Home / Blog List Layoutpage 1111

Blog List Layout

ఇది పాటిస్తే జగన్ 2019లో ముఖ్యమంత్రి కావడం పక్కా …

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయనకు బాగా కలిసొచ్చేదేనని రాజకీయ పండితులు అంటున్నారు. పాదయాత్ర అనేది జగన్‌ ఆశ్రయించిన ఒక మంచి మార్గమని.. దీనిని జగన్ సద్వినియోగం చేసుకుంటారనే దానిపై భవిష్యత్ రాజకీయాలు ఆధారపడి వుంటాయి.టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,సీఎం నారా చంద్రబాబు నాయుడు సర్కారుపై జనంలో ఉన్న వ్యతిరేకతను ఆయన నేరుగా తన కళ్లు, తన చెవులతో …

Read More »

ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరడానికి అసలు కారణం ఇదే ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గం నుండి గెలిచిన ప్రముఖ వ్యాపారవేత్త బుట్టా రేణుక ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి లో టీడీపీలో చేరారు .ఎంపీతో పాటు కేవలం ఆమె అనుచరవర్గం ఒక పది మంది నేతలు మాత్రమే చేరారు . కానీ వైసీపీ …

Read More »

‘ప‌ని త‌క్కువ‌.. ఆత్ర‌మెక్కువ‌’.. ఇదీ టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ తీరు

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అండ‌దండ‌ల‌తో అందిన‌కాడికి దండుకునే ప‌నిలో ఉన్నారు అధికార పార్టీ నేత‌లు. సాధార‌ణ ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చారం సంద‌ర్భంగా కోటాను కోట్ల రూపాయ‌ల మేర ఖ‌ర్చు పెట్టిన టీడీపీ నేత‌ల‌కు.. ఖ‌ర్చు పెట్టిన మొత్తానికి వంద రెట్లును కాంట్రాక్టుల రూపంలో వెన‌కేసుకునేలా సీఎం చంద్ర‌బాబు వారికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. దీంతో ప్ర‌జా ధ‌నం టీడీపీ నేత‌లపాల‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు స‌ర్కార్ చేప‌డుతున్న …

Read More »

చంద్ర‌బాబు నివాసానికి వైసీపీ ఎంపీ బుట్టా రేణుక‌

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ ఎంపీ బుట్టారేణుక సీఎం చంద్ర‌బాబు ఇంటికి చేరుకున్నారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో ఎంపీ బుట్టా రేణుక తెదేపాలో చేరనుంది. ఈ క్ర‌మంలో ఈ రోజు సీఎం నివాసానికి ఎంపీ బుట్టా రేణుక చేరుకున్నారు. అయితే వైసీపీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరనున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే పార్టీ మారడానికి బాబు వంద కోట్లు …

Read More »

‘నారాయ‌ణ’లో మ‌రో విద్యార్థి మృతి

ఏపి మంత్రి నారాయ‌ణ‌కు చెందిన నారాయ‌ణ క‌ళాశాల‌లు, స్కూళ్లు, నారాయ‌ణ ట్యాలెంట్ స్కూళ్లు విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కేంద్రంగా మారుతున్నాయి. కాగా, గ‌త వారంలో సుమారు 10మంది నారాయ‌ణ విద్యాసంస్థ‌ల విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. తాజాగా మ‌రోఘ‌ట‌న చోటుచేసుకుంది. కాగా, ఈ రోజు గుంటూరు జిల్లా ప‌రిధిలోగ‌ల వినుకొండ‌లో నారాయ‌ణ ట్యాలెంట్ స్కూల్‌కు చెందిన టెన్త్ విద్యార్థి జావిద్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.ప్రిన్సిప‌ల్ మంద‌లింపు కార‌ణంగానే జావిద్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని కుటుంబ స‌భ్యులు …

Read More »

ల‌క్షా 50 వేల పోస్టుల‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ పాత‌ర‌!

రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నా వారి ఆశలు నెరవేరడం లేదు. ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ వంటి కోర్సులను పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సంఖ్య లక్షల్లో ఉన్నా ప్రభుత్వం మాత్రం భర్తీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ వయోపరిమితి మించిపోతుండడంతో యువత తీవ్ర ఆందోళనకు గురవుతోంది. మరోవైపు ఆటోమేషన్‌ ప్రభావంతో …

Read More »

నేడు ధ‌ర్మంలో వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

వైఎస్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈ రోజు అనంత‌పురం జిల్లాలోగ‌ల ధ‌ర్మ‌వ‌రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. నెల రోజుల‌కు పైగా నిరాహార దీక్ష చే్స్తున్న చేనేత కార్మికుల‌ను వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి క‌లిసి.. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ప‌రిశీలిస్తారు. కాగా, చేనేత కార్మికుల దీక్ష‌ల‌కు వైఎస్ జ‌గ‌న్ సంఘీభావం తెలిపిన విష‌యం విధిత‌మే. అయితే, నేత‌న్న‌లు చేప‌ట్టిన దీక్ష‌లు నెల రోజులకు పైగా కొన‌సాగుతున్నా పాల‌కులు ప‌ట్టించుకోక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు …

Read More »

మంత్రి నారాయణకు బాబు బిగ్ షాక్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ సర్కారు మంత్రి నారాయణకు బిగ్ షాకిచ్చింది .ఈ నేపథ్యంలో నారాయణ విద్యాసంస్థల యాజమాన్యానికి రాష్ట్ర ఇంటర్‌బోర్డు గట్టి షాక్‌ ఇచ్చింది. ఏకంగా రూ.లక్ష జరిమానాతో పాటు షోకాజ్‌ నోటీసు జారీచేసింది. విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం, రామాటాకీస్‌ రోడ్డు శ్రీనగర్‌లో రెండు కళాశాలలు, హాస్టళ్లను నారాయణ యాజమాన్యం అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్టు బోర్డు గుర్తించింది. మొన్న …

Read More »

టీడీపీలోకి వైసీపీ ఎంపీ -ముహూర్తం ఖరారు ..

ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీలోకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ చేరడానికి ముహూర్తం ఖరారు అయింది .ఈ క్రమంలో రాష్ట్రంలో కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గ వైసీపీ ఎంపీ బుట్టా రేణుక అధికారపార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. రేపు మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో తెదేపాలో చేరనున్నట్లు సమాచారం.అయితే …

Read More »

బాలికపై అత్యాచారం చేస్తున్న శివను తల్లి రెడ్ హ్యాండెడ్ గా చూసి…

అందం పెరగాలంటే టాబ్లెట్లు వాడితే సరిపోతుందా..? మందు బిళ్లలు మింగితే ఎర్రగా బుర్రగా తయారువుతారా..? ఇలాంటి అబద్ధాలే చెప్పి ఓ యువకుడు ఓ మైనర్ బాలికను లొంగదీసుకున్నాడు. మాయ మాటలతో లోబర్చుకుని గర్భవతిని చేశాడు. ఈ సరికొత్త మోసం తూర్పుగోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బాలికను నమ్మించి దగా చేసి చివరికి మోహం చాటేసిన ఘటన సామర్లకోట మండలం మాధవపట్నంలో ఆలస్యంగా వెలుగు చూసింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat