంటుంబం త్వరలో …

Read More »

బుట్టా రేణుక నిన్ను చంపేస్తాం… ఫోన్ కాల్స్

వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ఎంపి బుట్టా రేణుకకు అపరిచిత కాల్స్ ఎక్కువయ్యాయి. పార్టీ మారనని చెబుతూనే ఉన్నట్లుండి తెదేపాకు మద్ధతిస్తున్నట్లు బుట్టా రేణుక ప్రకటించడంతో కొంతమందికి ఆమెపై ఎక్కడా లేని కోపమొచ్చింది. అయితే వైసీపీ అధినేత జగన్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా కొంతమంది సీనియర్ నేతలు మాత్రం ఈ విషయంపై మండిపడుతున్నారు. అయితే పార్టీ మారిన కొన్ని రోజుల తరువాత ఆమెకు కొంతమంది అపరిచితులు ఫోన్లు …

Read More »

ఎస్ఐ…. మహిళతో ఎంత దారుణంగా మాట్లడినాడో ….వీడియో చూడండి

మహిళా సర్పంచ్‌ను లైంగికంగా వేదించిన ఎస్ఐ ఏడు కొండలుపై సస్పెన్షన్‌ వేటుపడింది. నెల్లూరు జిల్లాలోని సైదాపురం ఎస్ఐ ఏడుకొండలు తన పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్‌పై లేగింక వేదింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు ఎస్ఐ ఏడుకొండలును సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసలు కథ : నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో 1.50 …

Read More »

జగన్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే..!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 2 నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో,   వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తల్లో రోజు రోజుకు  ఉత్సాహం పెరుగుతోంది. ఎవరికి తోచిన కార్యక్రమాలను వారు చేపడుతూ, నూతనోత్సాహంతో ముందడుగు వేస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరో కార్యక్రమానికి తెర తీశారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ తిరుమలకు పాదయాత్రను చేపట్టారు. ఈ …

Read More »

తప్పు చేసినవాడు తప్పించుకోలేడు…అత్యాచారం జరిగిన 21 ఏళ్ల కు అరెస్ట్

21 ఏళ్ల క్రితం జరిగిన అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిని తుళ్లూరు పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తుళ్లూరు సీఐ యూ సుధాకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల క్రితం ఏఎన్‌ఎం శిక్షణ పొందేందుకు తుళ్లూరు మండలంలోని దొండపాడుకు యువతులు వచ్చారు. శిక్షణ ఇస్తున్న ఓ శిక్షకురాలికి తమ్ముడైన కుందూరి నరసింహారావు అప్పుడప్పుడూ వస్తుండేవాడు. శిక్షణకు వచ్చిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు నమ్మబలికి వేరేప్రాంతానికి తీసుకెళ్లాడు. యువతి బంధువులు పోలీస్‌స్టేషన్‌లో …

Read More »

వైసీపీ కీల‌క నేత దుర్మ‌ర‌ణం.. కార‌ణాలు ఇవే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ కీల‌క నేత విద్యాసాగర్ రెడ్డి శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చిత్తూరు జిల్లా కాణిపాకంకు చెందిన విధ్యా సాగ‌ర్ రెడ్డి ఆయన తల్లి ధనమ్మ, భార‍్య, ఇద‍్దరు కొడుకులు, కోడలుతో కలసి బెంగుళూరుకు బయలుదేరారు. రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన వారి కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ సంఘటనలో విద్యాసాగర్ రెడ్డి, ఆయన తల్లి ధనమ‍్మ అక్కడికక్కడే …

Read More »

ఏపీలో దారుణం…. టీడీపీ నేత సొంత ఇంట్లోనే కన్న కూతుర్ని

జయదీపిక (20) హత్య కేసు మిస్టరీ వీడింది. కన్న తండ్రే ఆమెను హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు దారి తీసినట్లుగా వారు వివరించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో అక్టోబర్ 16న అర్ధరాత్రి నందుల జయదీపిక తన సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ పరువు హత్య కేసులో అసలు నిందితుడు ఆ యువతి తండ్రి, రామచంద్రపురం టీడీపీ పట్టణ కమిటీ …

Read More »

చ‌ంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల సీక్రెట్ ఇదే!

సీఎం చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర పాల‌న‌ను గాలికొదిలేసి విదేశీ ప‌ర్య‌ట‌న‌లంటూ బీజీగా గ‌డుపుతున్నార‌ని వైఎస్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. చంద్ర‌బాబు త‌న సొంత వ్యాపారాలను చ‌క్క‌బెట్టుకునేందుకు.. రాష్ట్రానికి పెట్టుబ‌డులు తెస్తానంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతూ.. ప్ర‌త్యేక విమానాల్లో షికార్లు చేస్తూ విదేశీ ప్ర‌యాణాలు చేస్తున్నార‌న్నారు. చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఏ దేశం నుంచి ఎంత పెట్టుబ‌డులు తెచ్చారో.. వ‌చ్చాయో.. అన్న విష‌యాల‌పై శ్వేత‌ప‌త్రం …

Read More »

కర్నూలు జిల్లా ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఎయిర్ పోర్టుకు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. రాజధాని అమరావతిలో నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో ఓర్వకల్లుతో పాటు విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదరి విమానాశ్రయాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ముగిసింది. విమానాశ్రయ నిర్మాణాన్ని మూడు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదిత భూమి చుట్టూ రక్షణగోడ, రెండవ దశలో టర్మినల్ భవనాలు, తుది దశలో రన్‌వే …

Read More »

వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించడం ..అభివృద్ధి అని మాట్లాడడం

మహానగరాన్ని కోల్పోవడమేకాక, మరెన్నో ఇబ్బందుల నడుమ జరిగిన రాష్ట్ర విభజన.. ఆంధ్రప్రదేశ్‌ను తీవ్రంగా నష్టపరిస్తే, అంతకంటే ఎక్కువగా, గడిచిన మూడున్నరేళ్లలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. టీడీపీ పరిపాలనను చూస్తే భయమేస్తోందని, చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక టీడీపీలో చేరలేదు మద్దతిస్తున్నానని బుట్టా రేణుక చెబుతోంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat