బంగాళాఖాతంలోని తూర్పు మధ్య ప్రాంతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలున్నాయని.. ఇది ఉత్తర కోస్తాంధ్ర లేదా ఒడిశా వద్ద తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకుడు వై.కె.రెడ్డి తెలిపారు. ఉత్తర కోస్తా వద్ద తీరం దాటితే తెలంగాణలో 19వ తేదీ నుంచి వర్షాలు మళ్లీ బాగా పెరిగే సూచనలున్నాయి. దీనిపై ఈ నెల 18 నాటికి పూర్తి అంచనాలు వెలువడతాయి. ప్రస్తుతం రాయలసీమ మీదుగా కర్ణాటక వరకూ …
Read More »Blog List Layout
‘ఇంటింటికి టీడీపీ’లో మరో అరాచకం – మున్సిపల్ కార్మికులతో అతి నీచంగా..!
రాష్ట్రంలో టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు. ఓ పక్క ప్రభుత్వ అదికారులపైనా దాడులకు పాల్పడుతున్న టీడీపీ నేతలు..మరో వైపు సామాన్య ప్రజలనూ కూడా వదలడం లేదు. మేం చెప్పిందే మాట, మేం చేసేదే శాసనం అన్నట్లు ఉంది టీడీపీ నేతల ప్రవర్తన. అధికారం చేతిలో ఉంది కదా! అని టీడీపీ నేతలు సామాన్యులపై వారి ప్రతాపం చూపిస్తున్నారు. పై వాఖ్యాలకు అద్దం పడుతూ ప్రకాశం జిల్లా కనిగిరిలో …
Read More »టీడీపీకి ఓటేయకపోతే దళితులు జైలుకు వెళ్లాల్పి ఉంటుంది….మంత్రి జవహర్ బెదిరింపు వ్యాఖ్యలు…!
ఏపీలో తమ ఆత్మగౌరవాన్ని, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అణిచివేస్తున్న చంద్రబాబు పట్ల దళితుల్లో పూర్తి వ్యతిరేకత నెలకొంది. దీంతో దళితులు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ వెన్నంటే నిలబడుతున్నారు. గరగపర్రులో అగ్రవర్ణాలతో జరిగిన ఘర్షణలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురైన దరిమిలా రెండు నెలల పాటు తీవ్ర ఉద్రికత్తలు ఏర్పడిన సమయంలో చంద్రబాబు ప్రభుత్వం అగ్రవర్ణాలకు కొమ్మకాస్తు సమస్యను జటిలం చేసింది. అయితే ప్రతిపక్షనాయకుడిగా వైఎస్ జగన్ గరగపర్రు …
Read More »టీడీపీ నేతల అరాచకం.. సామాన్యులనూ వదలడం లేదు!
రాష్ట్రంలో టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు. ఓ పక్క ప్రభుత్వ అదికారులపైనా దాడులకు పాల్పడుతున్న టీడీపీ నేతలు..మరో వైపు సామాన్య ప్రజలనూ కూడా వదలడం లేదు. మేం చెప్పిందే మాట, మేం చేసేదే శాసనం అన్నట్లు ఉంది టీడీపీ నేతల ప్రవర్తన. అధికారం చేతిలో ఉంది కదా! అని టీడీపీ నేతలు సామాన్యులపై వారి ప్రతాపం చూపిస్తున్నారు. పై వాఖ్యాలకు అద్దం పడుతూ అనంతపురం జిల్లా కదిరిలో …
Read More »నారాయణ విద్యాసంస్థలను మూసేయించండి’ అంటూ లేఖ రాసి ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
‘నారాయణ కళాశాలలు విద్యార్థుల పాలిట నరక కూపాలుగా మారాయి. దయచేసి నారాయణ విద్యాసంస్థలను మూసేయించండి’ అంటూ లేఖ రాసి ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది. ఈ సంఘటన రాచకొండ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 11న బండ్లగూడలోని నారాయణ కాలేజీకి వెళ్లిన సాయి ప్రజ్వల తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఆరా తీశారు. ప్రజ్వల ఆచూకీ తెలీకపోవడంతో …
Read More »కంచె ఐలయ్య కంటే ప్రమాదకరం చంద్రబాబు..ఆర్యవైశ్యులు జాగో…!
సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకం తమ మనోభావాలను దెబ్బతీసిందని, తమ సామాజిక వర్గ ఆత్మగౌరవాన్నికించపరిచిందని ఆర్యవైశ్యులు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్నారు..ఆ పుస్తకాన్ని నిషేధించాలంటూ సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు..కానీ న్యాయస్థానం మాత్రం ఆ పుస్తకాన్ని నిషేధిస్తే భావప్రకటనా స్వేచ్ఛను హరించినట్లవుతుందని కాబట్టి మేము ఆ పుస్తకాన్ని నిషేధించలేమని తీర్పు ఇచ్చింది..అయినా ఆర్యవైశ్యులు పట్టువిడువకుండా కంచె ఐలయ్యపై పోరాటం చేస్తున్నారు..అయితే ఇప్పుడు ఆర్యవైశ్యులు అర్జెంట్గా పోరాడాల్సింది కంచె ఐలయ్యపై …
Read More »అమరావతి: కాపులకు చంద్రబాబు మరో ద్రోహం!
కాపులకు చంద్రబాబు సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే కాపు రిజర్వేషన్ల విషయంలో ఆలస్యం చేస్తూ వస్తున్న చంద్రబాబు కాపులకు మరో ద్రోహానికి ఒడిగట్టారు. కాపు కార్పొరేషన్ను బీసీ సంక్షేమశాఖకు అనుసంధానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, కాపు రిజర్వేషన్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కాపు కార్పొరేషన్ ఇప్పటికే ప్రణాళికలను రచిస్తోంది. ఈ క్రమంలో కాపుకార్పొరేషన్ ఎండీని తొలగిస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కాపు కార్పొరేషన్ …
Read More »చంద్రబాబు సర్కార్కు మా గోడు పట్టదా?
పశ్చిమగోదావరి జిల్లాలోగల తుందుర్రులో ఆక్వాపార్క్ నిర్మాణం వద్దంటూ మూడేళ్లుగా వేల మంది ప్రజలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూర్ఖంగా గ్రామాల్లో అరాచకాలు సృష్టిస్తున్నారు. దీంతో ఆక్వాపార్క్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులతో తమపై అక్రమ కేసులు బనాయించి, జైలు పాలు చేసి ఉద్యమాన్ని అణచాలని చూస్తున్నారు. మూడు సంవత్సరాలుగా ముప్పై గ్రామాల ప్రజలు ఉద్యమం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా లేదు.. చంద్రబాబు సర్కార్ ఇప్పటికైనా …
Read More »జగన్ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం, సత్తా లేకనే చంద్రబాబు భయంతో మైండ్గేమ్
వచ్చె నెల నవంబర్ 2 నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టబోయే పాదయాత్ర విజయవంతమవుతుందనే భయంతో సీఎం చంద్రబాబు పార్టీ ఫిరాయింపులతో మైండ్గేమ్ ఆడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ ధ్వజమెత్తారు. ఆమె శనివారం పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జగన్ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం, సత్తా లేకనే సీఎం ప్రలోభాలు, ప్యాకేజీలతో ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. జగన్ నాయకత్వానికి ప్రజలు మద్దతిస్తున్నారని, పాదయాత్రతో ఆయనకు మరింత …
Read More »‘చంద్రబాబూ.. మత్తు’లో నీదొక రికార్డ్! : వైఎస్ జగన్
నేల మీద గింజల్ని పండించే రైతుల ఓట్ల కోసం.. మీ పెద్ద కొడుకులా మీ పంట రుణం తీరుస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారం చేపట్టాక రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ రైతులకు మొండి చెయ్యి చూపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు మోసాలు అనేకం. ఈ నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో విద్యార్థులు, ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుపుతూ సీఎం చంద్రబాబుకు …
Read More »